Telugu Gateway

Andhra Pradesh - Page 184

ఏపీలో కొత్తగా 21 కరోనా కేసులు..132కి చేరిన సంఖ్య

2 April 2020 11:32 AM IST
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. గురువారం ఉదయం పది గంటల నాటికి కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో ఏపీలో మొత్తం...

ఏపీలో 111కి చేరిన కరోనా కేసులు

1 April 2020 10:18 PM IST
ఏపీలో బుధవారం నాడు ఒక్క రోజే 67 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఉదయం 43 కేసులు పాజిటివ్ గా తేలగా..సాయంత్రం కొత్తగా మరో 24 కేసులు పాజిటివ్ గా...

జగన్ నేరుగా కాకుండా వీడియో సందేశం ఎందుకిచ్చారు?

1 April 2020 7:53 PM IST
మీడియాలో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారంఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులపై బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రజలనుద్దేశించి...

కరోనా జ్వరం లాంటిదే...ఎవరూ భయపడొద్దు

1 April 2020 5:38 PM IST
ఇది క్యూరబుల్..మందు తీసుకుంటే తగ్గుతుందిఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అనూహ్యంగా పెరగటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు....

ఏపీలో ఒక్క రోజే 43 కరోనా కేసులు..87కు చేరిన సంఖ్య

1 April 2020 11:24 AM IST
ఏపీలో కరోనా కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. ఈ కేసుల సంఖ్యతో ప్రజలు భయాందోళలనకు గురవుతున్నారు. రాష్ట్ర నోడల్ అధికారి విడుదల చేసిన దాని ప్రకారం...

మక్కీకి మక్కీ కాపీ కొట్టిన ఏపీ..తెలంగాణ జీతాల పాలసీనే!

1 April 2020 9:56 AM IST
మరీ మక్కీకి మక్కీ కాపీ కొడితే బాగోదు అనుకున్నట్లు ఉంది ఏపీ సర్కారు. ఒక్క దాంట్లో మాత్రం తేడా చూపించి మిగతా అంతా సేమ్ టూ సేమ్ దించేసింది.. సొంతంగా ఓ...

ఏపీలో 44కు చేరిన కరోనా కేసులు

31 March 2020 9:58 PM IST
ఏపీలో కూడా కరోనా కేసుల ఉధృతి పెరిగింది. మంగళవారం ఉదయం 15 కరోనా పాజిటివ్ కేసులు రాగా..సాయంత్రం కొత్తగా మరో నాలుగు కేసులు వచ్చాయి. దీంతో ఒక్క రోజులోనే...

ఏపీలో 40కి చేరిన కరోనా కేసులు

31 March 2020 1:37 PM IST
ఇటీవల వరకూ ఏపీ కరోనా కేసుల విషయంలో అతి తక్కువ సంఖ్యతో ఉంటూ వచ్చింది. కానీ సడన్ గా ఈ సంఖ్య 40కి చేరటం రాష్ట్ర ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. సోమవారం...

ఏపీలో 23కు చేరిన కరోనా కేసులు

30 March 2020 11:51 AM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 23కు చేరింది. సోమవారం నాడు రెండు కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఒకరు కాకినాడకు చెందిన వ్యక్తికాగా, మరొకరు...

ఏపీలో ఇక 11 గంటల వరకే నిత్యావసరాలు

29 March 2020 5:33 PM IST
ఏపీలో కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో నిత్యావసరాల కొనుగోలు సమయాన్ని ఒంటి గంట నుంచి పదకొండు గంటలకే పరిమితం చేశారు. చాలా చోట్ల ఈ వెసులుబాటును...

హెరిటేజ్ ఫుడ్స్ కోటి విరాళం

29 March 2020 10:46 AM IST
కరోనాపై పోరుకు హెరిటేజ్ ఫుడ్స్ కోటి రూపాయల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఐదు రాష్ట్రాలకు కేటాయించనున్నారు. అందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంల...

మెఘా కృష్ణారెడ్డికి ‘జగన్ ప్రత్యేక మినహాయింపు’

27 March 2020 4:24 PM IST
రాష్ట్ర ప్రజలకు వర్తించే రూల్...ఆయనకు వర్తించదా?సీఎం జగన్ ను కలసి ఐదు కోట్ల విరాళం అందించిన కృష్ణారెడ్డిదేశంలోని అగ్రశ్రేణి మౌలికసదుపాయాల కల్పనా సంస్థ...
Share it