Telugu Gateway

Andhra Pradesh - Page 243

ఏపీ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తున్న జగన్

27 Aug 2019 1:48 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఆర్ధిక మంత్రి, శాసనమండలిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ఆర్ధిక వ్యవస్థను దారుణంగా...

అమరావతిని మారిస్తే అంగీకరించం

27 Aug 2019 1:39 PM IST
ఏపీ రాజధాని అమరావతిని మార్చాలని యోచిస్తే అందుకు తాము అంగీకరించమని ఏపీ బిజెపి ప్రకటించింది. రైతులపక్షాన పోరాడతామని ఆ పార్టీ నేతలు తెలిపారు. మంగళవారం...

టీటీడీలో నగలు గల్లంతు..కలకలం

27 Aug 2019 11:36 AM IST
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో భద్రతా డొల్లతనం ప్రతి సందర్భంలోనూ బట్టబయలు అవుతోంది. ఏకంగా స్వామివారికి వచ్చిన నగలు గల్లంతు అయిన వ్యవహారం కలకలం...

చిక్కుల్లో టీడీపీ సీనియర్ నేత

26 Aug 2019 1:31 PM IST
ఏపీలో అక్రమ మైనింగ్ కు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించాలా లేదా అనే అంశంపై ప్రభుత్వమే తుది...

ఎన్టీఆర్ పై బాలయ్య అల్లుడి సంచలన వ్యాఖ్యలు

26 Aug 2019 12:38 PM IST
‘నా వరకూ అయితే ఆయన పార్టీకి అవసరం. ఆయన ఉంటేనే పార్టీ బాగుంటుంది అని నేను అనుకోను. నేను కాన్ఫిడెంట్ ఏంటి అంటే మాకున్న టాలెంట్..ఇప్పుడున్న యువ నాయకులతో...

ఏపీలో ఇక నాలుగు రాజధానులు!

26 Aug 2019 9:45 AM IST
ఏపీ నూతన రాజధాని వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మంత్రులు అమరావతికి సంబంధించి తమ ప్రకటనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స...

చిదంబరం అరెస్ట్ పై చంద్రబాబు మౌనం ఎందుకు?

23 Aug 2019 11:08 AM IST
‘ప్రజాస్వామ్య అనివార్యత. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నచ్చని పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ, ఐటి వంటి సంస్థల ఉపయోగించి దాడులు చేస్తున్నారు. ...

జగన్ మూర్ఖంగా వెళ్లారు

22 Aug 2019 1:52 PM IST
పోలవరం ప్రాజెక్టు అంశంపై మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు స్పందించారు. రివర్స్ టెండరింగ్ వద్దని ఎవరు చెప్పినా వినకుండా సీఎం జగన్...

జగన్ సర్కారు కు హైకోర్టు ఝలక్..పోలవరం భవిష్యత్ ఏంటి?

22 Aug 2019 11:54 AM IST
కొంత మంది అధికారులు భయపడినట్లే జరిగింది. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ అనుమానంలో పడింది. విద్యుత్ ప్రాజెక్టుకు..పోలవరం సివిల్ వర్క్స్ కు కలిపి జగన్...

కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

22 Aug 2019 11:34 AM IST
గత కొంత కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ నూతన రాజధాని అమరావతి నుంచి తరలిపోనుందనే...

మోడీ అనుమతితో జగన్ పాలన చేస్తున్నారా?.

22 Aug 2019 9:53 AM IST
ఎవరూ ఊహించని మెజారిటీ. ఏకంగా 151 సీట్లు. సొంత పార్టీలోనూ ఎవరూ నోరు తెరిచి ప్రశ్నించే సాహసం చేయలేనంత సంఖ్య. అటు ఎంపీల విషయంలోనూ అంతే..ఎమ్మెల్యేల...

చంద్రబాబు పాపమే..అమరావతికి శాపం!

22 Aug 2019 9:51 AM IST
ఏపీ రాజధాని అమరావతి మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నూతన రాజధాని ప్రాంతం అమరావతిలో ఉంటుందా? లేక వేరే ప్రాంతానికి మారుతుందా? అన్న అంశంపై ఏపీలో...
Share it