Telugu Gateway

Latest News - Page 782

రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం

17 Jun 2020 4:50 PM IST
చైనాకు భారత ప్రధాని నరేంద్రమోడీ ఘాటైన హెచ్చరిక చేశారు. భారత్ శాంతినే కోరుకుంటుందని..అంత మాత్రాన రెచ్చగొడితే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు....

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 5555

17 Jun 2020 2:33 PM IST
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5555కు చేరింది. బుధవారం నాడు కొత్తగా వచ్చిన 275 కేసులతో కలుపుకుంటే ఈ సంఖ్యకు పెరిగాయి కేసులు. అయితే ఇందులో...

సరిహద్దు వివాదం..జూన్ 19న మోడీ అఖిలపక్షం

17 Jun 2020 1:54 PM IST
ఇండియా-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్షం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 19న ఈ భేటీ జరగనుంది. దేశంలోని...

తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపు

17 Jun 2020 12:12 PM IST
ఇంటర్ విద్యార్ధుల ఉత్కంఠకు గురువారం నాడు తెరపడనుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం సాయంత్రం...

తెలంగాణలో వేతనాల కోతపై ఆర్డినెన్స్ జారీ

17 Jun 2020 11:17 AM IST
రాష్ట్రంలో నెలకొన్న ప్రజారోగ్య అత్యయిక పరిస్థితి దృష్టా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల్లో కోతకు సంబంధించి తెలంగాణ సర్కారు ఆర్డినెన్స్...

షేక్ పేట ఎమ్మార్వో భర్త ఆత్మహత్య

17 Jun 2020 10:44 AM IST
అవినీతి ఆరోపణలతో ఇటీవలే అరెస్ట్ అయిన షేక్ పేట ఎమ్మార్వో సుజాత భర్త బుధవారం నాడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. సుజాత భర్త అజయ్...

బీజింగ్ లో ఆగిపోయిన విమాన సర్వీసులు

17 Jun 2020 10:27 AM IST
చైనాలో కరోనా కథ మళ్ళీ మొదటికి వచ్చింది. అంతా అయిపోయింది. ఇక భయం లేదు అనుకుంటున్న సమయంలో బీజింగ్ లో ఈ వైరస్ కలకలం మొదలైంది. చైనా రాజధాని అయిన...

ప్రధాని మోడీపై రాహుల్ ఫైర్

17 Jun 2020 9:35 AM IST
‘ఎందుకు మౌనంగా ఉన్నారు. ఎందుకు వాస్తవాలు దాస్తున్నారు’ అంటూ ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారత్-చైనా సరిహద్దులో...

చంద్రబాబు..ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఏపీ సర్కారు నోటీసులు

16 Jun 2020 9:39 PM IST
15 రోజుల్లో క్షమాపణలు చెప్పాలిలేదంటే పరువు నష్టం..సివిల్ , క్రిమినల్ కేసులు పెడతాంఏపీ సర్కారు మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి చెందిన ఓ...

వైసీపీ నేతలకు రఘురామకృష్ణంరాజు ఛాలెంజ్

16 Jun 2020 8:38 PM IST
ఎవరు బొమ్మ సత్తా ఏందో తేల్చుకుందాం రండివైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలుపందులే గుంపులుగా వస్తాయి..సింహం సింగిల్ వస్తుందివైసీపీ ఎంపీ...

పది రోజులు అసెంబ్లీ నడపలేని వారు..టెన్త్ పరీక్షలు జరుపుతారా?

16 Jun 2020 7:23 PM IST
రోనా ఉందని చెప్పి పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపలేని వారు..లక్షలాది మంది విద్యార్ధులతో పదవ తరగతి పరీక్షలు నిర్వహించగలరా? అని జనసేన అధినేత పవన్...

వైసీపీ ఎంపీపై వైసీపీ మంత్రులు..ఎమ్మెల్యేలు ఫైర్

16 Jun 2020 7:12 PM IST
రఘురామకృష్ణంరాజు. వైసీపీ ఎంపీ. గత కొన్ని రోజులుగా ఆయన తన వ్యాఖ్యలతో పార్టీలో కాక రేపుతున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు...
Share it