Telugu Gateway

Andhra Pradesh - Page 142

జగన్ కుమార్తెకు ప్రతిష్టాత్మక ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్ సీటు

23 Aug 2020 10:03 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డి ప్యారిస్ లోని ప్రతిష్టాత్మకమైన ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్ లో సీటు సాధించారు. ఆమె...

రాజకీయాల్లోకి కొత్తతరం వచ్చే సమయం ఇదే

23 Aug 2020 7:35 PM IST
పాలన రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి కొత్త తరం...

నారా లోకేష్ కు ఏపీ మంత్రి లీగల్ నోటీసులు

21 Aug 2020 8:36 PM IST
కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని ఓ చెక్ పోస్టు వద్ద కారులో ఐదు కోట్ల రూపాయలపైనే నగదు పట్టుబడింది. ఈ వ్యవహారం ఏపీలో రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది....

లోకేష్ మీద వాలంటీర్ ను పెట్టి గెలిపిస్తాం

21 Aug 2020 7:29 PM IST
అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీకి కొత్త ఛాలెంజ్ విసిరింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ...

ఈ ఐదేళ్లలో సాక్షికి సర్కారు యాడ్స్ రూపంలోనే 250 కోట్లు!

21 Aug 2020 12:05 PM IST
తొలి ఏడాదే 52 కోట్ల ప్రకటనలిచ్చిన జగన్ సర్కారునెంబర్ వన్ పేపర్ కంటే నెంబర్ టూ పేపర్ కే ఎక్కువ మొత్తంఈ లెక్కన జగన్ సర్కారు ఐదేళ్ల పాలన పూర్తయ్యేలోగా...

కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సెప్టెంబర్ 4న

20 Aug 2020 6:32 PM IST
ఎట్టకేలకు విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఫ్లైఓవర్ పనులు పూర్తి కావాల్సి ఉన్నా...

స్వచ్చ సర్వేక్షణ్ లో హైదరాబాద్ కు 23వ ర్యాంక్

20 Aug 2020 4:29 PM IST
విజయవాడ 4..విశాఖపట్నానికి 9వ ర్యాంకుస్వచ్చ సర్వేక్షణ్ ర్యాంకుల్లో హైదరాబాద్ 23వ ర్యాంక్ కు పరిమితం అయింది. ఏపీకి చెందిన విజయవాడ నాల్గవ ర్యాంకులో...

నారా లోకేష్ నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర?!

20 Aug 2020 12:57 PM IST
జగన్ రెండేళ్ల పాలన పూర్తయిన తర్వాత జనంలోకిరెండేళ్ళ పాటు జనంలోనే ఉండేలా కసరత్తుపాదయాత్ర. పవర్ కు దగ్గర చేసే ఓ ఆటోమేటిక్ మిషన్ గా మారింది ఏపీలో. దివంగత...

పేదల ఇళ్ళ స్థలాల పేరుతో దోపిడీనా?

20 Aug 2020 11:02 AM IST
సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ సీఎస్ కు చంద్రబాబు లేఖతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇళ్ళ స్థలాల అవినీతి విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం...

రమేష్ ఆస్పత్రి..అన్నీ ఉల్లంఘనలే

19 Aug 2020 9:05 PM IST
హోటల్ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. రమేష్‌ ఆస్పత్రి అన్ని రకాలుగా ప్రభుత్వ...

రాజధాని అంశంతో మాకు సంబంధం లేదు

19 Aug 2020 5:13 PM IST
కేంద్రం మరోసారి క్లారిటీ ఇఛ్చేసింది. రాష్ట్రాల రాజధానుల విషయంలో తాము జోక్యం చేసుకోమని..ఇది ఆయా ప్రాంతాలకు సంబంధించిన అంశం అని స్పష్టం చేసింది. ఈ మేరకు...

ఏపీలో కొత్తగా 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు

19 Aug 2020 4:46 PM IST
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో పలు పరిశ్రమలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ...
Share it