Telugu Gateway

Andhra Pradesh - Page 226

ఎవరి ఖాతాల్లోకి ‘మెఘా’ హవాలా నిధులు?!

20 Oct 2019 9:37 AM IST
ఒకే దెబ్బకు చాలా మంది ‘ఫిక్స్’ అయినట్లేనా?ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఐటి శాఖ స్పష్టంగా వందల కోట్ల రూపాయలు హవాలా రూపంలో చేతులు మారాయని...

ఆశ్రమాలా...బ్లాక్ మనీ డంపింగ్ కేంద్రాలా?

18 Oct 2019 8:39 PM IST
అవి ఆశ్రమాలా?. లేక బ్లాక్ మనీ కేంద్రాలా?. కొంత మంది స్వామిజీలపై మార్కెట్లో చాలా రూమర్లు ఉన్నాయి. స్వాములుగా చెలామణి అవుతున్న వారు చాలా మంది...

టీడీపీ పొలిట్ బ్యూరోనా..‘ఆ రెండు కంపెనీల’ బోర్డు మీటింగా?

18 Oct 2019 6:24 PM IST
తెలుగుదేశం పొలిట్ బ్యూరో. పేరుకు పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి. గురువారం నాడు జరిగిన టీటీపీ పొలిట్ బ్యూరో సమావేశం తీరుపై సొంత పార్టీ నాయకుల...

జగన్ కంటే వైఎస్ వెయ్యి రెట్లు బెటర్

18 Oct 2019 1:33 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏపీ డీజీపీపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కంటే ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెయ్యి...

ఏపీలో 25 మంది మంత్రులు..20 మంది సలహాదారులు

18 Oct 2019 12:32 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ ‘రికార్డు’ సృష్టించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ఆయన సలహాదారుల నియామకాలు చేపట్టారు. ఏపీలో కొత్తగా ఓకేసారి...

జగన్ కీలక నిర్ణయం

17 Oct 2019 3:18 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ నియామకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా జనవరిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని...

‘వైఎస్ఆర్ నవోదయం’ పేరుతో ఎంఎంఎస్ఈ రంగానికి తోడ్పాటు

17 Oct 2019 12:17 PM IST
ఏపీలో వైసీపీ సర్కారు భారీ పరిశ్రమల కంటే చిన్న, మధ్యతరహా పరిశ్రమలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. భారీ పరిశ్రమలకు వేల కోట్ల రూపాయల రాయితీలు ...

దివాకర్ ట్రావెల్స్ కు షాక్.. బస్సులు సీజ్

17 Oct 2019 9:58 AM IST
ఏపీ రవాణా శాఖ కొరడా ఝుళిపించింది. మాజీ ఎంపీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ కు షాక్ ఇచ్చింది. ఏకంగా ఆ ట్రావెల్స్ కు చెందిన 23 బస్సులను అధికారులు...

ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే

16 Oct 2019 5:21 PM IST
చేనేత కార్మికులకు 24 వేలుమత్సకార కుటుంబాలకు పదివేలుఏపీ కేబికేట్ బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీలోని చేనేతలకు ఏడాదికి 24 వేల సాయం...

ఆంధ్రజ్యోతి భూ కేటాయింపును రద్దు చేసిన జగన్ సర్కారు

16 Oct 2019 4:52 PM IST
ఆ భూమి విలువ 40 కోట్లు!చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆంధ్రజ్యోతి సంస్థకు విశాఖపట్నంలోని పరదేశిపాలెంలో కేటాయించిన 1.5 ఎకరాల భూ కేటాయింపును సర్కారు రద్దు...

మెఘాపై ఐటి దాడులు..పోలవరం పరిస్థితి ఏంటి?

16 Oct 2019 11:10 AM IST
ఏపీకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ ఏమిటి?. రివర్స్ టెండరింగ్ లో సింగిల్ బిడ్డర్ గా నిలిచి ప్రాజెక్టు దక్కించుకున్న మెఘా...

మూడు నెలల్లోనే ఏపీలో పది లక్షల రైతులు తగ్గిపోయారా?

16 Oct 2019 10:57 AM IST
బడ్జెట్ లో 64 లక్షలు అన్నారు..అమలు దగ్గరకొచ్చేసరికి 54 లక్షలకు తగ్గారురైతు భరోసా పథకానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సర్కారు కూడా మోళీ చేస్తున్నట్లు...
Share it