Telugu Gateway

Andhra Pradesh - Page 7

ఆ పదకొండు కోట్ల నగదు విషయంలో ట్విస్ట్!

30 July 2025 5:42 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ స్కాం కు సంబంధించి శంషాబాద్ సమీపం లోని ఫార్మ్ హౌస్ లో దొరికిన పదకొండు కోట్ల రూపాయల విషయంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు...

జగన్ కు బిగ్ షాక్!

30 July 2025 10:24 AM IST
జగన్ హయాంలో సాగిన ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ స్కాం కు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లిక్కర్ అమ్మకాలపై నగదు తప్ప...

లూలు పై చంద్రబాబు ప్రత్యేక ప్రేమ!

27 July 2025 6:46 PM IST
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...లూలు గ్రూప్ సీఎండీ ఎంఏ యూసుఫ్ అలీ కి మధ్య ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ఫోటో చూస్తే కూడా వాళ్ళిద్దరి...

అవసరానికి మించి వరల్డ్ ట్రేడ్ సెంటర్...సత్వా కు అప్పగింతలు

25 July 2025 7:34 PM IST
అమెరికా లోని న్యూ యార్క్ సిటీలోనే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ( డబ్ల్యూటిసి) మొత్తం 16 ఎకరాల్లో విస్తరించి ఉండేది. ఇందులో ఐకానిక్ ట్విన్ టవర్స్ తో పాటు ఎన్నో...

మీడియా గ్రూప్ కంపెనీ కి ప్రాజెక్ట్

23 July 2025 8:00 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ వైజాగ్ లో ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్ట్ ను హైదరాబాద్ కేంద్రంగా హెచ్ఎంటివీ ఛానల్ తో పాటు హన్స్ ఇండియా...

ఈ దూకుడు అక్కడ ఏదీ!

23 July 2025 3:59 PM IST
జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన సినిమా హరి హర వీర మల్లు సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్...

టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ

22 July 2025 10:23 AM IST
ఆంధ్ర ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా లిక్కర్ స్కాం వ్యవహారం దుమారం రేపుతోంది. సిట్ ప్రాధమికంగా ఇందులో 3500 కోట్ల రూపాయల మేర స్కాం జరిగినట్లు తేల్చింది....

ముడుపుల నిధులు ఎంపీ కంపెనీల్లోకి!

19 July 2025 9:39 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ స్కాం లో కీలక పరిణామం. ఈ కేసు లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ని సిట్ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కాం లో ఆయన ఏ 4 గా ఉన్నారు. తనకు...

కలిసి పాలించటమా..కలిసి పంచుకోవటమా?

18 July 2025 1:18 PM IST
500 కోట్ల పెట్టుబడి..ఐదు వందల ఉద్యోగాలు అంట! టీడీపీ కి చెందిన వాళ్లకు కొన్ని పవర్ ప్రాజెక్ట్ లు. జనసేన కు చెందిన వాళ్లకు కొన్ని పవర్ ప్రాజెక్ట్ లు....

రేవంత్ రెడ్డి చెప్పింది నిజమేనా!

18 July 2025 9:48 AM IST
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీలో చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అవేంటి అంటే ఆంధ్ర ప్రదేశ్...

సినిమాలో ఉన్నది వేరు..ప్లకార్డు పై పెట్టింది వేరు

17 July 2025 10:54 AM IST
వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దూరమైన ప్రజలను దగ్గర చేసుకోవటం ఎలా అన్న అంశంపై కంటే...వాళ్ళను మరింత భయపెట్టడం ఎలా?....

విజయానంద్ కే విద్యుత్ శాఖను పూర్తి గా రాసిచ్చారా!

16 July 2025 12:08 PM IST
కరెంటు ను పట్టుకుంటే షాక్ కొట్టడం ఎంత పక్కానో..ఈ వార్త కూడా అంతే షాక్ కొడుతోంది. గతంలో మంత్రి పదవి కోసం కొంత మంది ఎమ్మెల్యేలు 40 నుంచి 50 కోట్ల...
Share it