Telugu Gateway

Andhra Pradesh - Page 182

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లేనా?

7 April 2020 9:59 PM IST
కొత్తగా పది కేసులు..మొత్తం 314ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతుందా?. గత కొన్ని రోజుల స్పీడ్ కూ..మంగళవారం నాటి పరిస్థితికి మాత్రం తేడా...

వైద్యులకు సర్కారు భరోసా ఇవ్వాలి

7 April 2020 7:18 PM IST
కరోనాపై పోరులో నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బందికి ప్రభుత్వం తగిన రక్షణ, భద్రత కల్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్...

కరోనాతో ఏపీలో ఒకరు మృతి

7 April 2020 11:44 AM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా కర్నూలు జిల్లాకు చెందిన 45 సంవత్సరాల వ్యక్తి మరణించారు. దీంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. సోమవారం సాయంత్రం...

ఏపీలో 303కు పెరిగిన కరోనా కేసులు

6 April 2020 7:04 PM IST
ఏపీలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకరంగానే ఉంది. గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు వస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సోమవారం...

ఏపీలో కొత్తగా 14 కేసులు..మొత్తం 266

6 April 2020 11:56 AM IST
ఆంధ్రప్రదేశ్ లో సోమవారం నాడు కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 266కు పెరిగింది. ఆదివారం సాయంత్రం...

జగన్ కు మోడీ ఫోన్

5 April 2020 8:38 PM IST
ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో ఆయన అంశంపై...

కర్నూలులో 53కు పెరిగిన కరోనా కేసులు

5 April 2020 7:50 PM IST
252కు పెరిగిన ఏపీలో మొత్తం కేసులుఏపీలో కొత్త కరోనా కేసుల నమోదులో స్పీడ్ ఏ మాత్రం ఆగటం లేదు. ఆదివారం నాడు జరిపిన పరీక్షల్లో ఒక్క కర్నూలులోనే 26 కొత్త...

ఏపీలో పన్నెండు గంటల్లోనే 34 కేసులు

5 April 2020 3:16 PM IST
ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శనివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకూ అంటే పన్నెండు గంటల్లో కొత్తగా 34 కరోనా...

చంద్రబాబు ఆరోపణలకు పూనం ‘ఎండార్స్’

4 April 2020 8:15 PM IST
అధికార వర్గాల్లో కలకలంతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలను ఏపీ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సమర్ధించేలా...

ఏపీలో సేఫ్ జిల్లాలు శ్రీకాకుళం..విజయనగరమే

4 April 2020 6:52 PM IST
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేకుండా సురక్షితంగా ఉన్న జిల్లాలు ఏమైనా ఉన్నాయంటే అవి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మాత్రమే....

జగన్మోహన్ రెడ్డి...’ఓ సందేశాత్మక సీఎం’!

4 April 2020 6:16 PM IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ‘సందేశాత్మక సీఎం’ గా మారిపోయారు?. మీడియా సమావేశం పెట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారు. సీఎం అయిన తర్వాత ఆయన పెట్టిన...

కరోనాకు కులం లేదు..మతం లేదు..దేశం లేదు

4 April 2020 5:46 PM IST
కరోనా బాధితులపై ప్రజలంతా అప్యాయత చూపించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలన్నారు. ప్రధాని...
Share it