Telugu Gateway

Andhra Pradesh - Page 200

రోజా ‘ముగ్గురు పిల్లల సిద్ధాంతం’

20 Jan 2020 10:30 AM IST
చంద్రబాబు జోలె పట్టి అడుక్కుతింటున్నాడుబిల్లులను ఆపటం చంద్రబాబు వల్ల కాదురాష్ట్ర విభజన సమయంలో అప్పుడు చంద్రబాబుది రెండు కళ్ళ సిద్ధాంతం. ఇప్పుడు వైసీపీ...

హోం మంత్రి ఇంటిని ముట్టడించిన జెఏసీ

20 Jan 2020 9:31 AM IST
అమరావతిలో సోమవారం ఉదయం నుంచి టెన్షన్ టెన్షన్. ఎక్కడ నుంచి ఎవరు నిరసన చేస్తారో తెలియని పరిస్థితి. రాజధానిని అమరావతిలో కొనసాగించాలని కోరతూ జెఏసీ చలో...

ఏపీలో టీడీపీ, సీపీఐ నేతల అరెస్ట్ లు

20 Jan 2020 9:22 AM IST
చలో అమరావతికి మద్దతు ప్రకటించిన ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం, సీపీఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయా పార్టీల నేతలు అందరినీ హౌస్ అరెస్ట్ లు...

అసెంబ్లీని ముట్టడిస్తామనటం సరికాదు

19 Jan 2020 9:15 PM IST
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీ ముట్టడి వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. సభ్యులు కాని వారు ఎవరైనా సభలోకి వస్తే వారిపై కఠిన చర్యలు...

వైసీపీ మంత్రులు..ఎమ్మెల్యేల ‘విచిత్ర రాజకీయం’

19 Jan 2020 5:08 PM IST
ఎవరైనా రాజధాని మాకొద్దు అంటారా?ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘రాజధాని వికేంద్రీకరణ’పై నిర్ణయం తీసుకోబోయేది జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్,...

టీడీఎల్పీ సమావేశానికి గంటా..వాసుపల్లి డుమ్మా

19 Jan 2020 3:21 PM IST
ప్రతిపక్ష తెలుగుదేశంలో ‘రాజధాని’ వ్యవహారం కలకలం రేపుతోంది. అధికార వైసీపీలో మాత్రం సాక్ష్యాత్తూ గుంటూరు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు రాజధాని మొత్తం...

ఏపీని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు

18 Jan 2020 7:29 PM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అమరావతి అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాట్లాడితే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు...

జనసేన, బిజెపి పొత్తుతో వైసీపీలో వణుకు

18 Jan 2020 4:03 PM IST
ఏపీలో జనసేన, బిజెపి పొత్తు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగపడనుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. తమ రెండు పార్టీలు...

సేవ్ అమరావతి..సేవ్ ఆంధ్రప్రదేశ్

18 Jan 2020 10:52 AM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధికారంలో ఉండగా ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలతో ‘నవ నిర్మాణ దీక్షలు’ చేయించారు. ఇప్పుడు కొత్తగా అమరావతిని కాపాడుకునేందుకు...

ఎన్ని పార్టీలు కలిసినా వైసీపీకి భయం లేదు

16 Jan 2020 6:30 PM IST
ఏపీలో జనసేన, బిజెపిలు పొత్తు కుదుర్చుకోవటంపై అధికార వైసీపీ స్పందించింది. తమపై విమర్శలు చేయటం వల్లే తాము ఈ అంశంపై మాట్లాడాల్సి వస్తోందని ఆ పార్టీ...

ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గా శైలజానాథ్

16 Jan 2020 4:52 PM IST
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో నెలకొన్న స్తబ్దతను తొలగించేందుకు ఆ పార్టీ అధిష్టానం చర్యలు ప్రారంభించింది. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా...

2024లో వచ్చేది జనసేన, బిజెపి ప్రభుత్వమే

16 Jan 2020 3:50 PM IST
సస్పెన్స్ వీడింది, జనసేన, బిజెపిల మధ్య పొత్తు పొడిచింది. ఏపీలో జనసేన-బిజెపి కలసి మూడవ ప్రత్యామ్నాయంగా ఎదగనున్నట్లు ఇరు పార్టీల నేతలు సంయుక్తంగా...
Share it