Telugu Gateway

Politics - Page 25

‘కొత్త రికార్డు’ సృష్టించనున్న నరేంద్రమోడీ

13 Aug 2020 9:34 PM IST
ప్రధాని నరేంద్రమోడీ కొత్త ‘రికార్డు’ సృష్టించబోతున్నారు. ఇఫ్పటికే ఓ రికార్డ్ ను బ్రేక్ చేసిన ఆయన పదవీ కాలం పూర్తయ్యేలోగా తన పేరిట సరికొత్త రికార్డును...

ఈశ్వరయ్య రాజీనామా చేయాలి..లేదా జగన్ తప్పించాలి

13 Aug 2020 8:24 PM IST
ఏపీ ఉన్నత విద్య నియంత్రణా, పర్యవేక్షణా కమిటీ ఛైర్మన్ గా ఉన్న జస్టిస్ ఈశ్వరయ్య తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష...

ప్రణాళిక ప్రకారమే అమరావతి భవనాల ఉపయోగం

13 Aug 2020 5:35 PM IST
అమరావతిలో పెండింగ్ లో ఉన్న భవనాల పనులను సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ...

‘వైఎస్సార్ చేయూత’ను ప్రారంభించిన జగన్

12 Aug 2020 12:23 PM IST
ఏపీలో మరో సంక్షేమ కార్యక్రమం అమల్లోకి వచ్చింది. మహిళా సాధికారతే లక్ష్యంగా వైఎస్సార్ చేయూత పథకం ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...

కర్ణాటకలో అగ్గిరాజేసిన సోషల్ మీడియా పోస్ట్

12 Aug 2020 9:24 AM IST
ఓ సోషల్ మీడియా పోస్టు కర్ణాటకలో పెద్ద అలజడి రేపింది. ఇందులో ఏకంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పాయారు. వందల మందికి గాయాలు అయ్యాయి. పోలీసులు కూడా...

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా సురేష్ బాబు

11 Aug 2020 9:08 PM IST
మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఏర్పడిన ఎమ్మెల్సీ సీటు భర్తీకి వైసీపీ అధిష్టానం అభ్యర్ధిని ఖరారు చేసింది. ఈ సీటును ఇటీవలే...

జనసేన గాలికివచ్చిన పార్టీ

11 Aug 2020 6:42 PM IST
జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీ వ్యక్తిని అన్నారు. రాజోలు వైసీపీ గ్రూపుల్లో తనదో గ్రూపు...

ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ కీలక వ్యాఖ్యలు

11 Aug 2020 2:12 PM IST
దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఏపీ...

మూడు రాజధానులపై రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు

11 Aug 2020 12:47 PM IST
అంత పెద్ద యూపీకే ఒక్క రాజధాని ఉంది..పాలన సాఫీగా సాగటం లేదా?మూడు రాజధానులు ట్రిపుల్ అవినీతికి సాధనాలుగా మారకూడదుఏపీలో బిజెపి పవర్ లోకి రావటం అంత ఈజీ...

‘గుడ్డు’ కావాలంటే ఏపీలో బిజెపి రావాలి

11 Aug 2020 11:21 AM IST
ఎస్సీకి హోం మంత్రి ఇచ్చారు..ఎస్సీలకు గుండుకొట్టిస్తున్నారుఇళ్ళ స్థలాల విషయంలో అవినీతి జరిగిందిఏపీలో 2024లో బిజెపి, జనసేనల ప్రభుత్వం అధికారంలోకి...

కోర్టు కేసులు ఉండగా శంకుస్థాపన ముహుర్తాలా?

10 Aug 2020 9:02 PM IST
మూడు రాజధానుల వ్యవహారం కోర్టుల్లో ఉంటే శంకుస్థాపనకు ముహుర్తాలు ఎలా పెడతారంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలంతా...

సచిన్ పైలట్ రివర్స్ గేర్..రాజస్ధాన్ అనిశ్చితికి తెర

10 Aug 2020 8:46 PM IST
రాజస్థాన్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. అసమ్మతి నేత సచిన్ పైలట్ కాంగ్రెస్ అధిష్టానంతో జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. దీంతో గత కొన్ని రోజులుగా...
Share it