Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
కాంగ్రెస్ సభ్యత్వం..రెండు లక్షల బీమా
1 Nov 2021 3:13 PM ISTతెలంగాణ కాంగ్రెస్ పార్టీ 30 లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా పనిచేయనుంది. ఈ టార్గెట్ ను టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదే సమయంలో...
ఫలితం ఒకటే...కానీ ప్రకంపనలు ఎన్నో!
1 Nov 2021 2:53 PM ISTతెలంగాణ రాజకీయాలకు బిగ్ డే. ఈ మంగళవారం. అందరి చూపులూ హుజూరాబాద్ వైపే. అత్యంత హోరాహోరీగా సాగిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం రేపు వెలువడనుంది....
హైదరాబాద్-కాన్పూర్ విమాన సర్వీసులు ప్రారంభం
1 Nov 2021 2:19 PM ISTజీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలిసారి కాన్పూర్కు విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఇండిగో ఎయిర్ లైన్స్ ఈ సర్వీసులకు శ్రీకారం...
అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం
1 Nov 2021 11:40 AM ISTన్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో అమరావతి ఐక్య కార్యాచరణ సమితి తలపట్టిన మహాపాదయాత్ర సోమవారం నాడు ప్రారంభం అయింది. 45 రోజుల పాటు ఇది...
నవంబర్ 2 తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు
30 Oct 2021 8:57 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా హుజూరాబాద్ ప్రజలు తనవైపే ఉన్నారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. నవంబర్ 2న...
హుజూరాబాద్ లో గొప్ప విజయం సాధించబోతున్నాం
30 Oct 2021 8:29 PM ISTహుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఇక్కడ ప్రచార బాధ్యతలు అంతా తానై నిర్వహించిన మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన...
హుజూరాబాద్ ఎగ్జిట్ పోల్స్...ఈటెలదే గెలుపు
30 Oct 2021 8:16 PM ISTతెలంగాణ రాజకీయాలను మలుపుతిప్పే హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం ఫుల్ జోష్ గా సాగిన పోలింగ్ తో గెలుపు ఎవరిది అన్న...
రెండు రాష్ట్రాలను కలిపేద్దామంటే నాకు ఓకే
30 Oct 2021 7:49 PM ISTటీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర దిశగా టీఆర్ఎస్,...
పేర్ని నాని వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు స్పందించరేం?
29 Oct 2021 7:42 PM ISTతెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి రెండు రాష్ట్రాలను కలిపేద్దామంటూ ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని...
అమరావతి రైతుల 45 రోజుల పాదయాత్ర
29 Oct 2021 5:41 PM ISTరాజధానికి భూములు ఇచ్చిన రైతుల ఉద్యమం ఆగటం లేదు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వీరు నవంబర్ 1 నుంచి 45 రోజుల పాటు న్యాయస్థానం నుంచి దేవస్థానం...
తెలంగాణలో రాజకీయ శూన్యత..అందుకే కొత్త పార్టీలు
29 Oct 2021 5:18 PM ISTఏపీ మంత్రి పేర్ని నాని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం నాడు కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో టీఆర్ఎస్ కొత్తగా...
ఇది కెసీఆర్, జగన్ ల ఉమ్మడి కుట్ర
28 Oct 2021 9:06 PM ISTప్లీనరీ వేదికగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ చేసిన వ్యాఖ్యలు కొత్త రాజకీయ దుమారానికి తెరలేపాయి. ఏపీలో పార్టీ పెట్టమని, తెలంగాణ...












