Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
కెసీఆర్...కాళేశ్వరం కట్టినప్పుడు ఇంజనీర్..వరదలు వస్తే వాతావరణ శాస్త్రవేత్త!
17 July 2022 2:40 PM ISTకాళేశ్వరం కట్టినప్పుడు సీఎం కెసీఆర్ ఓ ఇంజనీర్. ప్రాజెక్టుల రీడిజైనింగ్ తానే చేసినట్లు చెప్పుకున్నారు చాలా సార్లు. భారీ వర్షాలతో రాష్ట్రానికి...
క్లౌడ్ బరస్ట్ ఓ కుట్ర..వరదలపై కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు
17 July 2022 1:20 PM ISTతెలంగాణ సీఎం కెసీఆర్ వరదలకు సంబంధించిన అంశంపై భద్రాచలంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మారిన పరిస్థితుల్లో మనం చరిత్రలో ఊహించని వరద కడెం...
సింగపూర్ ఓపెన్ విజేత పీ వీ సింధు
17 July 2022 12:44 PM ISTభారత షటిల్ దిగ్గజం పీ వీ సింధు మరో కొత్త రికార్డును నమోదు చేసింది. సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలుచుకోవటం ద్వారా ఆదివారం నాడు తన ఖాతాలో...
వరద బాధిత ప్రాంతాల్లో తమిళ్ సై పర్యటన
17 July 2022 11:59 AM ISTఓ వైపు గవర్నర్ తమిళ్ సై. మరో వైపు సీఎం కెసీఆర్. భద్రాచలం వరద బాధితుల పరామర్శలో ఉన్నారు. ఆదివారం నాడు తమిళ్ సై భద్రాద్రి-కొత్తగూడెం...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బుద్ధిమార్చాలని కోరుకున్నా
17 July 2022 11:48 AM ISTసికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బోనాల దగ్గర ఆదివారం నాడు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకునేందుకు టీపీసీసీ...
కెసీఆర్ ఏరియల్ సర్వే రద్దు..రోడ్డు మార్గంలోనే భద్రాచలానికి
17 July 2022 11:14 AM ISTవాతావరణం అనుకూలంగా లేకపోవటంతో సీఎం కెసీఆర్ ఆదివారం నాడు తలపెట్టన గోదావరి పరివాహక ప్రాంత ఏరియల్ సర్వే రద్దు అయింది. శనివారం రాత్రే...
ఉప రాష్ట్రపతి గురించి మమతకు ముందే చెప్పారా?!
16 July 2022 9:03 PM ISTఅనూహ్యం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ల మధ్య పరిస్థితి ఉప్పు-నిప్పు తరహాలోనే ఉంటదనే విషయం...
కెసీఆర్ ఏరియల్ సర్వే..గవర్నర్ కొత్తగూడెం ఏరియా సర్వే
16 July 2022 10:42 AM ISTముందు తెలంగాణ గవర్నర్ తమిళ్ సై కొత్తగూడెం పర్యటన వార్తలే బయటకు వచ్చాయి. ఆ తర్వాత సీఎం కెసీఆర్ ఏరియల్ సర్వే పర్యటన ప్రకటన ...
దూద్ సాగర్ జలపాతం..భూమిని తాకుతున్న స్వర్గం
15 July 2022 8:36 PM ISTదేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండిపోతున్నాయి. జలపాతాలు కళకళలాడుతున్నాయి. దీంతో పర్యాటకులు కూడా ఆ సుందర ప్రదేశాలను...
ఉద్యోగుల జీతాల ఆలశ్యం పెద్ద విషయం కాదు
15 July 2022 2:56 PM ISTతెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఆలశ్యం కావటం పెద్ద విషయం కాదని మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల జీతాలను భారీగా పెంచింది సీఎం...
బిజెపి ఎంపీ అరవింద్ కాన్వాయ్ పై దాడి
15 July 2022 1:45 PM ISTబిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కు మరోసారి నిరసన సెగ తగిలింది. ఆయన కాన్వాయ్ ను గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నాన్ని...
చంద్రబాబు కంటే తక్కువే అప్పులు
15 July 2022 1:28 PM ISTఇది ఏపీ సీఎం జగన్ మాట. గత కొంత కాలంగా ఆయన ఈ మాట పదే పదే చెబుతున్నారు. ఓ వైపు టీడీపీ మాత్రం అప్పులు చేసేది ఎక్కువ..ప్రజలకు ఇచ్చేది తక్కువ ...












