Telugu Gateway

Andhra Pradesh - Page 183

పీఎం కేర్స్ కు ఎస్ బి పెరల్ ప్రాజెక్ట్స్ విరాళం

4 April 2020 2:39 PM IST
కరోనాపై పోరుకు తమ వంతు సాయం అందజేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న, మధ్యతరహా సంస్థలు కూడా తమ వంతు...

ఏపీలోనూ డాక్టర్లు..పోలీసులకు పూర్తి జీతాలు

4 April 2020 2:27 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయం మార్చుకున్నారు. తొలుత ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ రెండు విడతల్లో వేతనాలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు....

ఏపీలో 180కి చేరిన కరోనా కేసులు

4 April 2020 12:16 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం...

ఏపీ సర్కారు కీలక ఆదేశాలు

3 April 2020 8:02 PM IST
ఏపీలో కరోనా అలజడి పెరిగిన తరుణంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సర్వీసులను అత్యవసర సేవల చట్టం (ఎస్మా)...

ఆయుధాలు లేకుండా యుద్ధానికి పంపుతారా?

3 April 2020 5:08 PM IST
కరోనాపై పోరులో ప్రాణాలకు తెగించిన శ్రమిస్తున్న వైద్యులకు ఏపీ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు....

ఏపీలో కరోనా కేసులు 161

3 April 2020 10:40 AM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం వరకూ వెల్లడైన ఫలితాల్లో కొత్తగా 12 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఏపీలో...

ఏపీకి అరబిందో ఫార్మా 7.5 కోట్ల విరాళం

2 April 2020 9:58 PM IST
కరోనా పోరులో భాగం పంచుకునేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీ అరబిందో ముందుకొచ్చింది. గురువారం నాడు ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ 7.5...

ఏపీలో 149కు చేరిన కరోనా కేసులు

2 April 2020 9:49 PM IST
ఏపీపై ఢిల్లీ దెబ్బ బాగానే పడింది. చాలా రోజుల వరకూ అతి తక్కువ కేసులతో ఉన్న ఏపీలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది....

పవన్ వినతిపై స్పందించిన కేంద్రం

2 April 2020 8:59 PM IST
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో యు.కె.లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను అన్ని విధాలా ఆదుకోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన...

విరాళాల స్వీకరణలో కూడా తేడాలా?!.

2 April 2020 7:50 PM IST
రెండు కోట్లు ఎక్కువా..ఐదు కోట్లు ఎక్కువా?‘వాళ్లు మాత్రమే సీఎస్ కు ఎందుకు విరాళాలు ఇచ్చారు. మిగిలిన వారంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఎలా...

భారతి సిమెంట్స్ విరాళం ఐదు కోట్లు

2 April 2020 5:04 PM IST
ఏపీలో కరోనాపై పోరుకు భారతి సిమెంట్స్ ఐదు కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. కంపెనీ ఐదు కోట్ల రూపాయలు ఇవ్వగా..భారతి సిమెంట్స్‌ ఉద్యోగులు 14.5 లక్షల...

ఆదాయం తగ్గింది...ఆదుకోండి: ప్రధానిని కోరిన జగన్

2 April 2020 1:37 PM IST
కరోనాను వైరస్ ను నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా చేపడుతున్న, లాక్ డౌన్ అమలు అంశంపై ప్రధాని నరేంద్రమోడీ గురువారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో...
Share it