Telugu Gateway

Andhra Pradesh - Page 193

మందు బాటిళ్ళతో ప్రెస్ మీట్ పెడతారా?. రోజా ఫైర్

3 March 2020 4:50 PM IST
ఏపీలో ‘మద్యం’ రగడ ఆగటం లేదు. ‘జె’ ట్యాక్స్ పేరుతో దోపిడీ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రజలు ఎక్కువగా వాడే...

కరోనాపై ఏపీలోనూ అప్రమత్తం

3 March 2020 3:55 PM IST
ఏపీ సర్కారు కూడా కరోనా వైరస్ పై అప్రమత్తం అయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తిని...

నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి

3 March 2020 3:47 PM IST
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించటానికి వీల్లేదంటూ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం...

రాష్ట్రంలో నడుస్తున్నది ఫ్యాక్షన్ పాలనే

2 March 2020 10:56 PM IST
అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్నదే జనసేన విధానం అని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి,...

జగన్ వి నియంత లక్షణాలు

2 March 2020 2:01 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ చరిత్రలో ఎవరితోనూ పోల్చలేమని..తుగ్లక్, హిట్లర్,...

వారసులతో ‘వారసుడి భేటీ’

2 March 2020 10:04 AM IST
ఈ భేటీ ఆసక్తికరం. అసలు ఇప్పుడు ఎందుకు జరిగింది ఈసమావేశం. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయయుడి రాజకీయ వారసుడు అయిన నారా లోకేష్...

మనోహర్ ఆధ్వర్వంలో జనసేన సమావేశాలు

1 March 2020 10:44 AM IST
జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలోమార్చి 2 నుంచి పార్టీ ఉత్తరాంధ్ర సమావేశాలు జరగబోతున్నాయి. జనసేన పార్టీ ఉత్తరాంధ్ర సంస్థాగత సమావేశాలు...

ఆసక్తి పెంచిన అంబానీ..జగన్ ల భేటీ

1 March 2020 10:27 AM IST
ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా ఓ అంశం హాట్ టాపిక్ గా మారింది. అదే ఏపీ సీఎం జగన్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీల భేటీ. జగన్ కు మొదటి నుంచి అంబానీలతో ఏ...

విశాఖ ఘటనకు చంద్రబాబే బాధ్యుడు

28 Feb 2020 5:09 PM IST
విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం నాట సంఘటనలపై బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడానికి...

పోలవరాన్ని పరుగులు పెట్టించాలి

28 Feb 2020 5:07 PM IST
గతంలో జరిగిన తప్పులు మరోసారి పునరావృతం కాకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. పోలవరం పనులను పరుగులు పెట్టించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు...

చంద్రబాబుకు సెక్షన్ 151 కింద నోటీసులపై హైకో్ర్టు ఆక్షేపణ

28 Feb 2020 4:30 PM IST
విశాఖపట్నంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని విమానాశ్రంలోనే గంటల తరబడి అడ్డుకున్న వ్యవహారంపై శుక్రవారం నాడు హైకోర్టులో వాదనలు జరిగాయి. టీడీపీ మాజీ...

అసెంబ్లీ సీట్ల పెంపుపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

27 Feb 2020 9:12 PM IST
విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపు ఇప్పట్లో లేనట్లేనా?. అంటే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాత్రం...
Share it