Telugu Gateway

Politics - Page 23

కొన్ని కులాల వారే పరిపాలన నడిపిస్తున్నారు

20 Aug 2020 9:08 PM IST
శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని కులాలకు చెందిన అతి కొద్ది మందే పరిపాలనా, ప్రజస్వామ్యాన్ని నడిపిస్తున్నారని అన్నారు....

ఎఎఐ అంటే అదానీ ఎయిర్ పోర్ట్స్ ఆఫ్ ఇండియా

20 Aug 2020 7:07 PM IST
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ దేశంలో విమానాశ్రయాల ప్రైవేటీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్, లక్నో, మంగుళూరు...

తెలంగాణ అసలు ముఖ్యమంత్రి కెటీఆరే

20 Aug 2020 6:10 PM IST
సీపీఐ సీనియర్ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అసలు ముఖ్యమంత్రి కెటీఆరే అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కెసీఆర్ విశ్రాంతి...

నారా లోకేష్ నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర?!

20 Aug 2020 12:57 PM IST
జగన్ రెండేళ్ల పాలన పూర్తయిన తర్వాత జనంలోకిరెండేళ్ళ పాటు జనంలోనే ఉండేలా కసరత్తుపాదయాత్ర. పవర్ కు దగ్గర చేసే ఓ ఆటోమేటిక్ మిషన్ గా మారింది ఏపీలో. దివంగత...

పేదల ఇళ్ళ స్థలాల పేరుతో దోపిడీనా?

20 Aug 2020 11:02 AM IST
సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ సీఎస్ కు చంద్రబాబు లేఖతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇళ్ళ స్థలాల అవినీతి విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎన్ఆర్ఏ

19 Aug 2020 8:05 PM IST
కేంద్ర మంత్రివర్గం బుధవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులకు సంబంధించిన ఖాళీల భర్తీకి సంబంధించిన పరీక్షలు అన్నీ ఇక...

ఏపీలో కొత్తగా 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు

19 Aug 2020 4:46 PM IST
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో పలు పరిశ్రమలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ...

ఆగస్టు 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం

18 Aug 2020 10:13 PM IST
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలకు సంబంధించి చర్చల కోసం కేంద్ర జలవనరుల శాఖ ఆగస్గు 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర...

ప్రధానికి లేఖ రాస్తే డీజీపీ స్పందిస్తారా?

18 Aug 2020 5:05 PM IST
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన అంశంలో ఏపీ డీజీపీ రాసిన లేఖపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రధాని మోడీకి లేఖ రాస్తే అంత ఆగమేఘాల...

ఎయిమ్స్ లో చేరిన హోం మంత్రి అమిత్ షా

18 Aug 2020 10:39 AM IST
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆయన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్...

ఎమ్మెల్సీగా సురేష్ బాబు ఏకగ్రీవం

17 Aug 2020 9:38 PM IST
మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటు ఏకగ్రీవం అయింది. ఈ సీటుకు అధికార వైసీపీ తరపున దివంగత నేత పెనుమత్స...

చంద్రబాబు పది మర్డర్లు..లోకేష్ పది రేప్ లు చేశారంటే..!

17 Aug 2020 8:52 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటూ ప్రధాని మోడీకి...
Share it