Telugu Gateway

Top Stories - Page 290

రాఫెల్ పత్రాల చోరీపై కేంద్రం యూటర్న్

8 March 2019 9:11 PM IST
రాఫెల్ పత్రాల చోరీ వ్యవహారంపై నరేంద్రమోడీ సర్కారు యూటర్న్ తీసుకుంది. రాఫెల్ పత్రాలు పోలేదని..పత్రికల్లో ప్రచురితం అయింది కేవలం ‘జిరాక్స్’ కాపీలే అంటూ...

తెలంగాణ సిట్ దూకుడు..ఐటి గ్రిడ్ సీజ్

8 March 2019 8:47 PM IST
డేటా చోరీకి సంబంధించిన వ్యవహారం హాట్ హాట్ గా మారుతోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సిట్ అంటే సిట్ అంటూ సవాళ్ళు విసురుకుంటున్నాయి. ఈ దశలో తెలంగాణ సిట్...

అయోధ్య కేసులో కీలక మలుపు

8 March 2019 1:57 PM IST
ఎన్నికల ముందు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న అయోద్య వివాద పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ మార్గానికి గ్రీన్ సిగ్నల్...

టీవీ5పై వైసీపీ నిషేధం

8 March 2019 12:06 PM IST
వైసీపీ నిషేధ జాబితాలో మరో ఛానల్ చేరింది. ఇప్పటికే తమ పార్టీ కార్యక్రమాలకు ఏబీఎన్ పై వైసీపీ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. స్వతంత్ర జర్నలిజం ముసుగులో...

వైసీపీలో చేరిన జ‌య‌సుధ‌

7 March 2019 6:14 PM IST
ప్ర‌ముఖ న‌టి, మాజీ ఎమ్మెల్యే జ‌య‌సుధ టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. అంతే కాదు..ఆమె వైసీపీలో చేరారు. గురువారం నాడు హైద‌రాబాద్ లో జ‌గ‌న్ స‌మ‌క్షంలో...

తెలుగుదేశం వెబ్ సైట్ డౌన్..మతలబు ఏమిటో!

7 March 2019 9:42 AM IST
డేటా చోరీ కేసుకు..తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్ కు లింక్ ఏంటి?. అందులో ఉన్న వివరాలను కూడా తొలగిస్తున్నారా?. ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ డేటా చోరీ...

సైబర్ క్రైమ్ పుట్టిందే జగన్ ఇంట్లో

6 March 2019 10:02 PM IST
డేటా చోరీ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసిన వ్యవహారంపై ఏపీ మంత్రి, టీడీపీ ప్రధాన...

తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం

6 March 2019 8:57 PM IST
ఆరోపణలు..ప్రత్యారోపణలు. దొంగ మీరు అంటే..మీరే దొంగ అంటూ పరస్పరం విమర్శలు. ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆరోపణల పర్వం ఇది. ఈ తరుణంలో తెలంగాణ సర్కారు...

హైదరాబాద్ ఇంట్లో దొంగతనం జరిగితే ఏపీలో కేసు పెడతారా బాబూ?

6 March 2019 6:34 PM IST
డేటా చోరీపై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ ను కలసి...

తెలంగాణ పోలీసులపై ఏపీలో కేసు

6 March 2019 6:00 PM IST
డేటా చోరీ వ్యవహారం ముదురుతోంది. ఈ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. తెలంగాణ సర్కారుపై పరువు నష్టం కేసు దాఖలు...

రాఫెల్ డాక్యుమెంట్ల చోరీ

6 March 2019 3:26 PM IST
దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాఫెల్ డీల్ కు సంబంధించి కీలక పరిణామం. ఈ డీల్ కు సంబంధించిన డాక్యుమెంట్లు కొన్ని చోరీ అయ్యాయని..కేంద్రం ఏకంగా...

గెలుస్తాం..శాసిస్తాం

5 March 2019 9:07 PM IST
తెలంగాణలో పదహారు ఎంపీ సీట్లు గెలుస్తాం. ఆ తర్వాత కేంద్రంలోని ప్రభుత్వాన్ని శాసిస్తాం. ఇదీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సీనియర్ నేత, మాజీ మంత్రి...
Share it