Telugu Gateway

Andhra Pradesh - Page 243

ఏపీ నూతన గవర్నర్ గా బిశ్వభూషన్

16 July 2019 6:13 PM IST
ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ గా ఒరిస్సాకు చెందిన బిశ్వభూషన్ హరిచందన్ నియమితులు అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ...

అసెంబ్లీలో జగన్ వర్సెస్ చంద్రబాబు

16 July 2019 4:15 PM IST
అసెంబ్లీలో మంగళవారం నాడు కాపు రిజర్వేషన్ల అంశం పెద్ద దుమారమే సృష్టించింది. చివరకు వివాదం పెద్దది కావటం స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం నాడు సభను...

జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

16 July 2019 10:44 AM IST
ఏపీలో తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలే హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వ...

పీపీఏల సమీక్షపై ముందుకే

16 July 2019 10:07 AM IST
విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన పీపీఏ సమీక్షపై కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారు అజయ్...

కియా కులాల గురించి...ఇంటి పేర్ల గురించి రాస్తుందా?

16 July 2019 9:50 AM IST
కియా మోటార్స్ కార్పొరేషన్. దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ. ఏపీలోని అనంతపురంలో తన కార్ల యూనిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సంస్థకు అప్పటి...

నిజాయతీగా బతికా..ఏ విచారణకైనా సిద్ధం

15 July 2019 10:02 AM IST
‘నిజాయతీగా బతికా. ఏ విచారణకైనా సిద్ధమే’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సోమవారం నాడు అసెంబ్లీలో వ్యాఖ్యానించగా..అధికార వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున...

కియా మోటార్స్ ఏర్పాటుకు వైఎస్ హయాంలో బీజం

15 July 2019 9:55 AM IST
ఏపీలోని అనంతపురంలో ఏర్పాటైన కియా మోటార్స్ యూనిట్ విషయంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ఏపీలో కియా...

కేశినేని నాని చంద్రబాబుకే హెచ్చరిక పంపారా?

15 July 2019 9:27 AM IST
తెలుగుదేశం పార్టీలో ట్విట్టర్ రగడ పీక్ కు చేరింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఏకంగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికే వార్నింగ్...

సుజనా సంచలన వ్యాఖ్యలు

14 July 2019 1:37 PM IST
టీడీపీ నుంచి బిజెపిలోకి మారిన కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉండగా టీడీపీ చేసిన ధర్మపోరాట దీక్షలను...

కేశినేని ‘టార్గెట్’ ఎవరు?

14 July 2019 10:57 AM IST
విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని ఈ మధ్య కాలంలో ట్వీట్ల ద్వారా కలకలం రేపుతున్నారు. ఓ వైపు అధికార పార్టీపై ఎటాక్ చేస్తూనే సొంత పార్టీ నేతలను కూడా...

ద్రోణంరాజు శ్రీనివాస్ కు కీలక పదవి

13 July 2019 3:41 PM IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కు కీలక పదవి ఇచ్చారు. అత్యంత కీలకమైన విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ...

జగన్ నివాసం..క్యాంప్ ఆఫీస్ పనుల కోసం 3.63 కోట్లు

13 July 2019 10:43 AM IST
ఆంధ్ర్రపదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారిక నివాసం, క్యాంప్ ఆఫీస్ లో వివిధ రకాల పనులు చేపట్టేందుకు సర్కారు 3.63 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ...
Share it