Telugu Gateway

Politics - Page 24

కోర్టులపై ఏపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

17 Aug 2020 5:42 PM IST
ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కోర్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు..సుప్రీంకోర్టులకు చెప్పి పార్టీలు మ్యానిఫెస్టోలు తయారు చేయవు కదా? అని ఆయన...

ఫోన్ ట్యాపింగ్ లపై మోడీకి చంద్రబాబు లేఖ

17 Aug 2020 12:14 PM IST
ఏపీ సర్కారు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ ప్రజాస్వామ్య సంస్థలను నాశనం...

ఫోన్ ట్యాపింగ్ పై వైసీపీ ఎంపీ పిర్యాదు

16 Aug 2020 8:16 PM IST
గత కొంత కాలంగా ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఫిర్యాదు చేసి మరీ...

టీడీపీ నేతల విమర్శలపై వైసీపీ ఎటాక్

16 Aug 2020 4:56 PM IST
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా? అని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని అధికార వైసీపీ ప్రశ్నించింది. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రపై...

ఖాళీ కుర్చీకి గవర్నర్ నమస్కారం..అసలు కథేంటి అంటే..!

16 Aug 2020 4:04 PM IST
పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..గవర్నర్ జగదీప్ దంఖర్ ల మధ్య గత కొంత కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అది ఏ స్థాయికి చేరింది...

జగన్ జస్టిస్ ఇదేనా?

16 Aug 2020 1:11 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. ‘ప్రాథమిక హక్కులను...

ధోనీ లోక్ సభ బరిలో దిగాలి

16 Aug 2020 11:48 AM IST
అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి కీలక సూచన చేశారు. ధోనీ 2024 ఎన్నికల్లో లోక్...

‘ఆధారపడే సర్కారు వస్తేనే ఏపీకి హోదా’

15 Aug 2020 11:49 AM IST
విభజన గాయాలు మళ్ళీ తగలకూడదనే మూడు రాజధానులుప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహ్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా...

లక్షల సవాళ్లు ఉన్నా..కోట్ల పరిష్కారాలు వస్తాయి

15 Aug 2020 11:17 AM IST
ఆన్ లైన్ లో ప్రతి ఒక్కరి ‘ఆరోగ్యచరిత్ర’అతి త్వరలోనే వ్యాక్సిన్ఒక్క క్లిక్. ఒకే ఒక్క క్లిక్ తో ప్రతి ఒక్కరి ఆరోగ్య చరిత్ర వెల్లడికానుంది. ఈ దిశగా...

అమరావతితో మూడు లక్షల కోట్ల సంపద

14 Aug 2020 8:45 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అమరావతి అంశంపై మరోసారి మీడియాతో మాట్లాడారు. అమరావతిలో ఏ భవనమూ తాత్కాలికం కాదని..అన్ని శాశ్వత భవనాలే అని...

కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా

14 Aug 2020 5:58 PM IST
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. శుక్రవారం నాడు ఆయనకు పరీక్షల్లో కరోనా నెగిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా...

విశ్వాసపరీక్షలో నెగ్గిన అశోక్ గెహ్లాట్ సర్కారు

14 Aug 2020 4:43 PM IST
రాజస్థాన్ లో రాజకీయ అనిశ్చితికి తెరపడింది. గత నెల రోజులుగా సాగిన హైడ్రామాకు తెరపడింది. శుక్రవారం నాడు రాజస్థాన్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో అశోక్...
Share it