Telugu Gateway

You Searched For "Latest telugu news"

కరోనా కేసులు తగ్గాయి..మరణాలు పెరిగాయి

16 May 2021 10:48 AM IST
రెండవ దశ కరోనాలో ఊహించని స్థాయిలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కేసులు కూడా ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో భారత్ లోనే కొత్త కొత్త రికార్డులు నమోదు...

తెలంగాణకు తీరనున్న రెమిడెసివర్ కొరత

16 May 2021 10:13 AM IST
కరోనా బాధితుల చికిత్స కోసం వాడే ముందుల్లో రెమిడెసివర్ కీలకంగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ మందుల కొరత తీవ్రంగా ఉంది. కరోనా...

భారత్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని..!

16 May 2021 9:43 AM IST
భారత్ కరోనా నుంచి కోలుకోవాలని ప్రపంచంలోని పలు దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. అంతే కాదు..తమ వంతు పెద్ద ఎత్తున సాయం కూడా అందిస్తున్నాయి. భారత్ సాధ్యమైనంత...

రిమాండ్ కు రఘురామకృష్ణంరాజు

15 May 2021 9:13 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రిమాండ్ కు అప్పగిస్తూ గుంటూరులోని ఆరవ అదనపు మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. 14 రోజులు అంటే..ఈ నెల 28 వరకూ ఆయనకు రిమాండ్...

రఘురామకృష్ణరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారు

15 May 2021 8:41 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతోంది. హైకోర్టులో బెయిల్ పిటీషన్ రద్దు కావటంతో..ఆయన్ను సీఐడీ కోర్టు ముందు హాజరు...

పోలీసులు కొట్టారంటున్న రఘురామకృష్ణంరాజు!

15 May 2021 7:05 PM IST
ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం కలకలం రేపుతోంది. ఏపీసీఐడీ పోలీసులు ఆయన్ను శుక్రవారం నాడు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే....

రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటీషన్ డిస్మిస్

15 May 2021 1:59 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో షాక్. ఆయన బెయిల్ పిటీషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. రఘురామకృష్ణంరాజును శుక్రవారం నాడు ఏపీసీఐడీ పోలీసులు...

కెసీఆర్ పాలన చూసి తెలంగాణ తల్లి కన్నీరు

15 May 2021 12:51 PM IST
అసలు నీకు మానవత్వం ఉందా? తండ్రీ, కొడుకులు డ్రామాలు ఆపాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి...

రఘురామకృష్ణంరాజు ఎఫ్ఐఆర్ లో టీవీ5..ఏబీఎన్ ల పేర్లు

15 May 2021 12:00 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.ఎఫ్ఐఆర్ లో...

కొత్త కేసులు..మరణాల్లో తగ్గుదల నమోదు

15 May 2021 10:05 AM IST
కరోనా రెండవ దశ మహమ్మారి నుంచి భారత్ కొంచెం కొంచెం ఊరట పొందుతున్నట్లే కన్పిస్తోంది. గత కొన్ని రోజుల పాటు వరసగా దేశంలో కరోనా కేసులు నాలుగు లక్షలు...

ఏపీ అంబులెన్సులకు అనుమతి

14 May 2021 10:05 PM IST
తెలంగాణ, ఏపీల మధ్య తలెత్తిన అంబులెన్స్ ల వివాదం పరిష్కారం అయినట్లే కన్పిస్తోంది. తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ లను ఎలాంటి ఆంక్షలు లేకుండా...

ప్రశ్నిస్తే దేశద్రోహం కేసు పెడతారా?

14 May 2021 9:30 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ పై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. కరోనా వైఫల్యాలను ప్రశ్నించినందుకు ఓ ఎంపీపై దేశద్రోహం కేసు...
Share it