Telugu Gateway

Andhra Pradesh - Page 141

కరోనా టెస్ట్ లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

28 July 2020 2:14 PM IST
ఏపీ సీఎం జగన్మోహన రెడ్డి కరోనా టెస్ట్ లకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులు ఎక్కువ వస్తున్నాయని టెస్ట్ లు తగ్గించటంలేదని..అదే సమయంలో...

ఏపీ బిజెపి అధ్యక్షుడుగా సోము వీర్రాజు

27 July 2020 9:35 PM IST
కన్నా లక్ష్మీనారాయణకు షాక్. బిజెపి అధిష్టానం ఆయన్ను ఏపీ బిజెపి అధ్యక్ష పదవి నుంచి తప్పించి..కొత్తగా ఆ బాధ్యతలను ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు...

అమరరాజా భూ కేటాయింపు రద్దుపై హైకోర్టు స్టే

27 July 2020 6:45 PM IST
అమరరాజా ఇన్ ఫ్రా సంస్థకు హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ సర్కారు ఈ సంస్థకు కేటాయించిన భూమిలో ఇంకా ఉపయోగించని 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ తాజాగా...

సోనూసూద్ సాయంపై ఏపీ సర్కారులో ఉలికిపాటెందుకు?

27 July 2020 5:04 PM IST
ఏపీ సర్కారు ఎందుకు ఉలికిపాటుకు గురవుతోంది. ఇంత చిన్న విషయంలో అంత పెద్ద హైరానా ఎందుకు?. ఆగమేఘాల మీద సచివాలయంలోని అధికారులు అసలు ఆ రైతు పరిస్థితి ఏంటో...

జగనన్న కరోనా కేర్ అని పెట్టుకోండి..కానీ!

27 July 2020 3:54 PM IST
సీఎం జగన్ పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యంగాస్త్రాలు సంధించారు. ప్రతి పథకానికి తన పేరు పెట్టుకోవటం సీఎం జగన్ కు అలవాటు అయిందని ఎద్దేవా చేశారు....

చంద్రబాబుకు సోనూసూద్ స్పూర్తినివ్వాలా?

26 July 2020 9:58 PM IST
సోనూసూద్. ఎక్కడో ముంబయ్ లో ఉంటాడు. నాగేశ్వరరావు అనే రైతు తన కూతుళ్ళను కాడెద్దులుగా మార్చిన సంఘటన జరిగింది ఏపీలో. అది కూడా చిత్తూరు జిల్లా. అంటే మాజీ...

విశాఖ రాజధానిగా వద్దనటానికి ఆయనెవరు?

26 July 2020 12:55 PM IST
వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. రాజధాని విశాఖలో వద్దనటానికి ఆయన ఎవరు అని ప్రశ్నించారు. జగన్...

సంక్షేమం ఒక్కటే చాలదు..జీవించే స్వేచ్చ కూడా ఉండాలి

25 July 2020 8:37 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రతిపక్ష నేతల కంటే వేగంగా స్పందిస్తున్నారు. సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం...

రాయపాటి ఆస్తుల వేలం

25 July 2020 7:50 PM IST
తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు షాక్. ఆయనకు చెందిన ఆస్తుల వేలానికి బ్యాంకులు రంగం సిద్ధం చేశాయి. ట్రాన్స్ స్ట్రాయ్ సంస్థకు చెందిన...

వైసీపీకి ఇసుక దెబ్బ ఖాయం

25 July 2020 5:18 PM IST
రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వదని..ఉన్న ఈసీబీ రిజర్వేషన్లను కూడా అమలు చేయటంలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. కాపులతోపాటు అగ్రవర్ణ...

చంద్రబాబు ‘సింగపూర్ సేల్’..జగన్‘లోకల్ సేల్’

24 July 2020 4:02 PM IST
తేడా ఏముంది?. చంద్రబాబునాయుడు సింగపూర్ కంపెనీలకు భూములు అమ్మితే..సీఎం జగన్ అదే భూములను స్థానికులకు అమ్ముతానంటున్నారు. ఇద్దరూ చేసేది రైతుల భూములతో...

ఇది రాజరికం కాదు..ప్రజాస్వామ్యం

24 July 2020 3:16 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థను గౌరవించని ప్రభుత్వ వ్యవస్థకు పుల్ స్టాప్ పెడతామని అన్నారు. ఇప్పటికైనా సీఎం...
Share it