Telugu Gateway

Andhra Pradesh - Page 193

అజయ్ కల్లాం ఆ రోజు జీఎంఆర్ పై ఏమన్నారో చూడండి..!

5 March 2020 10:49 AM IST
అజయ్ కల్లాం. రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సర్కారులో కేబినెట్ హోదా గల ప్రధాన సలహాదారు. అంతటి వ్యక్తి జీఎంఆర్...

నాయకుడు అన్ని ప్రాంతాలను సమంగా చూడాలి

4 March 2020 8:28 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం అయిన పులివెందులను ఎలా చూస్తున్నారో..మిగిలిన ప్రాంతాలను కూడా అలాగే చూడాలని జనసేన రాజకీయ వ్యవహారాల...

మంత్రులకు జగన్ హెచ్చరిక

4 March 2020 6:40 PM IST
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మంత్రులకు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. బుధవారం నాడు మంత్రివర్గ సమావేశం...

చంద్రబాబు నిర్ణయాలకు జగన్ జై!

4 March 2020 6:07 PM IST
జీఎంఆర్ తో జగన్ లాలూచీకి ఇదే నిదర్శనం!ఆర్ధిక శాఖ అభ్యంతరాలు బేఖాతర్ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మాజీ సీఎం చంద్రబాబు నిర్ణయాలపై...

ఏపీ ఇక ‘జగనాంధ్రప్రదేశ్’ గా మారబోతుందా?

4 March 2020 3:57 PM IST
తొమ్మిది నెలల్లో జగనన్న పేరుతో ఏడు పథకాలు‘అబ్బే అసలు మా జగన్ కు ప్రచారం ఇష్టం లేదు. మేం బలవంతం చేస్తే ఒప్పుకున్నారు. బలవంతం చేసి మరీ ఆ పథకానికి జగన్...

జీఎంఆర్ కే భోగాపురం విమానాశ్రయం

4 March 2020 3:55 PM IST
ఏపీ మంత్రివర్గం బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 27న ఉగాది సందర్భంగా రాష్ట్రంలో పాతిక లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి జగన్...

భూ దందాల కోసమే వైజాగ్ పై వైసీపీ కన్ను

4 March 2020 2:05 PM IST
వైసీపీ సర్కారుపై జనసేన తీవ్ర విమర్శలు చేసింది. కేవలం భూ దందాల కోసమే వైజాగ్ ను రాజధానిగా ఎంపిక చేశారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల...

వ్యభిచార గృహంలో పట్టుబడ్డ జబర్దస్త్ నటులు

4 March 2020 12:27 PM IST
ఎన్ని విమర్శలు ఉన్నా..ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగ్ లు ఉన్నా తెలుగు నాట ‘జబర్దస్త్’ షో గురించి తెలియని వారు ఉండరు. ఆ షో అంతగా పాపులర్ అయింది. జబర్దస్త్...

రాష్ట్ర ప్రగతిని ‘రివర్స్’ చేసిన వైసీపీ సర్కారు

3 March 2020 9:11 PM IST
జగన్మోహన్ రెడ్డి సర్కారు రివర్స్ టెండర్లు అంటూ రాష్ట్ర ప్రగతిని రివర్స్ చేసిందని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు....

ఎన్ పీఆర్ లో మార్పులు కోరుతూ అసెంబ్లీలో తీర్మానం

3 March 2020 6:24 PM IST
ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జనాభా పట్టిక (ఎన్ పీఆర్)లో ఉన్న నూతన ప్రశ్నలు కొన్ని మైనారిటీలను భయాందోళనలకు...

మందు బాటిళ్ళతో ప్రెస్ మీట్ పెడతారా?. రోజా ఫైర్

3 March 2020 4:50 PM IST
ఏపీలో ‘మద్యం’ రగడ ఆగటం లేదు. ‘జె’ ట్యాక్స్ పేరుతో దోపిడీ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రజలు ఎక్కువగా వాడే...

కరోనాపై ఏపీలోనూ అప్రమత్తం

3 March 2020 3:55 PM IST
ఏపీ సర్కారు కూడా కరోనా వైరస్ పై అప్రమత్తం అయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తిని...
Share it