Telugu Gateway

Andhra Pradesh - Page 227

జగన్ రైతులను క్షమాపణ కోరాలి

15 Oct 2019 8:39 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా స్కీమ్ వ్యవహారంపై స్పందించారు. ఈ పథకాన్ని ప్రధాని కిసాన్ యోజనతో కలిపి అమలు చేయటంతో అసలు పథకం లక్ష్యం...

రైతు భరోసా చెప్పిన దానికంటే ముందే అమలు చేస్తున్నాం

15 Oct 2019 6:26 PM IST
రైతు భరోసా పథకాన్ని చెప్పిదానికంటే ఎంతోముందుగానే ప్రారంభించామని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇది తన మొదటి హామీ అని..రైతన్నల ముఖాల్లో...

ఫుల్ పేజీ యాడ్ లో మంత్రి ఫోటోకు చోటే దొరకలేదా?

15 Oct 2019 8:39 AM IST
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు అవమానం‘ఏపీలో అంతా జగన్ మయమేనా?. రాష్ట్ర మంత్రులకు అసలు విలువే లేదా?. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన...

రైతుల విషయంలో మాట తప్పి..మడమ తిప్పిన జగన్

14 Oct 2019 5:13 PM IST
రైతు భరోసాలో గోల్ మాల్రైతులకు సీఎం జగన్ మరో వరం. రైతులకు మరింత మేలు. ఇది కొన్ని ఛానళ్లలో సోమవారం నాడు ఊదరగొట్టిన వార్త. కానీ వాస్తవం ఏంటి?. జరుగుతుంది...

రైతు భరోసాకు 5510 కోట్లు విడుదల

13 Oct 2019 8:20 PM IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీల్లో అత్యంత కీలకమైన రైతు భరోసా అమలుకు రంగం సిద్ధమైంది. ఈ పథకాన్ని అక్టోబర్ 15న ప్రారంభించనున్నారు. దీని కోసం...

చంద్రబాబుకు ‘జడ్జిమెంట్ ఆఫ్ ఎర్రర్’ అలవాటే!

12 Oct 2019 10:44 AM IST
టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తప్పు చేశారంటే అర్ధం చేసుకోవచ్చు. ఆయన తప్పులే చేస్తున్నారు అన్నా ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో...

చంద్రబాబే అప్పుపుట్టకుండా చేశారు

11 Oct 2019 8:24 PM IST
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడిపై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు...

జగన్ తక్కువ మాట్లాడి..ఎక్కువ పనిచేస్తారు

11 Oct 2019 4:34 PM IST
తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. తమ సీఎం జగన్మోహన్ రెడ్డి తక్కువ మాట్లాడి..ఎక్కువ...

విజయసాయిరెడ్డిపై వంద కోట్ల పరువు నష్టం దావా

10 Oct 2019 9:33 PM IST
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిపై వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేయాలని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన...

చంద్రబాబు మూతిపై వాత పెట్టాలి

10 Oct 2019 4:35 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడితే పులివెందుల పంచాయతీ..పులివెందుల పంచాయతీ అనటంపై వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. భవిష్యత్ లో కూడా ఇలాగే...

‘రౌడీ గవర్నమెంట్’ ఇది..చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

10 Oct 2019 2:59 PM IST
తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. పోలీసుల తీరుపై కూడా మండిపడ్డారు. అంత ఆనందంగా ఉంటే వెళ్ళి వైసీపీలో...

‘కంటి వెలుగు’కు శ్రీకారం చుట్టిన జగన్

10 Oct 2019 12:34 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టారు. 560 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రెండున్నర సంవత్సరాల్లో అమలు చేసేలా...
Share it