Telugu Gateway

Andhra Pradesh - Page 85

అమ‌రావ‌తి కేసుల వాయిదా..స‌ర్కారు సందేహం

23 Aug 2021 6:09 PM IST
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానుల వ్య‌వ‌హారం ఇప్ప‌ట్లో ఓ కొలిక్కి వ‌చ్చేలా క‌న్పించ‌టం లేదు. స‌ర్కారు మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు అసెంబ్లీలో చ‌ట్టం...

వివేకా హ‌త్య కేసు..సీబీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌

21 Aug 2021 11:59 AM IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్యకు సంబంధించి కీల‌క ప‌రిణామం. డెబ్బ‌యి అయిదు రోజుల విచార‌ణ అనంత‌రం సీబీఐ ఇచ్చిన ప‌త్రికా ప్ర‌క‌ట‌న...

ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

20 Aug 2021 1:03 PM IST
ఏపీ స‌ర్కారు రాత్రి క‌ర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ పొడిగింపు సెప్టెంబ‌ర్ 4 వ‌ర‌కూ కొన‌సాగ‌నుంది. రాత్రి ప‌ద‌కొండు గంట‌ల నుంచి ఉద‌యం ఆరు...

ఏపీ సీఎం జ‌గ‌న్ తో కిష‌న్ రెడ్డి భేటీ

19 Aug 2021 7:57 PM IST
ఏపీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి గురువారం నాడు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో స‌మావేశం అయ్యారు. అంత‌కు ముందు ఆయ‌న తిరుమ‌ల‌లో...

చంద్ర‌బాబు..నారా లోకేష్ ల‌పై బుచ్చ‌య్య చౌద‌రి గ‌రం గ‌రం

19 Aug 2021 12:37 PM IST
రాజీనామా యోచ‌న‌లో సీనియర్ నేత‌ తెలుగుదేశంలో సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌద‌రి వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. సీనియ‌ర్ నేత అయిన త‌న‌లాంటి...

ఐఏఎస్ లేక ఆగ‌మాగం అవుతున్న' ఏపీ స‌మాచార శాఖ‌!

12 Aug 2021 6:14 PM IST
ఉమ్మ‌డి రాష్ట్రంలో అత్యంత కీల‌క‌మైన స‌మాచార, పౌర‌సంబంధాల‌ శాఖ వ్య‌వ‌హారాలు అన్నీ ఐఏఎస్ అధికారులే ప‌ర్య‌వేక్షించే వారు. కానీ రాష్ట్ర విభ‌జ‌న అనంతరం...

వివేకా హ‌త్య కేసు..ఆయుధాలు స్వాధీనం

11 Aug 2021 8:24 PM IST
వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసుకు సంబంధించి సీబీఐ విచార‌ణ‌లో బుధ‌వారం నాడు ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. వివేకా హ‌త్య‌కు ఉప‌యోగించిన‌ట్లుగా...

మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్..స‌ర్కారుకు చుక్కెదురు

11 Aug 2021 6:40 PM IST
మాన్సాస్ ట్ర‌స్ట్ వ్య‌వ‌హారంలో ఏపీ స‌ర్కారుకు చుక్కెదురు అయింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స‌ర్కారు డివిజ‌న్ బెంచ్ లో అప్పీల్ చేయ‌గా..అక్క‌డా ఎదురుదెబ్బ...

సింహాచ‌లం భూముల‌పై విజిలెన్స్ విచార‌ణ‌

9 Aug 2021 8:30 PM IST
ఏపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త కొంత కాలంగా సింహాచలం, మాన్సాస్ భూముల వ్య‌వ‌హారంపై రాజ‌కీయ ర‌గ‌డ సాగుతున్న విష‌యం తెలిసిందే. అధికార‌,...

టీటీడీ ఛైర్మ‌న్ గా సుబ్బారెడ్డి...జీవో జారీ

8 Aug 2021 1:02 PM IST
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఛైర్మ‌న్ ప‌ద‌వి మ‌రోసారి వై వీ సుబ్బారెడ్డికే ద‌క్కింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. అయితే ఇందులో...

ఏపీ కేబినెట్ నిర్ణ‌యాలు

6 Aug 2021 10:03 PM IST
రాష్ట్రంలో ప్రతి తరగతిలో తెలుగు మాధ్యమం తప్పనిసరితుగా ఉంటుందని మంత్రి పేర్ని నాని వెల్ల‌డించారు. అదే స‌మ‌యంలో ఒకే పుస్త‌కం ఒక ప‌క్క ఇంగ్లీష్‌,...

జ‌గ‌న్ తో పీ వీ సింధు భేటీ

6 Aug 2021 12:28 PM IST
ఒలంపిక్స్ లో కాంస్య ప‌త‌కం సాధించిన క్రీడాకారిణి పీ వీ సింధు శుక్ర‌వారం నాడు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా...
Share it