Home > #Latest telugu news
You Searched For "#Latest telugu news"
పయ్యావుల లాంటి వాళ్లకు పెద్దపీట వేస్తారా?!
7 Jun 2024 9:28 AM ISTఐదేళ్లు రాజకీయంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొని తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 74 సంవత్సరాల వయసులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన పోరాటం రాజకీయ...
టాలీవుడ్ టాప్ హీరోల అభినందనలు
5 Jun 2024 7:12 PM ISTఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు అయిన ఎన్టీఆర్ స్పందించారు. ఆయన గత కొంతకాలంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే రాజకీయ...
పవన్ కు అభినందనలు తెలిపిన ఐకాన్ స్టార్
4 Jun 2024 9:43 PM ISTఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సృష్టించిన ప్రభంజనంలో అల్లు అర్జున్ ఫ్రెండ్, నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ఫా రవిచంద్రా...
పిఠాపురం..ఈ సారి ప్రత్యేకం
15 May 2024 1:55 PM IST ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేయటమే...
అధికార పార్టీ ఆత్మరక్షణకు అస్త్రంగా కేశవ్ పేరు
7 May 2024 12:17 PM ISTఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు దుమారం రేపుతున్న సబ్జెక్టు ల్యాండ్ టైటిలింగ్ చట్టం. దీనిపై వస్తున్న విమర్శలు..ఆరోపణలతో ఎన్నికల ముందు అధికార వైసీపీ...
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పట్టించుకోని జగన్
27 April 2024 10:39 AM ISTప్రాంతీయ పార్టీల్లో ఏ నిర్ణయం అయినా అధినేత ఇష్టానుసారమే ఉంటుంది. ఆయా పార్టీల అధినేతలు తమ తమ విధానాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఆంధ్ర...
బీజేపీ ఎంపీ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు
17 April 2024 5:14 PM ISTమూడవ సారి కూడా కేంద్రంలో అత్యధిక మెజారిటీ తో అధికారంలోకి వస్తామని బీజేపీ చెపుతూ వస్తోంది. తమకే సొంతంగా 370 సీట్ల వరకు వస్తాయని...కూటమి తో కలుపుకుంటే ఈ...
ఇన్ స్టంట్ నిర్ణయాలు తప్ప ..వ్యూహాలు ఉండవా?!
10 April 2024 9:55 AM ISTఆంధ్ర ప్రదేశ్ లో పని చేస్తున్న వాలంటీర్లు తొంబై శాతం పైగా వైసీపీ వాళ్లే. ఈ విషయాన్ని ఆ పార్టీ కీలక నేత విజయ సాయి రెడ్డి తో పాటు చాలా మంది మంత్రులే...
బిఎస్ఈ రికార్డు
8 April 2024 2:28 PM ISTబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఈ)లో కొత్త రికార్డు నమోదు చేసింది. బిఎస్ఈ లోని మొత్తం లిస్టెడ్ కంపెనీల షేర్ల విలువ తొలిసారి 400 లక్షల కోట్ల రూపాయలను...
మళ్ళీ గెలిస్తే ఆయనే టీటీడీ చైర్మన్!
24 March 2024 10:56 AM ISTవైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి టీటీడీ ఈవో ధర్మా రెడ్డి పై ఉన్న ప్రత్యేక ప్రేమ అందరికి తెలిసిందే. సీనియర్ ఐఏఎస్ లకు...
బలం లేని బీజేపీ కోసం జన సేన త్యాగం
12 March 2024 6:37 PM ISTరాజకీయ నాయకులు తాము ఏమి చేసినా దేశం కోసం..రాష్ట్రం కోసమే అని చెపుతారు. అయితే వీటిని ప్రజలు నమ్ముతున్నారా లేదా అనే అంశాలతో మాత్రం వాళ్లకు సంబంధం...
విచారణ ఆదేశించటానికి ఇంత సమయమా?
26 Feb 2024 12:07 PM ISTకాంగ్రెస్ సర్కారు తీరుపై అనుమానాలు?!కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ఖజానాకు ఓ గుదిబండగా మారబోతున్నట్లు కాగ్ తేల్చిచెప్పింది. పోనీ దీనివల్ల రైతులకు...

