Telugu Gateway

Andhra Pradesh - Page 201

ఆ పొత్తు ఫలితం తేలాలంటే నాలుగేళ్లు ఆగాల్సిందే

16 Jan 2020 11:23 AM IST
జనసేన, బిజెపిల కలయికపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారిన విషయం...

జనసేన, బిజెపిల మధ్య విస్తృత చర్చలు

16 Jan 2020 10:31 AM IST
బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు బిజెపి, జనసేనల చర్చకు సంబంధించిన అంశాలపై ఆయన క్లారిటీ ఇఛ్చారు. తమ భేటీ కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు,...

కాబోయే సీఎం భారతి..జెసీ వివాదస్పద వ్యాఖ్యలు

15 Jan 2020 2:11 PM IST
అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే రాజధాని మార్పుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి...

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం స్టే

15 Jan 2020 1:12 PM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అవుతున్న తరుణంలో ఊహించని బ్రేక్. సుప్రీంకోర్టు ఈ ఎన్నికలను నాలుగు వారాల పాటు నిలిపివేసింది.ఈ లోగా...

పవన్..చంద్రబాబులే భాష మార్చుకోవాలి

14 Jan 2020 7:17 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. భాష మార్చుకోవాల్సింది పవన్ కళ్యాణ్, చంద్రబాబే...

జనవరి 16న బిజెపి, జనసేన నేతల భేటీ

14 Jan 2020 7:04 PM IST
ఏపీ రాజకీయాల్లో కొత్త పొత్తులు పొడవనున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత పరిణామాలు వేగంగా సాగుతున్నాయి. జనవరి 16న విజయవాడలో జనసేన,...

వైసీపీ నేతలవి మదమెక్కిన మాటలు

14 Jan 2020 7:00 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు మదమెక్కి మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. అరికాలి నుంచి పైదాకా మదమెక్కితే...

పండగలతోనూ చంద్రబాబు రాజకీయాలు

14 Jan 2020 12:40 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. పండగలను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానికి...

కెసీఆర్ తో జగన్ ‘సర్దుబాటు’కు అసలు కారణాలేంటి?

14 Jan 2020 10:59 AM IST
‘ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అయ్యేదా..చచ్చేదా?’ ఇదీ తెలంగాణ సీఎం కెసీఆర్ కొద్ది రోజులు క్రితం విలేకరుల సమావేశంలో బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు. కానీ ఈ...

అలా చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

14 Jan 2020 9:45 AM IST
ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న రాజధాని అమరావతిని తరలిస్తే వారు ఎవరైనా కొట్టుకుపోవాల్సిందేనని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఒక్క వైసీపీ...

జగన్..కెసీఆర్ ల మధ్య మళ్ళీ ‘గోదావరి చర్చలు’

14 Jan 2020 9:27 AM IST
తొలి రోజుల్లో స్నేహగీతాలు ఆలపించిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కెసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు కొంత కాలం మౌనంగా ఉండిపోయారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ...

బిజెపికి దగ్గరైన జనసేన

14 Jan 2020 9:12 AM IST
జనసేన, బిజెపిలు దగ్గరయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలసి ముందుకు వెళ్ళనున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్...
Share it