Telugu Gateway

Andhra Pradesh - Page 261

వైసీపీలో చేరుతున్నా.. జై రమేష్

15 Feb 2019 6:24 PM IST
తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ముందు వరస దెబ్బలు తగులుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత దాసరి జై రమేష్ శుక్రవారం సాయంత్రం ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో...

భోగాపురం విమానాశ్రయానికి చంద్రబాబు ఉత్తుత్తి శంకుస్థాపన!

14 Feb 2019 6:05 PM IST
ఎన్నికల సీజన్. ఎన్నో చేస్తున్నట్లు చెప్పుకోవాలి..అన్నీ చేస్తున్నట్లు కలరింగ్ ఇవ్వాలి. కడప స్టీల్ ఫ్యాక్టరీ తరహాలోనే భోగాపురం అంతర్జాతీయ...

చిన్న రైతులకు చంద్రబాబు సాయం రోజుకు 11 రూపాయలు

14 Feb 2019 1:37 PM IST
మోడీ సర్కారు కొత్త బడ్జెట్ లో పీఎం కిసాన్ యోజన స్కీమ్ కింద రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో ఇస్తామని ప్రకటించింది. అంటే నెలకు ఐదు వందల...

కెవీపీలో ‘చంద్రబాబు’ టెన్షన్!

13 Feb 2019 5:06 PM IST
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కె వి పి రామచంద్రరావు ‘టెన్షన్ ’లో ఉన్నారా?. అదీ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని చూసి ఆయన భయపడుతున్నారా?....

ఏపీ రైతులకు పది వేలు

13 Feb 2019 3:52 PM IST
ఎన్నికల ముందు మరో రైతు పథకం. అన్నదాత సుఖీభవ పేరుతో ఏపీలోని రైతులకు ఏటా పది వేల రూపాయలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. అయితే కేంద్రంలోని మోడీ సర్కారు...

కన్ఫ్యూజన్ లో ఏపీ కాంగ్రెస్

12 Feb 2019 9:15 AM IST
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు పెద్ద గందరగోళంలో పడిపోయాయి. ఏపీలో అధికార టీడీపీతో పొత్తు ఉండదని కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జి ఉమెన్ చాందీ...

అద్దె జనాలతో రాష్ట్రంపై మోడీ దాడి

11 Feb 2019 10:22 AM IST
కేంద్రం అన్ని విషయాలో విభజిత ఏపీకి అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం నాడు ఢిల్లీలో దీక్ష ప్రారంభించిన చంద్రబాబు...

‘పోలవరం’తో చంద్రబాబు చెలగాటం

11 Feb 2019 7:48 AM IST
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అత్యంత కీలకమైన ‘పోలవరం’ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరు తీవ్ర విమర్శల పాలు అవుతోంది. ‘రాజకీయం’ కోసం...

చంద్రబాబు దీక్షకు 1.12 కోట్లతో ప్రత్యేక రైళ్ళు

8 Feb 2019 3:58 PM IST
కేంద్రం నుంచి రాష్ట్రాల హక్కులను సాధించటం కోసం ముఖ్యమంత్రి దీక్ష చేయాలనుకుంటే చేయవచ్చు. ఆయన..ఆయనకు తోడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..పార్టీ నేతలు ...

‘జీఎంఆర్’కు చంద్రబాబు సర్కారు ‘వంద’ కోట్ల మినహాయింపు

8 Feb 2019 1:07 PM IST
ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి(కెఎస్ఈజెడ్)ని వ్యతిరేకించింది. తాము అధికారంలోకి వస్తే కెఎస్ఈజెడ్ భూములను రైతులకు...

వైసీపీలోకి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి

7 Feb 2019 8:56 PM IST
కర్నూలు జిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఓ వైపు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఎవరి సీటుకు ఎవరు ‘ఎర్త్’...

పది లక్షలకు ఓ మొక్క.. అమరావతిలో షాకిచ్చే మొక్కల స్కామ్ ఇది!

7 Feb 2019 12:42 PM IST
ఒక్కో మొక్క ధర 7, 5, 3.5, 2.5 లక్షలుగా నిర్ధారణఐదు కోట్లతో 3970 మొక్కల కొనుగోలుకు నిర్ణయంషాక్ కు గురయ్యారా?. ఈ ఒక్క మొక్కతోనే మీకు షాక్ లు ఆగవు....
Share it