ఏపీ కరోనా కేసులు 2205
BY Telugu Gateway16 May 2020 12:54 PM IST

X
Telugu Gateway16 May 2020 12:54 PM IST
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 48 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2205కు పెరిగింది. ఇందులో ఇప్పటికే 1353 మంది డిశ్చార్జి కాగా, 49 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 803 మంది. కొత్తగా 9628 శాంపిళ్లను పరీక్షించగా..48 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. చిత్తూరులో 8, గూంటూరులో9, కడపలో 1, కృష్ణాలో 7, కర్నూలులో 9, నెల్లూరులో 9,విశాఖపట్నంలో 4, పశ్చిమ గోదావరిలో 1 కేసులు వెలుగు చూశాయి.
Next Story