Telugu Gateway

You Searched For "Latest telugu news"

రెండు దశల్లో ఎన్నికలు

6 Oct 2025 5:32 PM IST
కీలక రాష్ట్రం బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. 243 అసెంబ్లీ సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి దశ...

ఒక్క ఏడాదిలోనే లక్ష కోట్ల ఐపీఓలు

6 Oct 2025 11:51 AM IST
దేశీయ కంపెనీలు ప్రైమరీ మార్కెట్ నుంచి ఒక్క ఏడాదిలోనే లక్ష కోట్ల రూపాయలపైగా నిధులు సమీకరించబోతున్నాయి. ఇప్పటికే 56 ఐపీఓల ద్వారా కంపెనీలు 75384 కోట్ల...

అక్టోబర్ 8 న ప్రారంభం

5 Oct 2025 3:18 PM IST
దేశీయ విమానయాన రంగంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధం అయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరో కొత్త విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. అదే నవీ ముంబై...

జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రుల మాట ఎమ్మెల్యేలు వింటారా?!

4 Oct 2025 5:08 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలు అన్ని మారిపోయినట్లు ఉన్నాయనే చర్చ టీడీపీ నేతల్లోనే సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని...

ఏపీ ఐటి మంత్రి ట్వీట్ కు కర్ణాటక మంత్రి ఘాటు రిప్లై

3 Oct 2025 12:03 PM IST
బెంగళూరు ను దేశ ఐటి రాజధానిగా పిలుస్తారు అనే విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది కూడా బెంగళూరు లోని వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు...

సెనెట్ లో బిల్స్ కు దక్కని ఆమోదం

1 Oct 2025 10:57 AM IST
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఇది బిగ్ షాక్ . ఆయన అమెరికాను మరో సారి గొప్పగా తీర్చిదిద్దుతా అని చెపుతూ వస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి...

టాటా క్యాపిటల్ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఫిక్స్

29 Sept 2025 5:05 PM IST
దేశీయ స్టాక్ మార్కెట్ లోకి మరో భారీ ఐపీవో రానుంది. అది కూడా టాటా గ్రూప్ నుంచి. 2023 లో టాటా టెక్నాలజీస్ ఐపీవో రాగా..ఇప్పుడు టాటా కాపిటల్ పబ్లిక్...

సివిల్ సప్లైస్ శాఖ వివరణ

29 Sept 2025 2:22 PM IST
రాష్ట్రంలోని రేషన్ షాప్ లను మినీ మార్ట్స్ గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సప్లైస్ శాఖ వివరణ ఇచ్చింది. డీలర్ల ఆదాయం...

నోటిఫికేషన్ జారీ చేసిన సివిల్ సప్లైస్ కార్పొరేషన్

29 Sept 2025 12:38 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించిన సర్కారు ఇప్పుడు మరో వివాదాస్పద...

భూములు ఇవ్వటం తప్ప ..ప్రభుత్వం కట్టేది ఏంటి?!

28 Sept 2025 5:19 PM IST
తెలంగాణ లో రిటైర్ అయిన ఉద్యోగులకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వటానికి ప్రభుత్వ ఖజానా ఖాళీ అంటున్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ లకు నిధులు...

చీఫ్ విప్ ఆంజనేయులు కూడా !

27 Sept 2025 10:57 AM IST
లెజిస్లేటివ్ వ్యవహారాలు అన్నీ చూసుకోవాల్సింది శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రే. అయన తర్వాత బాధ్యత చీఫ్ విప్ ది. కానీ వీళ్ళిద్దరూ దారుణంగా విఫలం అయ్యారు...

బాలకృష్ణ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు

26 Sept 2025 6:52 PM IST
అసలు నందమూరి బాలకృష్ణ కోపం ఎవరి మీద?. ఆయన శుక్రవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ఏమి చెపుదామనుకుని ఏమి చెప్పారు?. ఇదే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్...
Share it