Telugu Gateway

You Searched For "Latest telugu news"

రాష్ట్రాన్ని జ‌గ‌న్ దివాళా తీయించారు

23 July 2021 12:58 PM IST
రాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ డీసీ) చేసే అప్పులకు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్ధిక మంత్రి బుగ్గ‌న‌రాజేంద్ర‌నాథ్ రెడ్డి రాష్ట్ర ప్రజలను...

బిజెపికి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు రాజీనామా

23 July 2021 12:02 PM IST
సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు బిజెపికి రాజీనామా చేశారు. టీడీపీ నుంచి బ‌య‌టకు వచ్చిన త‌ర్వాత ఆయ‌న క‌మ‌ల తీర్థం పుచ్చుకున్నారు. అక్క‌డ ఎన్నో...

పెగాసెస్ వ్య‌వ‌హారం..అమిత్ షా రాజీనామాకు విప‌క్ష పార్టీల‌ డిమాండ్

23 July 2021 11:48 AM IST
లోక్ స‌భ‌ను పెగాసెస్ స్పైవేర్ వ్య‌వహారం శుక్ర‌వారం నాడు కూడా కుదిపేసింది. కాంగ్రెస్ తోపాటు డీఎంకె, శివ‌సేన ఎంపీలు ట్యాపింగ్ పై చ‌ర్చ‌కు డిమాండ్...

జొమాటో షేర్లు సూప‌ర్ లిస్టింగ్

23 July 2021 9:55 AM IST
లిస్టింగ్ లోనే జొమాటో షేర్లు అద‌రగొట్టాయి. ఈ ఆన్ లైన్ ఫుడ్ డెలివ‌రి సంస్థ ఐపీవోకు ఇన్వెస్ట‌ర్ల నుంచి విశేష స్పందన వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆఫ‌ర్ ధ‌ర...

ఆ అప్పు ర‌హ‌స్యంగా ఏమీ తీసుకోలేదు

22 July 2021 8:48 PM IST
ఏపీ ఆర్దిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి 25 వేల కోట్ల రూపాయ‌ల అప్పు వివాదంపై స్పందించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఏపీ...

పెట్రోల్ రేట్లు 76 సార్లు పెంచారంట‌

22 July 2021 7:13 PM IST
దేశంలోని ప్ర‌జ‌లంద‌రూ క‌రోనా క‌ష్ట‌కాలంలో ఉంటే కేంద్రం మాత్రం పెట్రోలియం ఉత్ప‌త్తుల ద‌ర‌లు పెంచుకుంటూ పోతోంది. దీనిపై విమ‌ర్శ‌లు ఎన్ని వ‌చ్చినా ఏ...

వెయ్యి కిలోమీట‌ర్లు..రెండున్న‌ర గంటల్లో

22 July 2021 5:06 PM IST
మౌలిక‌స‌దుపాయాల క‌ల్ప‌న‌లో చైనా ప్ర‌పంచంలోనే చాలా దూకుడుగా ఉంటుంది. అంతే కాదు..ఎన్నో కొత్త కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు కూడా అక్క‌డే మొద‌ల‌వుతాయి. ఇప్పుడు...

అధిష్టానం మాట వింటా...య‌డ్యూర‌ప్ప కీల‌క వ్యాఖ్య‌లు

22 July 2021 4:20 PM IST
క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి యడ్యూర‌ప్ప రాజీనామా అనివార్యంగా క‌న్పిస్తోంది. గురువారం నాడు ఆయ‌నే దీన్ని నిర్ధారించేలా వ్యాఖ్య‌లు చేశారు. ఈ నెల 25న అధిష్టానం...

కాపు నేస్తం కింద 490 కోట్లు విడుద‌ల‌

22 July 2021 3:32 PM IST
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గురువారం నాడు కాపు నేస్తం ప‌థ‌కం కింద ల‌బ్దిదారుల ఖాతాల్లోకి 490.86 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేశారు. రాష్ట్ర...

బిజెపి స‌ర్కారు కుప్ప‌కూలితేనే ప్ర‌జాస్వామ్యం బ‌తికేది

22 July 2021 3:20 PM IST
కాంగ్రెస్ పార్టీ త‌ల‌పెట్టిన చ‌లో రాజ్ భ‌వ‌న్ హైద‌రాబాద్ లో ఉద్రిక్త‌త‌కు దారితీసింది. పెగాసెస్ స్పైవేర్ తో దేశంలోని ప్ర‌తిప‌క్ష నేత‌లతోపాటు ...

అప్పు ఇస్తే చాలు..ఎక్క‌డైనా సంత‌కాలు పెడ‌తారా?.

22 July 2021 2:11 PM IST
స‌ర్కారుపై ప‌య్యావుల కేశ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లుఅప్పుల కోసం బ్యాంకుల‌తో స‌ర్కారు ర‌హ‌స్య ఒప్పందాలు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఏమి ఉంద‌ని తెలుగుదేశం సీనియ‌ర్...

లోక్ స‌భ‌లో వైసీపీ ఎంపీల ఆందోళ‌న‌

22 July 2021 12:50 PM IST
జ‌ల వివాదానికి సంబంధించిన అంశాన్ని అధికార వైసీపీ ఎంపీలు గురువారంనాడు పార్ల‌మెంట్ లో లేవ‌నెత్తారు. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్ని లేఖ‌లు ...
Share it