Telugu Gateway

Andhra Pradesh - Page 201

లోక్ సభలో ‘అమరావతి భూ స్కామ్’

3 Feb 2020 6:40 PM IST
పార్లమెంట్ రికార్డుల్లోకి ‘అమరావతి భూ స్కామ్’ ఎక్కింది. లోక్ సభలో వైసీపీ పార్టీపక్ష నేత మిథున్ రెడ్డి ఈ అంశాన్ని సభలో ప్రస్తావించారు. గత కొంత కాలంగా...

దాడులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి

3 Feb 2020 5:30 PM IST
వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తెలుగుదేశం నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన నారా లోకేష్ పైన తీవ్ర విమర్శలు చేశారు....

జగన్ ‘రాజశ్యామల పూజలు’

3 Feb 2020 3:36 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు విశాఖపట్నంలోని శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠం వార్షికోత్సవాలకు ఆయన హాజరు అయ్యారు. సీఎం వైఎస్‌ జగన్‌...

కేంద్రంపై నోరెత్తలేని స్థితిలో ఏపీ పార్టీలు!

2 Feb 2020 9:23 AM IST
పరస్పర విమర్శలతో వైసీపీ, టీడీపీ బడ్జెట్ ‘రాజకీయం’ఫ్రెండ్లీ పార్టీగా మారిన జనసేనఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు. అసలు ఏపీలో బిజెపి ఉనికి అంతంత...

జగన్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి

1 Feb 2020 9:45 PM IST
కేంద్ర బడ్జెట్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. వ్యవసాయంతోపాటు పలు రంగాలకు బడ్జెట్ లో ఎంతో మెరుగైన కేటాయింపులు చేశారన్నారు....

హోదా లేదు...విభజన హామీల అమలూ లేదు

1 Feb 2020 9:26 PM IST
కేంద్ర బడ్జెట్ పై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి విభజన అప్పుడు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాతోపాటు...

జగన్ వల్లే ఏపీకి ఈ పరిస్థితి

1 Feb 2020 6:14 PM IST
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి రిక్తహస్తంపై ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ స్పందించింది. ఈ పరిస్థితికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరే కారణం అని ఆ...

జగన్..జెడీలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

1 Feb 2020 5:09 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జనసేనకు ఇటీవలే గుడ్ బై చెప్పిన వీ వీ లక్ష్మీనారాయణలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్...

కేంద్ర బడ్జెట్ పై వైసీపీ అసంతృప్తి

1 Feb 2020 3:48 PM IST
కేంద్ర బడ్జెట్ పై ఏపీలో అధికార వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్మలా సీతారామన్ శనివారం నాడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్ధిక సంవత్సర...

జె సీ దివాకర్ రెడ్డికి జగన్ సర్కారు షాక్

31 Jan 2020 9:33 PM IST
త్రిసూల్ సిమెంట్స్ మైనింగ్ లీజులు రద్దుతెలుగుదేశం నేత, మాజీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డికి మరో షాక్. ఇప్పటికే జగన్ సర్కారు దెబ్బకు ట్రావెల్స్ బిజినెస్...

రాజధాని రైతులకు వైసీపీ ఎంపీ మద్దతు

31 Jan 2020 5:59 PM IST
కీలక పరిణామం. రాజధాని రైతులకు ఓ వైసీపీ ఎంపీ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఇప్పటివరకూ రాజధాని రైతులు చేస్తున్న ధర్నాలవైపు వైసీపీ నేతలు ఎవరూ కన్నెత్తి...

బాలకృష్ణ కనుసైగ చేస్తే బయట సుమోలు లేవవు

31 Jan 2020 5:53 PM IST
టీడీపీ నేత, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్భాల్ స్పందించారు. బాలకృష్ణ కనుసైగ చేస్తే ఏమి అవుతుంది..సినిమాల్లోలాగా...
Share it