Telugu Gateway

Latest News - Page 696

సంచలనం...సీజెఐకి సీఎం జగన్ లేఖ

10 Oct 2020 10:37 PM IST
మీడియాకు విడుదలసుప్రీం జడ్జీ రమణపై తీవ్ర ఆరోపణలుచంద్రబాబుతో కలసి కోర్టులను ప్రభావితం చేస్తున్నారుఏపీ హైకోర్టు సీజెని ప్రభావితం చేస్తున్నారుదేశ...

జె సీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు

10 Oct 2020 9:14 PM IST
జె సీ ప్రభాకర్ రెడ్డి వంతు అయిపోయింది. ఇప్పుడు జె సీ దివాకర్ రెడ్డి వంతు. టీడీపీ నేత, మాజీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డిపై శనివారాం నాడు పోలీసులు కేసు...

రుణాలపై మారటోరియం పొడిగించటం కుదరదు

10 Oct 2020 9:06 PM IST
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) సుప్రీంకోర్టుకు రుణాల మారటోరియంపై తన వైఖరిని స్పష్టం చేసింది. ఆరు నెలలకు మించి రుణాలపై మారటోరియం పొడిగించటం...

పెరిగిన ఇంథన డిమాండ్

10 Oct 2020 8:38 PM IST
ఈ ఏడాది జూన్ తర్వాత సెప్టెంబర్ లో ఇంథన డిమాండ్ పెరిగింది. వరస పెట్టి లాక్ డౌన్ నిబంధనల సడలింపులు ఇస్తుండటంతో ఇంథన డిమాండ్ ఊపందుకుంటోంది. సెప్టెంబర్...

టీఆర్ పీ స్కామ్..అన్నీ త్వరలోనే బయటికొస్తాయి

10 Oct 2020 8:14 PM IST
టీఆర్ పీ స్కామ్ పై శివసేన స్పందించింది. త్వరలోనే దీనికి సంబంధించి అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆ పార్టీ కీలకనేత, ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. ముంబయ్...

మోడీకి విలాస విమానం..జవాన్లకు డొక్కు ట్రక్కులా?

10 Oct 2020 8:01 PM IST
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని మోడీతోపాటు వీవీఐపిల కోసం 8400 కోట్ల రూపాయల వ్యయంతో...

రిపబ్లిక్ టీవీ సీఎఫ్ వోకు ముంబయ్ పోలీసుల నోటీసు

9 Oct 2020 8:47 PM IST
టీఆర్ పీ స్కామ్ కు సంబంధించి ముంబయ్ పోలీసులు శుక్రవారం నాడు రిపబ్లిక్ టీవీ సీఎఫ్ వో శివ సుబ్రమణ్యం సుందరానికి నోటీసులు జారీ చేశారు. తమ వద్ద నమోదు అయిన...

ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీసుకు 1100 మీటర్ల స్థలం

9 Oct 2020 8:14 PM IST
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం దేశ రాజధాని ఢిల్లీలో 1100 గజాల మీటర్ల స్థలం కేటాయించారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ,...

చంద్రబాబు అక్రమాస్తుల కేసు 21కి వాయిదా

9 Oct 2020 7:48 PM IST
రాజకీయ నేతల కేసులు అన్నీ కోర్టులు దుమ్ముదులుపుతున్నాయి. ముఖ్యంగా ఏపీకి చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కేసుల విచారణలు...

ఆ రోజే సీఎం జగన్ ను ఆయనెందుకు కలిశారు?

9 Oct 2020 7:40 PM IST
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు తన కంపెనీ, డైరక్టర్లపై నమోదు అయిన సీబీఐ కేసుపై స్పందించారు. కొద్ది రోజుల క్రితం సీబీఐ అధికారులు ఆయన కంపెనీలు,...

టీఆర్పీ మోసాలపై కార్తీ చిదంబరం లేఖ

9 Oct 2020 2:08 PM IST
టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్ పీ) కు సంబంధించి చోటుచేసుకున్న మోసాలపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. ఈ అంశంపై ఆయన ఇన్ఫర్ మేషన్...

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమాలేవీ?!

9 Oct 2020 1:49 PM IST
తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 15 నుంచి అసలు సినిమా హాళ్లు తెరుస్తారా?. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయలేదు....
Share it