Telugu Gateway

You Searched For "Latest telugu news"

చిన్న శ్రీను చేరితే తప్ప కూటమి విజయం సాధ్యం కాదా?!

9 Sept 2026 9:13 PM IST
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో మొత్తం అసెంబ్లీ సీట్లు ఉన్నది 175. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్నది 164 సీట్లు. అధికారంలోకి...

గెలవాలనుకునే పార్టీ చేసే పనులైనా ఇవి!

9 Sept 2026 7:09 PM IST
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి తిరిగి అధికారంలోకి రావాలని బిఆర్ఎస్ ప్రయత్నం చేయటంలో వింతేమీ లేదు. ఏ ప్రతిపక్ష పార్టీ...

కాంగ్రెస్ లో దుమారం!

9 Sept 2026 12:09 PM IST
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి..అక్రమాలపై మూడేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క యాక్షన్ లేదు. ఇక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం ..ముఖ్యమంత్రి...

మాకు ఈ పదవులు వద్దు అంటూ ఎన్ఆర్ఐ మహిళా సభ్యుల రాజీనామాలు!

9 Sept 2026 10:26 AM IST
చంద్రబాబుకు లేఖ! టీడీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కమిటీ, ఏపీ ఎన్ఆర్ టి నియామకాలు ఇప్పుడు తెలుగు దేశం పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఇది అంతా కూడా పార్టీ...

సడన్ గా ఎందుకింత ప్రాధాన్యత!

7 Sept 2026 11:26 AM IST
తెలుగు దేశంలో ఒకప్పుడు పార్టీ కోసం పని చేసిన వాళ్లకు పదవులు దక్కేవి. ఇప్పుడు మోడల్ పూర్తిగా మారిపోయింది. కొత్తతరం రాకతో ఇప్పుడు అన్నీ కొత్త పోకడలు...

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ

5 Sept 2026 6:40 PM IST
దేశంలోనే అతి పెద్ద ఏఐ డేటా సెంటర్ కు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ డేటా సెంటర్ ను దిగ్గజ ఐటి కంపెనీ టిసిఎస్ కు చెందిన అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ ఏర్పాటు...

రాజకీయంగా నష్టం తప్పదంటున్న బిఆర్ఎస్ నాయకులు!

5 Sept 2026 4:16 PM IST
బిఆర్ఎస్ కు బలం కేసీఆరే. బలహీనత కూడా ఆయనే. అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా అలాగే చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన...

ఎన్ఎస్ఈ...జియో ఐపీవోలు వరసగా!

4 Sept 2026 8:54 PM IST
దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో రెండు అతి పెద్ద ఐపీవో లకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే సెబీ రిలయన్స్ జియో ఐపీవో కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ...శుక్రవారం...

రేవంత్ రెడ్డి రెండేళ్లు సాఫీగా బండి నడిపిస్తారా?!

3 Sept 2026 6:03 PM IST
తెలంగాణ లో మరో రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చాలా మంది బహిరంగంగా సొంత ...

మోడీ సర్కారు క్లెయిమ్ పై అనుమానాలు ఎన్నో !

3 Sept 2026 1:04 PM IST
ఒకప్పుడు ప్రభుత్వం ఏదైనా చెప్పింది అంటే ఇక దానికి తిరుగు ఉండేది కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు దొంగలెక్కలు చెప్పవు అని ఎక్కువ మంది ప్రజలు నమ్మేవాళ్ళు....

ఇది దేనికి సంకేతం!

2 Sept 2026 11:59 AM IST
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎక్కువ శాతం మేర ఒకే మాట మీద నడిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఇప్పుడు పార్టీ మీద పూర్తిగా కంట్రోల్...

వీటి వెనక కథ ఏంటి?!

1 Sept 2026 2:19 PM IST
బిఆర్ఎస్ హయాంలో తెచ్చిన ధరణి భారీ దోపిడీ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశంలోనే అతి పెద్ద స్కాం అని చెప్పారు. తమకు అధికారం అప్పగిస్తే చాలు ప్రజల...
Share it