Telugu Gateway

Andhra Pradesh - Page 179

తొలిసారి ఒకే మాటపై ఏపీలోని కీలక పార్టీలు

21 March 2020 9:45 AM IST
ఆశ్చర్యం. విచిత్రం. నిజంగా ఇది ఓ వింతే. ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు ఒక విషయంలో మాత్రం ఒకే మాటపై నిలబడ్డాయి. అసలు ఏపీ రాజకీయాలే విభిన్నం. ఒకరంటే...

ఏపీలో ఇళ్ళ పట్టాల పంపీణీ వాయిదా

20 March 2020 7:46 PM IST
ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇళ్ళ పట్టాల పంపిణీ వాయిదా పడింది. తొలుత ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా...

జనతా కర్ఫ్యూను అందరూ పాటిద్దాం..పవన్ కళ్యాణ్

20 March 2020 6:02 PM IST
ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. అందరం ప్రధాని మోడీ చేసిన పాటిద్దాం అని అన్నారు. ఈ...

అమరావతి నుంచి కార్యాలయాల తరలింపునకు హైకోర్టు బ్రేక్

20 March 2020 12:22 PM IST
అమరావతి నుంచి రాజధానిని తరలించాలనే సన్నాహాల్లో ఉన్న ఏపీ సర్కారుకు హైకోర్టులో శుక్రవారం నాడు చుక్కెదురు అయింది. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్మోహన్...

రమేష్ కుమార్ లేఖ అంశంపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

20 March 2020 11:37 AM IST
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ అంశంపై మరింత స్పష్టత వచ్చింది. రమేష్ కుమార్ రాసిన లేఖ కేంద్ర హోం శాఖకు అందిందని...

తెలంగాణలో అన్ని ప్రార్ధనాలయాలు బంద్

19 March 2020 7:56 PM IST
రాష్ట్రంలోని థియేటర్లు, పార్కుల మూసివేత ఈ నెలాఖరు వరకూ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు. తొలుత వారం రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి...

తిరుమలలో దర్శనాలకు బ్రేక్

19 March 2020 7:04 PM IST
కరోనా ప్రభావం తిరుమల వెంకటేశ్వరస్వామిపై కూడా పడింది. వారం రోజుల పాటు తిరుమలలో భక్తులకు దర్శనాలు నిలపివేస్తున్నారు. ఆలయంలో శ్రీవారికి యథాతథంగా...

ఎస్ఈసీ లేఖపై డీజీపీకి వైసీపీ ఫిర్యాదు

19 March 2020 6:18 PM IST
ఏపీలో ఎస్ ఈసీ వివాదం అలా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసినట్లుగా చెబుతున్న లేఖపై వైసీపీ...

ఏపీలో ధియేటర్లు..మాల్స్ బంద్

19 March 2020 6:15 PM IST
ఏపీ సర్కారు కరోనా నియంత్రణ చర్యల వేగం పెంచింది. తొలుత స్కూళ్ళకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..తాజాగా ధియేటర్లు, మాల్స్ ను కూడా బంద్ చేయాలని...

ఏపీ ఎస్ఈసీ కార్యాలయానికి కేంద్ర బలగాలతో భద్రత

19 March 2020 3:54 PM IST
ఏపీలో గతంలో ఎన్నడూ లేని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ సర్కారుకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం...

ఏపీ సర్కారు తీరుపై ఐఏఎస్ ల్లో కలకలం!

19 March 2020 10:11 AM IST
శృతిమించిన విమర్శల ‘రాగం’ జాతీయ స్థాయిలో సర్కారు పరువు తీసిందా?!సిగ్గుంటే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజీనామా చేయాలి. ఇది చాలా మంది మంత్రులు,...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖపై వైసీపీ ఫైర్

18 March 2020 9:53 PM IST
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు రక్షణ కల్పించాలంటూ కేంద్ర హోం శాఖకు రాసినట్లు చెబుతున్న లేఖపై అధికార వైసీపీ మండిపడింది. అసలు ఈ లేఖ...
Share it