Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
ఎన్నికల స్టంట్ కోసమే మోడీ హైదరాబాద్ పర్యటన
27 Nov 2020 1:30 PM ISTప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనపై అధికార టీఆర్ఎస్ విమర్శలు ప్రారంభించింది. ఎన్నికల స్టంట్ లో భాగంగానే ఆయన ఈ పర్యటనకు వస్తున్నారని లోక్ సభలో ...
వరదలు వస్తే ప్రజల్లో లేని ముఖ్యమంత్రి ఎందుకు?
27 Nov 2020 12:20 PM ISTబిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో వరదలు వస్తే ప్రజల్లో లేని ముఖ్యమంత్రి ఎందుకు అంటూ ప్రశ్నించారు. డీజీపీపై...
ట్విట్టర్ కూడా నాపై కుట్ర చేస్తోంది
27 Nov 2020 12:11 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ మీడియా, ట్విట్టర్ పై మరోసారి మండిపడ్డారు. దేశంలో ఓ వర్గం మీడియా తనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విష ప్రచారం...
ఇది తెలుగువారిని అవమానించటమే
26 Nov 2020 10:38 PM ISTపీవీ నరసింహరావు, ఎన్టీఆర్ లనుద్దేశించిన ఎంఐఎం నేత , ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. ప్రభుత్వానికి దమ్ము ఉంటే పీవీ,...
మోడీ ఆకస్మిక హైదరాబాద్ పర్యటన లక్ష్యం ఏంటి?
26 Nov 2020 10:29 PM ISTఊహించని రీతిలో ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ ఆకస్మిక పర్యటన వార్త రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. బిజెపి జీహెచ్ఎంసీ ఎన్నికలను అత్యంత...
బిజెపి నేతలు పొలిటికల్ టూరిస్ట్ లు మాత్రమే
26 Nov 2020 6:58 PM ISTజీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం పెద్ద ఎత్తున తరలివస్తున్న బిజెపి నేతలు, కేంద్ర మంత్రులపై తెలంగాణ మంత్రి కెటీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. వీరంతా...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 30 నుంచి
26 Nov 2020 6:21 PM ISTఏపీ శాసనసభ సమావేశాల ముహుర్తం ఖరారైంది. ఈ నెల 30 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని సమాచారం. అసెంబ్లీ...
జమిలి ఎన్నికలు జరగాల్సిందే
26 Nov 2020 4:30 PM ISTఒక దేశం..ఒకే సారి ఎన్నికలు. ఇది జరిగి తీరాల్సిందేనని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. గత కొంత కాలంగా మోడీ సర్కారు ఈ నినాదాన్ని తెరపైకి...
తెలంగాణ సర్కారుపై హైకోర్టు సీరియస్
26 Nov 2020 4:06 PM ISTతెలంగాణ కరోనా పరీక్షలు సాగుతున్న తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ ఫలితాలేమో కానీ, ఎన్నికలయ్యాక కరోనా రెండో దశ ఫలితాలు...
సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలపై కేసు నమోదు చేస్తాం
26 Nov 2020 3:24 PM ISTజీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకుని సోషల్ మీడియా పైన పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసిందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రజలను...
మహిళలకు మెట్రోలో ఉచిత ప్రయాణం..ఎల్ఆర్ఎస్ రద్దు
26 Nov 2020 2:56 PM ISTఉచిత ట్యాబ్ లు..వంద యూనిట్లలోపు ఉచిత విద్యుత్ జీహెచ్ఎంసీలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ బిజెపి మేనిఫెస్టోలో వరాల జల్లు తెలంగాణలో దూకుడు మీద ఉన్న బిజెపి...
మీ రాజకీయాల కోసం పీవీ, ఎన్టీఆర్ ల పేర్లు వాడొద్దు
26 Nov 2020 2:06 PM ISTఅద్వానీని బిజెపి ఎంత గౌరవించిందో తెలుసు సొంత పార్టీకి చెందిన నేతలైన అద్వానీ, జోషి, కల్యాణ్ సింగ్ లను గౌరవించుకోలేని బీజేపీ పరాయి పార్టీ నేతలపై...












