Telugu Gateway

You Searched For "Andhra pradesh."

ముగిసిన వివాదాల ఎస్ఈసీ రమేష్ కుమార్ పదవి కాలం

31 March 2021 11:45 AM IST
నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏడాది కాలంగా ఏపీలో ఈ పేరు పెద్ద సంచలనంగా మారింది. ఎక్కువ వివాదాలే ఆయన్ను చుట్టుముట్టాయి. స్థానిక ఎన్నికలను అకస్మాత్తుగా వాయిదా...

ప్రత్యేక హోదాపై కేంద్రానికి మళ్ళీ అదే మాట

23 March 2021 4:55 PM IST
కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రత్యేక హోదాపై తన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించింది. ఏపీకా ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదని తెలిపింది. రాష్ట్రానికి...

ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు

16 March 2021 5:11 PM IST
తెలంగాణ, ఏపీలో ఉప ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రజలు ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీలో...

ఉత్తమ రాజకీయ 'సహాయ పార్టీ'గా జనసేన

13 March 2021 10:25 AM IST
అసలు ఏపీలో ఇప్పుడు బిజెపికి ఎవరైనా ఓట్లు వేస్తారా? జనసేన నిర్ణయం 'టీడీపీ'కి లాభం! సినిమాల్లో హీరో పక్కన చాలా మంది సహాయ నటులు ఉంటారు. వారి పాత్రలు...

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన పవన్ కళ్యాణ్

10 March 2021 10:44 AM IST
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం ఏడున్నర గంటలకే పోలింగ్ ప్రారంభం అయింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంపిక చేసిన కేంద్రాల్లో...

త్వరలో బిజెపిలోకి రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్?!

9 March 2021 9:51 AM IST
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీ వీ రమేష్ త్వరలోనే బిజెపిలోకి చేరబోతున్నారా?. అంటే ఔననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. పీ వీ రమేష్ అప్పుడప్పుడు ట్విట్టర్...

నామినేషన్ల ఉపసంహరణపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు

3 March 2021 1:04 PM IST
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ అంశం వివాదస్పదంగా మారుతోంది. బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపచేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది....

ఎస్ఈసీ ఆదేశాలను కొట్టేసిన హైకోర్టు

3 March 2021 11:40 AM IST
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొన్ని చోట్ల రీనామినేషన్లకు అనుమతిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేవేసింది....

జనసేనలో పెరిగిన జోష్

27 Feb 2021 3:11 PM IST
ఏపీలో మార్పుకు ఇదే సంకేతం పంచాయతీ ఎన్నికల అనంతరం జనసేనలో జోష్ పెరిగింది. ఈ ఎన్నికల్లో తమకు 27 శాతం ఓటింగ్ వచ్చిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్...

ఏపీ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం

22 Feb 2021 11:54 AM IST
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కేవలం 16 శాతం...

అంతర్వేదిలో కొత్త రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్

19 Feb 2021 5:26 PM IST
అంతర్వేదిలో తగలబడిపోయిన రథం స్థానే కొత్త రథం అందుబాటులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు అంతర్వేదిలోని శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయం వద్ద ఉండే...

ఎస్ఈసీ వర్సెస్ వైసీసీ తగ్గని వార్

12 Feb 2021 4:19 PM IST
ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ వైసీపీ వార్ ఏ మాత్రం తగ్గటం లేదు. ఓ వైపు మంత్రి కొడాలి నాని, మరో వైపు ఎమ్మెల్యే జోగి రమేష్ లు అదే దూకుడు చూపిస్తున్నారు....
Share it