Telugu Gateway

Andhra Pradesh - Page 200

చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐటి సోదాలు

6 Feb 2020 1:39 PM IST
కీలక పరిణామం. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన ఎన్నికల ఫలితాలు...

టీడీపీ నేత ఇంటిపై ఐటి దాడులు

6 Feb 2020 10:24 AM IST
ఏపీలో మళ్ళీ ఐటి దాడుల కలకలం. తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి ఇంటిపై పది మందితో కూడిన ఐటీ అధికారుల టీమ్ ఈ దాడులు...

లోకేష్ ఓడిపోయాక ఇంకా రిఫరెండం ఎందుకు?

5 Feb 2020 5:43 PM IST
తెలుగుదేశం పార్టీపై వైసీపీ అధికార ప్రతినిధి సీ. రామచంద్రయ్య తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తాను అధికారంలో ఉండగా ఎన్నిసార్లు రిఫరెండం పెట్టారని...

జగన్ పై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

5 Feb 2020 4:05 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బిజెపి ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం...

రాష్ట్ర భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం..జగన్

5 Feb 2020 1:32 PM IST
‘విశాఖ మా నగరం, మా ఊరు, మా రాజధాని. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ ఉంటుంది. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుంది....

అమరావతితో ‘బిజెపి..కేంద్రం ఆటలు’!

5 Feb 2020 10:19 AM IST
‘క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్’ మినహాయింపు ఇచ్చిన కేంద్రంఒక్క అమరావతితోనే ఏంటి?. ఏపీతోనే బిజెపి ఆటలు ఆడుకుంటోంది. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా...

జగన్ వడ్డీతో సహా చెల్లించే రోజు దగ్గర్లోనే ఉంది

4 Feb 2020 9:26 PM IST
వైసీపీ ప్రభుత్వం చేస్తున్నట్లు తాము అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే జగన్ అసలు బయట తిరిగేవాడా అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. బోస్టన్...

రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదే..స్పష్టం చేసిన కేంద్రం

4 Feb 2020 8:33 PM IST
కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. తొలి సారి ఏపీ రాజధానుల అంశంపై ఓ ప్రకటన చేసింది. లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడగిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ...

ఎవరు ఏ మందు తాగాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందా?..చంద్రబాబు

3 Feb 2020 8:28 PM IST
ఏపీ ప్రభుత్వ మద్యం విధానంపై తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరు ఏ మందు తాగాలో కూడా ప్రభుత్వం...

వైజాగ్ లో జగన్ ల్యాండ్ పూలింగ్ ఎలా చేస్తారు?

3 Feb 2020 8:14 PM IST
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ను విమర్శించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఇదే పని ఎలా చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు....

ఇకనైనా చీకటి జీవోలు ఆపండి

3 Feb 2020 7:55 PM IST
అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం అర్ధరాత్రి జీవోలు జారీ చేయటం ఏమిటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

అసలు ‘సెలక్ట్ కమిటీ’ ఉందా..లేదా?

3 Feb 2020 7:12 PM IST
ప్రస్తుతం ఏపీలోని అధికార వర్గాల్లో ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. శాసనమండలి ఛైర్మన్ ఎం ఏ షరీఫ్ మాత్రం తన విచక్షణాధికారాలతో ‘సెలక్ట్ కమిటీ’కి...
Share it