Telugu Gateway

Latest News - Page 697

అలా అయితే నేను రాను...ట్రంప్

9 Oct 2020 11:37 AM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల సమయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. అదే దూకుడు..అదే దురుసు ప్రవర్తన. ట్రంప్ కు ఇటీవల కరోనా సోకిన విషయం...

వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్

9 Oct 2020 11:07 AM IST
ఈ ఏడాదిలో మొత్తం 115 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లలో కోతలు విధించిన రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఆర్ బీఐ) ఈ సారి మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండా...

ప్రభాస్ సినిమాలో అమితాబచ్చన్

9 Oct 2020 10:25 AM IST
ప్రభాస్, దీపికా పడుకొణె జంటగా నటిస్తున్న సినిమాకు సంబంధించి ఓ కీలక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు అమితాబచ్చన్ కూడా నటించనున్నారు. ఈ...

టీఆర్ పీ స్కామ్ లో కొత్త ట్విస్ట్

9 Oct 2020 9:58 AM IST
ఎఫ్ఐఆర్ లో ఇండియా టుడే ఛానల్ పేరుదేశవ్యాప్తంగా సంచలనం రేపిన టీఆర్ పీ స్కామ్ లో కొత్త ట్విస్ట్. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఇండియా టుడే ఛానల్ పేరు...

సెల్ ఫోన్ పిచ్చి ఎంత పని చేసిందో తెలుసా!

9 Oct 2020 9:32 AM IST
మొబైల్ ఫోన్ల వాడకం పిల్లలకు ఓ వ్యసనంలా మారుతోంది. ఇది ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఎదుర్కొనే సమస్యే. కరోనా కారణంగా వచ్చిన ఆన్ లైన్ క్లాస్ లతో ఈ సమస్య...

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి

8 Oct 2020 9:56 PM IST
బీహార్ కు చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో...

వైసీపీ తిరుగుబాటు ఎంపీకి సీబీఐ షాక్

8 Oct 2020 8:00 PM IST
వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసి..ఢిల్లీలో ఉండి ఏపీ ప్రభుత్వంపై ప్రతి రోజూ విమర్శలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీబీఐ షాక్ ఇచ్చింది....

రిలయన్స్ జియో..5జీ సేవలకు రెడీ

8 Oct 2020 7:01 PM IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించేందుకు జియో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. టీఎం ఫోరం...

పోలీసు కమిషనర్..ఛానళ్ళపై కేసులు వేస్తాం

8 Oct 2020 6:13 PM IST
బార్క్ తన ఫిర్యాదులో ఎక్కడా కూడా రిపబ్లిక్ టీవీ పేరు ప్రస్తావించలేదని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి వెల్లడించారు. తమ ఛానల్ పరువు...

అరిచి కేకలు పెట్టే అర్ణబ్ గోస్వామి అడ్డంగా బుక్కయ్యారు

8 Oct 2020 5:04 PM IST
రేటింగ్ స్కామ్ లో రిపబ్లిక్ టీవీవివరాలు వెల్లడించిన ముంబయ్ పోలీసు కమిషనర్అర్ణబ్ గోస్వామి. మీడియా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి పరిచయం అక్కర్లేని...

జగనన్న విద్యాకానుకకు శ్రీకారం

8 Oct 2020 4:35 PM IST
రాష్ట్రంలోని పాఠశాల విద్యార్ధులు అందరికీ స్టూడెంట్ కిట్స్ అందించే కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 650 కోట్ల రూపాయల వ్యయంతో...

స్పీకర్..వారి వ్యాఖ్యలు కోర్టులపై దాడే

8 Oct 2020 2:40 PM IST
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తోపాటు అధికార పార్టీ నేతలు కొంత మంది న్యాయ వ్యవస్థపై స్పందించిన తీరుపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది...
Share it