Telugu Gateway

Andhra Pradesh - Page 179

లాక్ డౌన్ ఎత్తేయగానే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు!

18 April 2020 9:55 AM IST
దక్షిణ కొరియా మోడల్ ఫాలో అవుదామంటున్న సీఎంవోఏపీ సర్కారు స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కొత్తగా షెడ్యూల్ విడుదల చేసే ఆలోచనలో ఉందా?. ముఖ్యమంత్రి...

వైసీపీ నేత చంద్రమౌళి మృతి

17 April 2020 10:00 PM IST
రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి శుక్రవారం నాడు హైదరాబాద్ లో మరణించారు. ఆయన ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. చంద్రమౌళి రెండుసార్లు చిత్తూరు జిల్లా కుప్పం...

ఊహించని కష్ట కాలం ఇది

17 April 2020 8:27 PM IST
“ఇది మనం ఎవరూ ఊహించని కష్ట కాలం. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల కంటే ప్రజలకు ధైర్యం చెప్పి, భరోసా ఇవ్వడమే ముఖ్యం అని భావించాం. ఆంధ్రప్రదేశ్ లో...

జగన్ కు కరోనా టెస్ట్

17 April 2020 6:56 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దక్షిణ కొరియా నుంచి వచ్చిన ర్యాపిడ్ కిట్స్ తో ఆయనకు ఈ పరీక్ష నిర్వహించారు. ఫలితం పది...

ఏపీకి లక్ష ర్యాపిడ్ కరోనా కిట్స్

17 April 2020 4:51 PM IST
ఏపీలో కరోనా పరీక్షల ఫలితం వేగం మరింత పెరగనుంది. దీనికి కారణానికి రాష్ట్రానికి కొత్తగా లక్ష కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఏపీ కరోనా పరీక్షల...

ఏపీలో రెండు జిల్లాల్లోనే 252 కేసులు

17 April 2020 1:48 PM IST
రెండు జిల్లాలు. 252 కరోనా పాజిటివ్ కేసులు. ఇదీ ఏపీ పరిస్థితి. గుంటూరు జిల్లాలో 126 కేసులు..కర్నూలులో 126 కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం నాడు కొత్తగా...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై అనుమానాలెన్నో!

16 April 2020 11:28 AM IST
ఏపీ మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ తీరుపై ఇప్పుడు ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన స్వయంగా తన లేఖ వివాదంపై క్రిమినల్ విచారణ అవసరం లేదంటూ ఏకంగా ఏపీ...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ప్రకటన

15 April 2020 9:37 PM IST
ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు సంచలన ప్రకటన చేశారు. తాను కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై థర్డ్ పార్టీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన...

తెలంగాణ, ఏపీల్లో రెడ్ జోన్లు ఇవే

15 April 2020 9:09 PM IST
కేంద్రం కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న జిల్లాల జాబితాను విడుదల చేసింది. హాట్ స్పాట్స్..రెడ్ జోన్స్ ను వెల్లడించింది. దేశంలో 170 జిల్లాలను కేంద్రం హాట్...

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు..ఏపీ విద్యా మంత్రి

15 April 2020 8:51 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట ఇస్తే దాన్ని అమలు పర్చటానికే కట్టుబడి ఉంటారు తప్ప..మాట తప్పరని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్...

ఏపీ సర్కారుకు షాక్

15 April 2020 1:19 PM IST
ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి జీవోలను కొట్టేసిన హైకోర్టుఆంధ్రప్రదేశ్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ ప్రతిపాదనకు...

ఏపీలో 500 దాటిన కరోనా కేసులు

15 April 2020 12:41 PM IST
కరోనా కేసులు ఏపీలో 500 మార్క్ ను దాటేశాయి. మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి బుధవారం ఉదయం తొమ్మిది గంటల వరకూ వెల్లడైన ఫలితాల్లో కొత్తగా 19 కేసులు...
Share it