Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
ఏపీ కేబినెట్ నిర్ణయాలు
6 Aug 2021 10:03 PM ISTరాష్ట్రంలో ప్రతి తరగతిలో తెలుగు మాధ్యమం తప్పనిసరితుగా ఉంటుందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. అదే సమయంలో ఒకే పుస్తకం ఒక పక్క ఇంగ్లీష్,...
వైసీపీ సర్కారును కూల్చేందుకు బిజెపి ప్రయత్నం
6 Aug 2021 9:49 PM ISTఏపీ సమాచార, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. వైసీపీ సర్కారును కూల్చేందుకు బిజెపి...
ట్రావెల్ యూనియన్ సర్వీసులు ప్రారంభించిన సోనూసూద్
6 Aug 2021 8:57 PM ISTదేశ వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతంలోని ట్రావెల్ ఏజెంట్లను ఒకే చోటకు చేర్చి వారికి అత్యుత్తమ సేవలు అందించేందుకు ట్రావెల్ యూనియన్ రెడీ అయింది. ఈ...
తెలంగాణలోనూ ఏపీ సీన్
6 Aug 2021 8:25 PM ISTబిల్లులు ఇస్తేనే పనులు చేస్తామంటున్న జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లుముఖ్యమంత్రి కెసీఆర్ తెలంగాణ ధనిక రాష్ట్రం అని పదే పదే చెబుతున్నారు. ఎవరైనా ధనిక...
రాజీవ్ పేరు తీసేశారు..అలాగే మోడీ పేరు తీసేయండి
6 Aug 2021 6:31 PM ISTప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెరతీసింది. రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ఇక నుంచి మేజర్ ద్యాన్ చంద్...
జూబ్లిహిల్స్ హౌసింగ్ కొఆపరేటివ్ సొసైటీ లో 200 ఫైళ్ళు గల్లంతు
6 Aug 2021 5:21 PM IST ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన కమిటీ తెలంగాణలో కెసీఆర్ ప్రభుత్వం తప్పులు ఎవరు చేసినా క్షమించేది లేదు అని పదే పదే ప్రకటనలు...
రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు
6 Aug 2021 4:42 PM ISTప్రధాని మోడీ స్వయంగా పేరు మార్పు నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దేశంలో క్రీడాకారులకు అందించే అత్యుత్తమ క్రీడా పురస్కారం రాజీవ్...
సీబీఐ, ఐబీలపై సీజెఐ సంచలన వ్యాఖ్యలు
6 Aug 2021 1:36 PM ISTసీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరోల తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జీల ఫిర్యాదులపై ఈ సంస్థలు...
జగన్ తో పీ వీ సింధు భేటీ
6 Aug 2021 12:28 PM ISTఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన క్రీడాకారిణి పీ వీ సింధు శుక్రవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా...
తెలంగాణలో 'ఏడు ముక్కలాట!'
6 Aug 2021 11:12 AM ISTఅసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళకుపైనే సమయం ఉంది. కానీ తెలంగాణలో రాజకీయం క్రమక్రమంగా వేడెక్కుతోంది. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు కొత్త...
సీపీఆర్ వోనా ...టీఆర్ఎస్ కార్యకర్తా?
5 Aug 2021 11:13 AM ISTప్రభుత్వం..పార్టీకి మధ్య తేడా చెరిగిపోవటం ఎప్పుడో ప్రారంభం అయింది. ఇప్పుడు ప్రభుత్వమే పార్టీ అవుతోంది..పార్టీయే ప్రభుత్వం అవుతుంది....
దళితుల తరహాలోనే గిరిజనులకూ పది లక్షలు ఇవ్వాలి
4 Aug 2021 9:03 PM ISTలక్ష మందితో ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్ని నిర్భంధాలు...












