Telugu Gateway

Politics - Page 39

తెలంగాణాలో నీచమైన..దుర్మార్గపాలన

6 July 2020 4:08 PM IST
సీఎస్..డీజీపీలు ఇకనైనా మానవత్వంతో పనిచేయాలివైద్యం అందక ప్రజలు చనిపోతున్నారుజగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలుతెలంగాణ సర్కారుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే...

చైనా బలగాలు వెనక్కి

6 July 2020 3:35 PM IST
కీలక పరిణామం. భారత్-చైనా సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు తొలిగేందుకు తొలి అడుగు పడింది. ఉద్రిక్తతలకు కారణం అయిన గల్వాన్ లోయ నుంచి చైనా పీపుల్స్ ఆర్మీకి...

రాజధానిని మూడు ముక్కలు..అభివృద్ధి వికేంద్రీకరణ కాదు

6 July 2020 12:13 PM IST
రాజధాని అమరావతి కోసం 34 వేల ఎకరాల భూమి ఇఛ్చిన రైతులతో సర్కారు చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తమ పాలన...

బిజెపిపై ‘విజయసాయిరెడ్డి’ వివాదస్పద వ్యాఖ్యలు

6 July 2020 10:27 AM IST
బిజెపి అవినీతిపరులకు అడ్డాగా మారిందా?.వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి బిజెపిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్వీట్ చూస్తే...

అలా అయితే..విశాఖ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి

5 July 2020 4:52 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి నిజంగా అమరావతి మీద ప్రేమ ఉంటే విశాఖపట్నానికి చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఏపీ పర్యాటక శాఖ...

కేంద్రమే అమరావతిని కాపాడాలి

4 July 2020 1:46 PM IST
రాజధాని అమరావతి కొంత మంది వ్యక్తులో..పార్టీలదో కాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మధ్యలో..ప్రజలందరికీ అందుబాటులో...

మాజీ మంత్రికి కరోనా

4 July 2020 12:52 PM IST
ఏపీకి చెందిన మాజీ మంత్రి, బిజెపి నేత పైడికొండ మాణిక్యాలరావు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వీడియో ద్వారా వెల్లడించారు. కరోనా...

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

3 July 2020 10:08 PM IST
మచిలీపట్నానికి చెందిన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో పోలీసులు టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు....

కరోనాపై ఈ దొంగలెక్కలేంటి?

3 July 2020 9:47 PM IST
తెలంగాణ సర్కారు కరోనా లెక్కలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులకు సంబంధించి దొంగ లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. ఈ...

అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు

3 July 2020 7:27 PM IST
ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు అయింది. ఆయన బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈఎస్‌ఐ...

ఎవరు అబద్ధం చెబుతున్నారు..రాహుల్

3 July 2020 7:06 PM IST
ప్రధాని నరేంద్రమోడీ లద్దాఖ్ పర్యటనపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన ఓ వీడియోను విడుదల చేసి మోడీకి ప్రశ్నలు సంధించారు. ఆ వీడియోలో...

విస్తరణకాంక్ష ఉన్న వారు తోకముడవాల్సిందే

3 July 2020 6:48 PM IST
ప్రధాని నరేంద్రమోడీ చైనాకు ఘాటు హెచ్చరికలు పంపారు. శుక్రవారం నాడు ఆకస్మికంగా లద్దాఖ్ లో పర్యటించిన ఆయన అక్కడ నుంచే పొరుగు దేశం చైనాకు హెచ్చరికలు...
Share it