Telugu Gateway

Andhra Pradesh - Page 262

ఎన్నికల ముందు మచిలీపట్నం పోర్టుపై మరో ‘మాయ’!

7 Feb 2019 12:20 PM IST
ప్రతిపక్షంలో ఉండగా మచిలీపట్నం పోర్టుపై తెలుగుదేశం పార్టీ పెద్ద ఉద్యమాలు చేసింది. 2008 సంవత్సరం ఏప్రిల్ లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఈ ఓడరేవుకు...

జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

6 Feb 2019 5:27 PM IST
వైసీపీ అధినేత జ‌గన్మోహ‌న్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాము అధికారంలోక వ‌స్తే వృద్ధాప్యపెన్ష‌న్ ను మూడు వేలు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల వ‌ర‌కూ...

జ‌య‌రాం కేసులో కీల‌క మలుపు

6 Feb 2019 5:18 PM IST
ఎక్స్ ప్రెస్ టీవీ ఛైర్మ‌న్, ప్ర‌ముఖ పారిశ్రామికేవేత్త చిగురుపాటి జ‌య‌రాం హ‌త్య కేసు కొత్త మలుపు తిరిగింది. తొలుత ఈ హ‌త్య‌లో ఆయ‌న మేన‌కొడ‌లు శిఖా...

చంద్ర‌బాబు కొత్త మాయ‌లు మొద‌ల‌య్యాయి

6 Feb 2019 5:10 PM IST
ఎన్నిక‌ల సీజ‌న్ రావ‌టంతో ఏపీ ముఖ్య‌మంత్రిచంద్ర‌బాబునాయుడి కొత్త మాయ‌లు మొద‌ల‌య్యాయ‌ని..ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మ‌నం...

ఏపీ బడ్జెట్ దీ అదే దారి

5 Feb 2019 1:34 PM IST
అందరిదీ ఎన్నికల బాటే. ఏపీ బడ్జెట్ లోనూ ఎన్నికలే లక్ష్యంగా కేటాయింపులు చేసినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో రైతులను ఆకట్టుకునేందుకు...

ఏపీలో ‘సర్వేల’ స్పెషలిస్ట్ కు 1400 కోట్ల కాంట్రాక్ట్!

5 Feb 2019 10:04 AM IST
బినామీ సంస్థ. బినామీ కాంట్రాక్ట్. ఏపీ ప్రభుత్వంలోని పెద్దల లక్ష్యం ఆ సర్వేల ‘స్పెషలిస్ట్’కు మేలు చేసి పెట్టడం. తమ కోసం పనిచేస్తున్న ఆయన్ను ఎలాగోలా...

మెగా..నవయుగాలే చంద్రబాబుకు ముఖ్యం

5 Feb 2019 10:01 AM IST
ఈ సంస్థలకు ‘మొబిలైజేషన్ అడ్వాన్స్’పై ప్రత్యేక శ్రద్ధఏపీలో 14 వేల కోట్ల బిల్లులకు బ్రేక్ఒక్క సాగునీటి శాఖలోనే 4000 కోట్ల బకాయిలుఏపీలో చేసిన పనులకు...

ఢిల్లీలో జగన్ సంచలన వ్యాఖ్యలు

4 Feb 2019 1:08 PM IST
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ డీజీపీగా ఠాకూర్, ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న ఏ బీ...

చంద్రబాబుకు ఓటు ఎందుకేయాలి?

4 Feb 2019 11:46 AM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో మహిళలతోపాటు అన్ని వర్గాల వారు...

వైసీపీ సైకో పార్టీ

4 Feb 2019 11:40 AM IST
ప్రతిపక్ష వైసీపీపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే పరిశ్రమలను అడ్డుకోవటంతోపాటు... పెట్టుబడులు రాకుండా...

కాంగ్రెస్ పార్టీకి షాక్

3 Feb 2019 9:48 PM IST
అసలే అంతంత మాత్రంగా ఉన్న ఏపీ కాంగ్రెస్ కు మరో షాక్. కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత కిషోర్ చంద్రదేవ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన...

జయరాం హత్య కేసులో అరెస్ట్

3 Feb 2019 9:08 PM IST
ఎక్స్ ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక పురోగతి. ఈ హత్యకు సంబంధించి పోలీసులు రాకేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ హత్య...
Share it