Telugu Gateway

Latest News - Page 805

మహేష్ బాబు న్యూలుక్

17 May 2020 12:25 PM IST
టాలీవుడ్ హీరోలు అందరూ ఇది ఫ్యామిలీ టైమ్ అంటున్నారు. ఎందుకంటే కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా లాక్ డౌన్. పోనీ కరోనా లేని దేశానికి...

ఏపీలో తగ్గిన కరోనా కేసులు

17 May 2020 12:12 PM IST
గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న కరోనా కేసులు ఏపీలో తాజాగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కేవలం 25 కేసులు మాత్రమే నమోదు అవటం ఊరట కల్పించే...

థియేటర్లకు ప్రేక్షకులు..బీర్లు పెట్టాలంట

16 May 2020 7:02 PM IST
‘మహానటి’ సినిమాతో దర్శకుడిగా ఓ రేంజ్ కు వెళ్ళిన వ్యక్తి నాగ్ అశ్విన్. కాకపోతే ఆయన నుంచి ఈ ప్రతిపాదన రావటం విచిత్రమే. అంతే కాదు..ఒకింత షాకింగ్...

ఏపీలో మాల్స్..రెస్టారెంట్లూ ఓపెన్

16 May 2020 5:08 PM IST
ఆంధ్రప్రదేశ్ లో క్రమక్రమంగా మాల్స్ తోపాటు రెస్టారెంట్లు కూడా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఓ...

సరస్వతి పవరా..మజాకానా!

16 May 2020 3:59 PM IST
డైరక్టర్ లేఖ..నీటి కేటాయింపులు శాశ్వతంముందు ఐదేళ్లకు ఎందుకు ఇచ్చారు..మళ్ళీ ఎందుకు మార్చారుసరస్వతి పవర్ అండ్ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ...

వడ్డీ వ్యాపారిలా వ్యవహరించొద్దు

16 May 2020 2:16 PM IST
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వడ్డీ వ్యాపారిలాగా వ్యవహరించటం మానేసి..పేదలు, ఇతర బలహీన వర్గాల ప్రజలకు నేరుగా నగదు...

ఏపీ కరోనా కేసులు 2205

16 May 2020 12:54 PM IST
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 48 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2205కు పెరిగింది. ఇందులో ఇప్పటికే 1353 మంది...

ప్రపంచ వ్యాప్తంగా 2.8 కోట్ల సర్జరీలకు బ్రేక్

16 May 2020 11:22 AM IST
అత్యవసరం అయితే తప్ప..ఎవరూ ఇప్పుడు ఆస్పత్రి వైపు అడుగుపెట్టడానికి కూడా భయపడుతున్నారు. కారణం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ తో ప్రస్తుతం ప్రపంచం అంతా...

ఏపీ రైతు భరోసా యాడ్స్ లో ‘మోడీ మాయం’!

15 May 2020 5:42 PM IST
కేంద్రం నిధులు వాడుకుంటూ ప్రధాని ఫోటో కూడా వేయం వైనం‘మేం పని చేస్తాం. అసలు ప్రచారం చేసుకోం. ఇదీ వైసీపీ మంత్రుల దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు పదే పదే...

రెండు..మూడు ఏసీలు వాడితేనే ఎక్కువ బిల్లు

15 May 2020 4:54 PM IST
టారిఫ్ లో ఎలాంటి మార్పుల్లేవు‘లాక్ డౌన్ తో ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. రెండు, మూడు ఏసీలు వాడితేనే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. అంతే కానీ విద్యుత్...

ఒక్కో రైతు ఖాతాలో 5500 రూపాయలు

15 May 2020 1:38 PM IST
రైతు భరోసా కింద ఏపీ సర్కారు మరో విడత 2800 కోట్ల రూపాయలను రైతుల ఖాతాకు బదిలీ చేసింది. ఒక్కో రైతుకు ఈ దఫా 5500 రూపాయలు అందనున్నాయి. 49,43,590కిపైగా...

ఏపీలో కొత్తగా 57 కరోనా కేసులు

15 May 2020 12:04 PM IST
రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా గడిచిన 24 గంటల్లో 57 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య...
Share it