Telugu Gateway

Politics - Page 38

అచ్చెన్నాయుడికి స్పల్ప ఊరట

8 July 2020 1:56 PM IST
ఈఎస్ఐ స్కామ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి స్పల్ప ఊరట లభించింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఇటీవలే...

సీఎం వ్యవసాయ క్షేత్రం అమరావతిలో ఉందా?

8 July 2020 12:36 PM IST
ఎవరైనా సెక్షన్ 8 అంటే నాలుక చీరేస్తాం..శ్రీనివాస్ గౌడ్కాంగ్రెస్, బిజెపి నేతలు తెలంగాణపై విద్వేషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్...

కర్ణాటక అసెంబ్లీ..తెలంగాణ సచివాలయం డిటో!

8 July 2020 10:17 AM IST
ఇందులో కొత్తదనం ఎక్కడ?తెలంగాణ సర్కారు కొత్తగా నిర్మించతలపెట్టిన సచివాలయ ‘డిజైన్’పై భిన్నస్వరాలు విన్పిస్తున్నాయి. కొత్తగా కట్టే డిజైన్ అంటే...

ఆ సిలబస్ నుంచి సెక్యులరిజం..పౌరసత్వం..జాతీయవాదం గాయబ్

8 July 2020 10:13 AM IST
కరోనా కారణంగా విద్యా సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అందుకే సిలబస్ లో మార్పులు చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ కూడా ఆదేశాలు జారీ...

తెలంగాణ గవర్నర్ తో సీఎస్ భేటీ

7 July 2020 10:01 PM IST
తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి భేటీ అయ్యారు. తెలంగాణలో...

విజయసాయిరెడ్డి ట్వీట్ పై కన్నా అభ్యంతరం

7 July 2020 8:31 PM IST
తెలుగుదేశం పార్టీ నేతలు బిజెపిలో చేరికకు సంబంధించి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ పై బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా...

కెసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి

7 July 2020 7:41 PM IST
సీఎం ఆరోగ్య పరిస్థితి రహస్యంగా ఉంచటం నేరం: రేవంత్ రెడ్డితెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్,, ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కెసీఆర్ పై సంచలన...

కొత్త సెక్రటేరియట్ కడితే ఏడుపెందుకు?

7 July 2020 7:38 PM IST
తెలంగాణ మంత్రులు ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపిలపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రగతికి సహకరించకపోగా ప్రతి దానికి అడ్డుపడుతున్నారని మంత్రులు తీవ్ర విమర్శలు...

కొత్త సచివాలయం..‘కెసీఆర్ అసలు లెక్క అదే’

7 July 2020 10:35 AM IST
తెలంగాణ సీఎం కెసీఆర్ కు ఏ పనిచేసినా ఓ లెక్క ఉంటుంది. ఏ లెక్క లేకుండా ఆయన అసలే ఏ పని చేయరు అని కెసీఆర్ గురించి తెలిసిన వారు చెబుతారు. ప్రస్తుతం ఉన్న...

చరిత్ర గతిలోకి చారిత్రక సచివాలయం..కూల్చివేత ప్రారంభం

7 July 2020 9:40 AM IST
హుస్సేన్ సాగర్ ఎదురుగా ఉన్న చారిత్రక సచివాలయం చరిత్రగతిలోకి కలసిపోతోంది. సోమవారం అర్ధరాత్రి నుంచే ఈ సచివాలయం కూల్చివేత ప్రారంభం అయింది. మూడు రోజుల...

కరోనాపై నేరుగా రంగంలోకి దిగిన తెలంగాణ గవర్నర్!

6 July 2020 8:04 PM IST
వైరస్ నియంత్రణ చర్యలపై సమావేశంప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో చర్చ...కీలక పరిణామంతెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందరరాజ్ నేరుగా రంగంలోకి దిగారు. కరోనా...

భారతీయులకు కువైట్ షాక్

6 July 2020 7:21 PM IST
కువైట్ కొత్తగా తీసుకొచ్చిన బిల్లు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. కరోనా దెబ్బకు చమురు ధరలు గణనీయంగా పడిపోవటంతో ఆ దేశం ఇప్పుడు పలు చర్యలు...
Share it