Telugu Gateway

Top Stories - Page 71

మోడీతో రాకేష్‌ జున్‌జున్‌వాలా భేటీ

5 Oct 2021 8:22 PM IST
భార‌తీయ వారెన్ బ‌ఫెట్ గా పేరుగాంచిన ప్ర‌ముఖ ఇన్వెస్ట‌ర్ రాకేష్ జున్ జున్ వాలా మంగ‌ళ‌వారం నాడు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతో స‌మావేశం అయ్యారు. ఆయ‌న ఆకాశ...

టాటా పంచ్..మైక్రో ఎస్ యూవీ వ‌చ్చేసింది

4 Oct 2021 5:46 PM IST
పండ‌గ‌ల సీజ‌న్ వ‌స్తోంది. కొత్త కొత్త కార్లు కూడా వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌ముఖ ఆటోమొబైల్ సంస్థ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (ఎంఅండ్ఎం) ఎస్ యూవీ 700ను...

డ్ర‌గ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కొడుకు అరెస్ట్

3 Oct 2021 4:43 PM IST
క్రూయిజ్ షిప్ లో జ‌రిగిన రేవ్ పార్టీ దేశ వ్యాప్తంగా ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతోంది. ఈ పార్టీలో ప‌లువురు సెల‌బ్రిటీల కుమారులు ఉండ‌టంతో దీనిపై మీడియా...

టాటాల చేతికి ఎయిర్ ఇండియా..కేంద్రం ఖండ‌న‌

1 Oct 2021 5:00 PM IST
ప్ర‌భుత్వ రంగ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా ఇక టాటాల పరం కానుంద‌ని శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం నుంచి వార్త‌లు ఊపందుకున్నాయి. అన్ని ప్ర‌ధాన మీడియా సంస్థ‌లు ఈ...

టాటాల చేతికే ఎయిర్ ఇండియా!

1 Oct 2021 1:00 PM IST
అంచ‌నాలే నిజం అయ్యాయి. ఎయిర్ ఇండియా టాటాల ప‌రం కానుంది. టాటా స‌న్స్ విజేతగా నిలుస్తుంద‌నే అభిప్రాయం ప్ర‌భుత్వ వ‌ర్గాల ద‌గ్గ‌ర నుంచి అంద‌రిలో ఉంది....

మార్కెట్లోకి మ‌హీంద్రా ఎక్స్ యూవీ700

30 Sept 2021 8:24 PM IST
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ఎక్స్ యూవీ 700 వ‌చ్చేసింది. మార్కెట్లో ఇప్ప‌టికే మ‌హీంద్రా ఎక్స్ యూవీ 700కి ఫుల్ క్రేజ్...

అదానీ ఫ్యామిలీ సంపాదన రోజుకు 1002 కోట్లు!

30 Sept 2021 4:54 PM IST
గ‌త ఏడాది దేశాన్ని క‌రోనా కుదిపేసింది. వ్యాపారాలు దెబ్బ‌తిన్నాయి. చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. కొంత మందికి వేత‌నాల్లో కోత పడింది. అత్యంత సంక్లిష్ట...

'బూస్ట‌ర్ డోసు' తీసుకున్న జో బైడెన్

28 Sept 2021 11:06 AM IST
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ క‌రోనా వ్యాక్సిన్ బూస్ట‌ర్ డోసు తీసుకున్నారు. కోవిడ్ నుంచి మ‌రింత ర‌క్షణ‌కు ఇది తీసుకున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఎక్కువ...

అండ‌మాన్ నికోబార్ ఇక‌ హాయిగా వెళ్లొచ్చు

26 Sept 2021 2:04 PM IST
ప‌ర్యాట‌కుల‌కు గుడ్ న్యూస్. క‌రోనాకు ముందు ఎలాగో ఇప్పుడూ అలాగే. అండ‌మాన్ నికోబార్ దీవుల‌కు హాయిగా వెళ్లొచ్చు. అయితే రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి అయి...

భార‌త విమానాల‌పై నిషేదం ఎత్తేసిన కెన‌డా

26 Sept 2021 10:37 AM IST
విద్యార్ధుల‌కు...ప‌ర్యాట‌కుల‌కూ గుడ్ న్యూస్. భార‌త్ నుంచి ఇక నేరుగా కెన‌డా వెళ్లొచ్చు. ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త ప్ర‌యాణికులు వేరే దేశం ద్వారానే కెన‌డాలోకి...

అమెజాన్ 'గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్' వ‌స్తోంది

24 Sept 2021 5:08 PM IST
పండ‌గ‌ల సీజ‌న్ అంటే అమ్మ‌కాల సీజ‌న్. ఈ సీజ‌న్ ను క్యాష్ చేసుకునే ప‌నిలో ప‌డ్డాయి ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ‌లు. అయితే ఇది ప్ర‌తి ఏటా ఉండేదే. స‌హ‌జంగా...

ఆల్ టైమ్ గ‌రిష్ట స్థాయికి సెన్సెక్స్

24 Sept 2021 1:27 PM IST
సెన్సెక్స్ మ‌రో కొత్త శిఖ‌రానికి చేరింది. దేశ చ‌రిత్ర‌లో మొద‌టిసారి బీఎస్ఈ సెన్సెక్స్ 60 వేల పాయింట్ల‌ను అధిగ‌మించింది. దీంతో మార్కెట్లో సంబ‌రాలు...
Share it