Telugu Gateway

Andhra Pradesh - Page 178

ఏపీలో ‘కరోనా కిట్స్ కిరికిరి’!

19 April 2020 10:03 AM IST
చత్తీస్ గడ్ రేటు337 ప్లస్ జీఎస్ టీ..ఏపీ రేటు 700 వరకూఏపీ..చత్తీస్ గడ్ కిట్స్ మధ్య ధర తేడా 300 రూపాయలపైనేఈ లెక్కల తేడాలు ఏంటో?ఎవరైనా ఎవరి నుంచైనా ఓ...

మాస్క్ లు లేకుండా రోడ్లపై నారా లోకేష్..దేవాన్ష్

18 April 2020 5:19 PM IST
టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ నిబంధనలు ఉల్లంఘించారు. హైదరాబాద్ లోని తన ఇంటి రోడ్డుపై మాస్క్ లు లేకుండా లోకేష్ సైకిల్ తొక్కారు....

ఏపీలో 603కు పెరిగిన కరోనా కేసులు

18 April 2020 10:56 AM IST
ఏపీలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లోనే ఇవి వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 603కు పెరిగింది. ఇందులో 42...

లాక్ డౌన్ ఎత్తేయగానే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు!

18 April 2020 9:55 AM IST
దక్షిణ కొరియా మోడల్ ఫాలో అవుదామంటున్న సీఎంవోఏపీ సర్కారు స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కొత్తగా షెడ్యూల్ విడుదల చేసే ఆలోచనలో ఉందా?. ముఖ్యమంత్రి...

వైసీపీ నేత చంద్రమౌళి మృతి

17 April 2020 10:00 PM IST
రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి శుక్రవారం నాడు హైదరాబాద్ లో మరణించారు. ఆయన ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. చంద్రమౌళి రెండుసార్లు చిత్తూరు జిల్లా కుప్పం...

ఊహించని కష్ట కాలం ఇది

17 April 2020 8:27 PM IST
“ఇది మనం ఎవరూ ఊహించని కష్ట కాలం. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల కంటే ప్రజలకు ధైర్యం చెప్పి, భరోసా ఇవ్వడమే ముఖ్యం అని భావించాం. ఆంధ్రప్రదేశ్ లో...

జగన్ కు కరోనా టెస్ట్

17 April 2020 6:56 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దక్షిణ కొరియా నుంచి వచ్చిన ర్యాపిడ్ కిట్స్ తో ఆయనకు ఈ పరీక్ష నిర్వహించారు. ఫలితం పది...

ఏపీకి లక్ష ర్యాపిడ్ కరోనా కిట్స్

17 April 2020 4:51 PM IST
ఏపీలో కరోనా పరీక్షల ఫలితం వేగం మరింత పెరగనుంది. దీనికి కారణానికి రాష్ట్రానికి కొత్తగా లక్ష కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఏపీ కరోనా పరీక్షల...

ఏపీలో రెండు జిల్లాల్లోనే 252 కేసులు

17 April 2020 1:48 PM IST
రెండు జిల్లాలు. 252 కరోనా పాజిటివ్ కేసులు. ఇదీ ఏపీ పరిస్థితి. గుంటూరు జిల్లాలో 126 కేసులు..కర్నూలులో 126 కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం నాడు కొత్తగా...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై అనుమానాలెన్నో!

16 April 2020 11:28 AM IST
ఏపీ మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ తీరుపై ఇప్పుడు ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన స్వయంగా తన లేఖ వివాదంపై క్రిమినల్ విచారణ అవసరం లేదంటూ ఏకంగా ఏపీ...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ప్రకటన

15 April 2020 9:37 PM IST
ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు సంచలన ప్రకటన చేశారు. తాను కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై థర్డ్ పార్టీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన...

తెలంగాణ, ఏపీల్లో రెడ్ జోన్లు ఇవే

15 April 2020 9:09 PM IST
కేంద్రం కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న జిల్లాల జాబితాను విడుదల చేసింది. హాట్ స్పాట్స్..రెడ్ జోన్స్ ను వెల్లడించింది. దేశంలో 170 జిల్లాలను కేంద్రం హాట్...
Share it