Telugu Gateway

You Searched For "Latest telugu news"

రైతులనూ నమ్మించి మోసం చేస్తున్న వైసీపీ సర్కారు

22 July 2021 12:33 PM IST
ఏపీ ప్ర‌భుత్వ తీరుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంద‌ని, ధాన్యం...

పెగాసెస్ స్పైవేర్ హ్యాకింగ్ పై..కెసీఆర్, జ‌గ‌న్ సైలంట్!

22 July 2021 10:33 AM IST
ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా ఫోన్ల ట్యాపింగ్ పై వైసీపీ ఆందోళ‌న‌తెలంగాణ స‌ర్కారుపై కాంగ్రెస్ విమ‌ర్శ‌లు పెగాసెస్ స్పైవేర్ తో దేశంలో కీల‌క నేత‌లు, జడ్జీలు,...

పానీపూరి...క‌రోడ్ ప‌తి

22 July 2021 9:42 AM IST
పానీపూరి..చాట్ విక్ర‌య‌దార్ల ఆస్తులు చూసి ఐటి శాఖ‌కే క‌ళ్ళు తిరిగాయి. ఒక్క‌రు కాదు..ఇద్ద‌రు కాదు ఏకంగా 256 మంది చాట్ విక్ర‌య‌దారులు కోటీశ్వ‌రులుగా...

ఆగ‌స్టు 1 నుంచి ఏటీఎం ఛార్జీల పెంపు

21 July 2021 10:02 PM IST
బ్యాంకులు కూడా పూర్తిగా క‌మ‌ర్షిక‌ల్ గా మారిపోతున్నాయి. ప్ర‌తి సేవకూ ఛార్జ్ చేయ‌నున్నాయి. ప్రైవేట్ బ్యాంకుల‌తోపాటు ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు కూడా ఇదే...

రాష్ట్రంలోని ద‌ళితులు అంద‌రికీ ప‌ది లక్షలు ఇవ్వాలి

21 July 2021 9:32 PM IST
మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ కొత్త డిమాండ్ ను తెర‌పైకి తెచ్చారు. ముఖ్య‌మంత్రి కెసీఆర్ హుజూరాబాద్ వేదిక‌గా ద‌ళిత బంధు స్కీమ్ ను అమ‌లు చేయ‌నున్న‌ట్టు...

కాంగ్రెస్ లోకి సామ వెంక‌ట‌రెడ్డి

21 July 2021 8:01 PM IST
టీఆర్ఎస్ కు చెందిన కీల‌క నేత సామ వెంక‌ట‌రెడ్డితోపాటు మ‌రి కొంత మంది కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారు. వీరంతా బుధ‌వారం నాడు ఢిల్లీలో పీసీసీ ప్రెసిడెంట్...

టీఆర్ఎస్ ఏమైనా స‌న్నాసుల మ‌ఠ‌మా?

21 July 2021 7:11 PM IST
ద‌ళిత‌ బంధు ప‌థ‌కంతో రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోరుకుంటే త‌ప్పేంటి? ముఖ్య‌మంత్రి కెసీఆర్ ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లుకు సంబంధించి సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు....

ప్ర‌జాస్వామ్య దేశాన్ని బిజెపి నిఘా దేశంగా మార్చింది

21 July 2021 5:25 PM IST
పశ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జాస్వామ్య దేశ‌మైన భార‌త్ ను బిజెపి ఇప్పుడు నిఘా దేశంగా మార్చింద‌ని...

మాజీ ఐపీఎస్ ప్ర‌వీణ్ కుమార్ పై కేసు న‌మోదు

21 July 2021 5:04 PM IST
తెలంగాణ‌లో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ వీఆర్ఎస్ పెద్ద సంచ‌ల‌నం.. స‌ర్కారు దీనిపై స్పందించిన తీరు కూడా ఆశ్చ‌ర్య‌క‌ర‌మే....

ఆగ‌స్టు 1 వ‌ర‌కూ భార‌త విమానాల‌పై యూఈఏ నిషేధం

21 July 2021 1:58 PM IST
యునైటెడ్ అర‌బ్ ఏమిరేట్స్ (యూఏఈ) మ‌రోసారి భార‌త్ నుంచి విమానాల‌పై నిషేధాన్ని పొడిగించింది. తాజాగా ఇచ్చిన ఆదేశాల మేర‌కు ఆగ‌స్టు 1 వ‌ర‌కూ భార‌త్ నుంచి...

వెయ్యేళ్ళ‌లో చూడ‌ని వ‌ర్షం..కార్లు కొట్టుకుపోయాయ్

21 July 2021 11:42 AM IST
కార్లు రోడ్డు మీద ప‌రుగెడ‌తాయి. కానీ అక్క‌డ మాత్రం కార్లు కొట్టుకుపోతున్నాయి. భారీ వ‌ర్షాల దెబ్బ‌కు ఊహించ‌ని స్థాయిలో వ‌ర‌ద రావ‌టంతో వంద‌ల కొద్దీ...

బంగారు ఫెరారీ కారు..అనంద్ మ‌హీంద్రా కీల‌క వ్యాఖ్య‌లు

21 July 2021 10:08 AM IST
సంప‌న్నులు....సెల‌బ్రిటీలు చాలా మంది ఖ‌రీదైన కార్లు కొనుగోలు చేసి అది కూడా ఓ హోదాగా భావిస్తుంటారు. అత్యంత ఖ‌రీదైన కార్ల కొనుగోలుదారుల జాబితాలో త‌మ...
Share it