Telugu Gateway

Andhra Pradesh - Page 192

వైసీపీలో చేరిన డొక్కా

9 March 2020 6:03 PM IST
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యప్రసాద్ వైసీపీలో చేరారు. సోమవారం నాడు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా...

అంబానీ అడిగారు...జగన్ ఇచ్చారు

9 March 2020 5:30 PM IST
ముఖేష్ అంబానీ అడిగారు. జగన్ ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఏ మాత్రం సంబంధం లేదని ఓ వ్యాపారవేత్తకు రాజ్యసభ సీటు కేటాయించారు. కొద్ది రోజుల క్రితం రిలయన్స్...

టీడీపీకి మాజీ మంత్రి రాజీనామా

9 March 2020 12:15 PM IST
మూడు రాజధానుల బిల్లు సమయంలోనే తెలుగుదేశం పార్టీకి ఝలక్ ఇచ్చిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కొద్ది కాలం...

షెడ్యూల్..నోటిఫికేషన్ ఒకే రోజా?

7 March 2020 6:18 PM IST
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఇంత గందరగోళం ఎప్పుడూ చూడలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. సీఎం జగన్ సూపర్ ఎన్నికల కమిషనర్ లాగా...

ఏబీ వెంకటేశ్వరరావు కు కేంద్రం షాక్

7 March 2020 4:45 PM IST
కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్ లో) తన సస్పెన్షన్ అక్రమం అంటూ పోరాడుతున్న ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏ బీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్ ఇచ్చింది....

నేనేంటో పనితీరు చూసి అంచనా వేయండి

7 March 2020 4:44 PM IST
అశోక్ గజపతిరాజు. సంచయితల వివాదం ముదురుతోంది. తొలిసారి ట్రస్ట్ వ్యవహారాలపై అశోక్ గజపతిరాజు శనివారం నాడు మీడియా ముందుకు రాగా..ఆయన వ్యాఖ్యలకు సంచయిత...

అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు

7 March 2020 12:42 PM IST
గత కొన్ని రోజులుగా వివాదస్పదంగా మారిన మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. ఈ వ్యవహారంలో ఏపీ సర్కారు తీరు ఏ...

ఏపీలో స్థానిక పోరు..నోటిఫికేషన్ విడుదల

7 March 2020 12:25 PM IST
ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని దక్కించుకున్న అధికార వైసీపీ ఈ ఎన్నికల్లో కూడా తన హవాను...

ఏపీలో జిల్లా పరిషత్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు

6 March 2020 5:13 PM IST
ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. అందులో భాగంగా జిల్లా పరిషత్ ఛైర్మన్లకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తయింది. స్థానిక...

కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు స్విస్ కంపెనీ ఆసక్తి

5 March 2020 5:59 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో గురువారం నాడు స్విస్ కంపెనీ ఐఎంఆర్ ఏజీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల అవకాశాలపై...

బీసీల రిజర్వేషన్ల పై సుప్రీంకు టీడీపీ

5 March 2020 2:04 PM IST
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతుల సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు....

అజయ్ కల్లాం ఆ రోజు జీఎంఆర్ పై ఏమన్నారో చూడండి..!

5 March 2020 10:49 AM IST
అజయ్ కల్లాం. రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సర్కారులో కేబినెట్ హోదా గల ప్రధాన సలహాదారు. అంతటి వ్యక్తి జీఎంఆర్...
Share it