Telugu Gateway

Andhra Pradesh - Page 199

జె సీ దివాకర్ రెడ్డికి జగన్ సర్కారు మరో షాక్

11 Feb 2020 9:50 AM IST
ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు కొలువుదీరినప్పటి నుంచి మాజీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డికి వరస పెట్టి షాక్ లే. ముందు అక్రమంగా వాహనాలు నడుపుతున్న...

ఐటి దాడులపై చంద్రబాబు నోరు మెదపరేం?

10 Feb 2020 5:43 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే...

శ్రీనివాస్ నివాసంలో ముగిసిన సోదాలు

10 Feb 2020 5:22 PM IST
ఎట్టకేలకు చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసంలో ఐటి సోదాలు ముగిశాయి. ఏకంగా ఐదు రోజుల పాటు ఈ సోదాలు సాగటం విశేషం. సహజంగా కార్పొరేట్ కంపెనీల్లో జరిగే...

ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు

10 Feb 2020 1:35 PM IST
ఆంద్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. అయితే ఈ చార్జీల పెంపు నుంచి పేద, మధ్య తరగతి ప్రజలకు మినహాయింపు కల్పించారనే చెప్పాలి. కేవలం 500 యూనిట్లు...

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ‘లెక్కలు’ అంత సంక్లిష్టమా?

10 Feb 2020 11:26 AM IST
కొద్ది నెలల క్రితం హైదరాబాద్ లో ఓ అగ్రశ్రేణి మౌలికసదుపాయాల కల్పనా సంస్థపై ఐటి దాడులు జరిగాయి. ఆ సంస్థ దేశంలోనే టాప్ త్రీ కంపెనీల్లో ఒకటి. ఆ...

కేశినేని వర్సెస్ ఏ బీ వెంకటేశ్వరరావు

10 Feb 2020 9:53 AM IST
తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంకటేశ్వర రావుల మధ్య ట్వీట్ల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. తాజాగా...

ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు

9 Feb 2020 9:42 AM IST
ఏపీలో కీలక పరిణామం. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు...

నేతలు వాటాలు అడగటం ఆపేస్తేనే ఏపీకి పరిశ్రమలు

7 Feb 2020 9:39 PM IST
ఏపీకి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలంటే నాయకులు వాటాలు అడగటం మానేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఆరుగురు...

ముందు జగన్ భక్తులం..తర్వాతే మంత్రులం

7 Feb 2020 6:23 PM IST
‘ముందు మేం జగన్ భక్తులం..అనుచరులం. తర్వాతే మంత్రి పదవి. మంత్రి పదవి ఉంటే ఉంటుంది..ఊడితే ఊడుతుంది. దాని గురించి మేం ఎప్పుడూ భయపడం. కానీ జగన్ అనుచరులం....

చంద్రబాబు కుట్రలు సాగవు

7 Feb 2020 5:43 PM IST
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆయనకు ఏ మాత్రం ఇప్టం లేదని..అందుకే ఎన్నో...

ఆ బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లవు!

6 Feb 2020 3:10 PM IST
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్ళవని ఏపీ ఆర్ధిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన...

జగన్ ముందు వాటిపై దృష్టి పెట్టాలి

6 Feb 2020 2:29 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా అంశాలపై దృష్టి సారించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. ఆయన...
Share it