Telugu Gateway

Telangana - Page 90

తెలంగాణలో లాక్ డౌన్..కర్ఫ్యూలు ఉండవు

7 April 2021 6:38 PM IST
మాస్క్ లు ధరించి..భౌతికదూరం పాటిస్తూ జాగ్రత్తలు పాటించాలి కరోనా విషయంలో ప్రజలు విధిగా మాస్క్ లు ధరించటంతో పాటు భౌతికదూరం పాటిస్తూ జాగ్రత్తలు...

టీఆర్ఎస్ లో టీడీపీ శాసనసభాపక్షం విలీనం

7 April 2021 6:04 PM IST
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఇప్పటివరకూ ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు కూడా టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పటికే టీడీపీ...

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు కరోనా

6 April 2021 4:54 PM IST
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఒకింత అసౌకర్యంగా ఉండటంతో పరీక్షలు చేయించుకోగా...

గోదావరి జలాలు విడుదల చేసిన కెసీఆర్

6 April 2021 4:07 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మంగళవారం నాడు సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు. ఆయన తన పర్యటనలో కొండపోచమ్మ సాగర్ జలాలను మొదట హల్దీ వాగులోకి వదిలారు. అక్కడ...

కరోనా వేగంగా విస్తరిస్తుంటే..టెస్ట్ లు మెల్లగా పెంచుతారా?

6 April 2021 2:50 PM IST
తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం కరోనా అంశం విషయంలో మరోసారి తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశమంతటా కరోనా వైరస్ వేగంగా...

రియల్టర్ ను బెదిరించిన మంత్రి మల్లారెడ్డి

6 April 2021 2:29 PM IST
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. 'ఏభై ఎకరాల్లో వెంచర్ వేసి మంత్రి, ఎమ్మెల్యేను కలవవా?'. అంటూ రియల్టర్ పై ఆగ్రహం వ్యక్తం...

కెపీహెచ్ బీ-హైటెక్ సిటీ మార్గంలో ఆర్ యూబీ ప్రారంభం

5 April 2021 6:17 PM IST
నగరంలో ముఖ్యంగా ఐటి కారిడార్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. కేపీహెచ్‌బీ నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లే దారిలో నూతనంగా రూ.66.59 కోట్లతో...

కెసీఆర్ ఆ ఎమ్మెల్యేలకు డ్రగ్ టెస్ట్ లు చేయించుతారా?

4 April 2021 9:38 PM IST
తెలంగాణలో గత కొన్ని రోజులుగా డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఇందులో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారన్న సమాచారం మరింత దుమారానికి...

జీఎంఆర్ ఇన్నోవెక్స్..నూతన ఆవిష్కరణలే లక్ష్యం

3 April 2021 8:54 PM IST
విమానయాన రంగంలో నూతన ఆవిష్కరణల కోసం జీఎంఆర్ గ్రూప్ పలు సంస్థలతో కలసి కొత్త సంస్థకు రూపకల్పన చేసింది. ఇందులో పలు విభాగాలను భాగస్వాములుగా చేయాలని...

పాలించే వాడికి కూడా మెరిట్ ఉండాలి

2 April 2021 6:15 PM IST
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు రవీంద్రభారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం సమావేశంలో...

హత్య చేసి..శవాన్ని ఫ్రిజ్ లో పెట్టారు

1 April 2021 7:21 PM IST
హైదరాబాద్ లో కలకలం. ఓ వ్యక్తిని చంపేసి గుట్టుచప్పుడు కాకుండా ఫ్రిజ్ లో పెట్టేశారు. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు...

వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కెసీఆర్ కీలక నిర్ణయం

29 March 2021 8:55 PM IST
రైతుల ప్రయోజనాల దృష్ట్యా గత ఏడాదిలాగే గ్రామాల్లో ఈ సారి కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కెసీఆర్ స్పష్టం చేశారు....
Share it