Telugu Gateway

Politics - Page 25

రఘురామకృష్ణంరాజు పులివేషంలో ఉన్న నక్క

24 Aug 2020 3:24 PM IST
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీ పులివేషంలో ఉన్న నక్క అని విమర్శించారు....

సీనియర్లపై సోనియా..రాహుల్ ఫైర్

24 Aug 2020 2:22 PM IST
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో సోమవారం నాడు హాట్ హాట్ గా చర్చలు సాగాయి. సీనియర్ నేతలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు రాహుల్ గాంధీ...

టీఆర్ఎస్ లో షాకింగ్ పరిణామం..రేవంత్ పై స్వామిగౌడ్ ప్రశంసలు

23 Aug 2020 8:26 PM IST
రేవంత్ రెడ్డి. ఆ పేరు చెపితే చాలు టీఆర్ఎస్ నేతలు మండిపడతారు. పొరపాటున కూడా రేవంత్ పేరు ఎత్తటానికి కూడా చాలా మంది నేతలు ఇష్టపడరు. అలాంటిది టీఆర్ఎస్...

మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీపై కేసులు పెట్టాలి

23 Aug 2020 7:51 PM IST
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ...

రాజకీయాల్లోకి కొత్తతరం వచ్చే సమయం ఇదే

23 Aug 2020 7:35 PM IST
పాలన రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి కొత్త తరం...

కరాచీలోనే దావూద్..పాక్ జాబితాలో చోటు

22 Aug 2020 8:58 PM IST
తొలి సారి పాకిస్థాన్ నిజం అంగీకరించింది. భారత్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం కరాచీలో ఉన్నట్లు ఒప్పుకుంది. అంతే కాదు..అధికారికంగా...

తెలంగాణ సర్కారు రాక్షసంగా ప్రవర్తిస్తోంది

22 Aug 2020 2:03 PM IST
టీఆర్ఎస్ సర్కారు తీరును టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, మల్లు రవిల అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు....

కెటీఆర్ సీఎం కావాలని భగవంతుడిని కోరుకున్నా

22 Aug 2020 12:52 PM IST
గత కొంత కాలంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో మంత్రులు..ఎమ్మెల్యేలు కెటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయంటూ వరస పెట్టి ప్రకటనలు చేస్తున్నారు....

ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

22 Aug 2020 12:26 PM IST
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన శనివారం శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టులో ప్రమాదానికి...

నారా లోకేష్ కు ఏపీ మంత్రి లీగల్ నోటీసులు

21 Aug 2020 8:36 PM IST
కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని ఓ చెక్ పోస్టు వద్ద కారులో ఐదు కోట్ల రూపాయలపైనే నగదు పట్టుబడింది. ఈ వ్యవహారం ఏపీలో రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది....

లోకేష్ మీద వాలంటీర్ ను పెట్టి గెలిపిస్తాం

21 Aug 2020 7:29 PM IST
అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీకి కొత్త ఛాలెంజ్ విసిరింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ...

పోలవరం పూర్తయి ఉంటే..!

21 Aug 2020 2:19 PM IST
గోదావరి వరద ముంపు ప్రాంత ప్రజల బాధలు ఆవేదన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్ట సకాలంలో పూర్తి అయి ఉంటే ఇంతటి...
Share it