Telugu Gateway

Andhra Pradesh - Page 178

చంద్రబాబు పది లక్షలు...ఎమ్మెల్యేల నెల జీతం విరాళం

24 March 2020 7:29 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నిరోధానికి, సహాయక చర్యల కోసం తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు పది లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ...

విశాఖలో అవి కరోనాకు హైరిస్క్ జోన్లు

24 March 2020 5:06 PM IST
విశాఖపట్నంలో గాజువాక, సీతమ్మధార, అనకాపల్లి ప్రాంతాలు కరోనాకు హైరిస్క్ జోన్లుగా ఉన్నాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. అలా అని అక్కడ...

ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా

24 March 2020 12:20 PM IST
ఏపీలో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి ఈ పరీక్షలు మార్చి 31 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను రెండు వారాల పాటు...

జగన్ కు చంద్రబాబు లేఖ

23 March 2020 7:12 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సోమవారం నాడు లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి 2నెలలకు సరిపడా...

అమరావతి భూ గోల్ మాల్ పై సీబీ‘ఐ’

23 March 2020 6:24 PM IST
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో చోటుచేసుకున్న అవకతవకలపై ఏపీ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్...

కేంద్ర ప్రభుత్వ భవనాల కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా?

23 March 2020 12:24 PM IST
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ. రాష్ట్రంలోని పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయాటాన్ని హైకోర్టు తప్పుపట్టి...వెంటనే ఆ రంగులు...

రాజధాని భూముల్లో ఇళ్ళ స్థలాలు..హైకోర్టు స్టే

23 March 2020 11:59 AM IST
రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్లో ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్న ఏపీ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు అయింది. జగన్మోహన్ రెడ్డి సర్కారు అత్యంత...

కరోనా కొరియాలో స్టార్ట్ అయింది అంట!.

22 March 2020 9:16 PM IST
సీఎం జగన్ వ్యాఖ్యల కలకలంకరోనా వైరస్. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ ఎక్కడ పుట్టిందో అందరికీ తెలుసు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా మీడియా అంతటా ఇదే...

ఏపీ కూడా లాక్ డౌన్

22 March 2020 8:04 PM IST
కరోనా కట్టడి కోసం తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నెలాఖరు వరకూ ఏపీలోనూ లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...

విజయవాడలో తొలి కరోనా కేసు నమోదు

22 March 2020 12:45 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. కొత్తగా విజయవాడలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. దీంతో ఏపీలో ఈ కేసుల సంఖ్య ఐదుకు...

వైరస్ వ్యాప్తి ఆందోళనకరం

21 March 2020 5:37 PM IST
దేశంలో కరోనా వైరస్ ఆందోళనకరంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం జనసేన నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా...

సీఎం మంత్రులను బెదిరించినట్లు నిమ్మగడ్డ ఎలా చెబుతారు?

21 March 2020 5:27 PM IST
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ పై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవకపోతే పదవులు...
Share it