Telugu Gateway

Latest News - Page 804

‘ఆ ఫీలింగ్ ను’ ఏదీ మ్యాచ్ చేయలేదు

18 May 2020 12:37 PM IST
‘నిశ్సబ్దం’. అనుష్క శెట్టి, మాధవన్, అంజలి కీలక పాత్రలు పోషించిన సినిమా. కరోనా దెబ్బకు ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా అన్ని సినిమాల్లాగానే వాయిదా...

ఏపీలో మరో 52 కేసులు

18 May 2020 11:21 AM IST
ఆదివారం నాడు తగ్గినట్లే తగ్గిన కేసులు...సోమవారం నాడు మళ్ళీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 52 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో నమోదు...

నీటిపారుదల జోన్లు ఏర్పాటు..కెసీఆర్

17 May 2020 9:41 PM IST
నీటిపారుదల శాఖను పునర్ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి కెసీఆర్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవలంభించాల్సిన...

తెలంగాణలో మరో 42 కేసులు

17 May 2020 9:11 PM IST
రాష్ట్రంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గటంలేదు. ఆదివారం నాడు కొత్తగా మరో 42 కేసులు వెలుగుచూశాయి. ఇందులో 37 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండగా, వలస...

ప్రజలు కలసి రావాలి..కెటీఆర్

17 May 2020 9:01 PM IST
ఓ వైపు కరోనా..మరో వైపు దగ్గరకొస్తున్న వర్షాకాలం. వర్షాకాలం అంటే సీజనల్ వ్యాధుల టెన్షన్. గత ఏడాది హైదరాబాద్ లో డెంగ్యూ పీవర్ ప్రజలకు చుక్కలు...

ట్రంప్ పై ఒబామా తీవ్ర విమర్శలు

17 May 2020 8:59 PM IST
అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. కరోనాను నియంత్రించటంలో విఫలమయ్యారని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే...

జియోలోకి మరో 6598 కోట్ల పెట్టుబడులు

17 May 2020 7:56 PM IST
రిలయన్స్ జియో ఫ్లాట్ ఫామ్స్ లో ఆ కంపెనీకి 1.34 శాతం వాటా దక్కనుంది. ఈ వాటా కోసం ఆ కంపెనీ పెట్టే పెట్టుబడి ఎంతో తెలుసా?. అక్షరాలా 6598.38 కోట్ల...

అంతర్ రాష్ట్ర రవాణాకు అనుమతి..షరతులతో మాత్రమే

17 May 2020 7:30 PM IST
దేశీయ ఎయిర్ లైన్స్, మెట్రో రైళ్ళకూ నో ఛాన్స్హోం డెలివరి రెస్టారెంట్లకు అనుమతిమాల్స్, బార్లు, థియేటర్ల కూ నో ఛాన్స్నాల్గవ దశ లాక్ డౌన్ లో దక్కిన పెద్ద...

మే 31 వరకూ లాక్ డౌన్..ప్రకటించిన కేంద్రం

17 May 2020 5:11 PM IST
ఊహించినట్లుగానే కేంద్రం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించింది. ప్రధాని నరేంద్రమోడీ ఇఫ్పటికే ఈ అంశంపై చాలా స్పష్టత ఇఛ్చారు. అందుకు అనుగుణంగానే మే 31 వరకూ...

ఉత్తరాంధ్రలో నేతలే బాగుపడ్డారు

17 May 2020 5:02 PM IST
వనరులు ఎన్ని ఉన్నా ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కానీ ఈ ప్రాంత నేతలు మాత్రం వందల కోట్ల రూపాయల...

ఆ రెండు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగింపు

17 May 2020 3:15 PM IST
మహారాష్ట్ర, తమిళనాడులు లాక్ డౌన్ ను మే 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మహారాష్ట్ర సర్కారు ఆదివారం ఉధయమే తన నిర్ణయాన్ని అధికారికంగా...

వలస కూలీలను సరిహద్దుల్లో వదిలేస్తామనం సరికాదు

17 May 2020 12:41 PM IST
వలస కూలీల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. కార్మికుల కష్టాలు హృదయాన్ని ద్రవింపచేస్తున్నాయని అన్నారు. ‘రాయలసీమ...
Share it