Telugu Gateway

Andhra Pradesh - Page 142

రమేష్ ఆస్పత్రి..అన్నీ ఉల్లంఘనలే

19 Aug 2020 9:05 PM IST
హోటల్ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. రమేష్‌ ఆస్పత్రి అన్ని రకాలుగా ప్రభుత్వ...

రాజధాని అంశంతో మాకు సంబంధం లేదు

19 Aug 2020 5:13 PM IST
కేంద్రం మరోసారి క్లారిటీ ఇఛ్చేసింది. రాష్ట్రాల రాజధానుల విషయంలో తాము జోక్యం చేసుకోమని..ఇది ఆయా ప్రాంతాలకు సంబంధించిన అంశం అని స్పష్టం చేసింది. ఈ మేరకు...

ఏపీలో కొత్తగా 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు

19 Aug 2020 4:46 PM IST
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో పలు పరిశ్రమలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ...

జగన్ చుట్టూ కట్టప్పలు

18 Aug 2020 5:09 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రోజుకొక అంశంతో మీడియా ముందుకు వస్తున్నారు. ఆయన ఢిల్లీలో మకాం వేసి మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు...

హైదరాబాద్ లో దాక్కుని తప్పుడు ఆరోపణలు

18 Aug 2020 4:43 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు...

ఫోన్ ట్యాపింగ్ పై సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు

18 Aug 2020 1:02 PM IST
ఏపీ హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ అంశంపై మంగళవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంలో సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై కౌంటర్లు...

చంద్రబాబు కు ఏపీ డీజీపీ లేఖ

17 Aug 2020 10:19 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చేసిన టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణల అంశంపై ఏపీ డీజీపీ గౌతంసవాంగ్ స్పందించారు. చంద్రబాబు ప్రధాని నరేంద్రమోడీకి రాసిన...

చంద్రబాబు పది మర్డర్లు..లోకేష్ పది రేప్ లు చేశారంటే..!

17 Aug 2020 8:52 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటూ ప్రధాని మోడీకి...

కోర్టులపై ఏపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

17 Aug 2020 5:42 PM IST
ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కోర్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు..సుప్రీంకోర్టులకు చెప్పి పార్టీలు మ్యానిఫెస్టోలు తయారు చేయవు కదా? అని ఆయన...

ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

17 Aug 2020 12:22 PM IST
ఇళ్ళ స్థలాల పంపిణీకి చిక్కులు వీడటం లేదు. దీనికి సంబంధించి పలు కోర్టుల్లో కేసులు సాగుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ...

ఫోన్ ట్యాపింగ్ లపై మోడీకి చంద్రబాబు లేఖ

17 Aug 2020 12:14 PM IST
ఏపీ సర్కారు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ ప్రజాస్వామ్య సంస్థలను నాశనం...

ఫోన్ ట్యాపింగ్ పై వైసీపీ ఎంపీ పిర్యాదు

16 Aug 2020 8:16 PM IST
గత కొంత కాలంగా ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఫిర్యాదు చేసి మరీ...
Share it