Telugu Gateway

Top Stories - Page 279

తెలంగాణలో ప్రశాంతంగా లోక్ సభ ఎన్నికలు

11 April 2019 10:42 PM IST
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఉద్రిక్తతల మధ్య సాగగా..తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా సాగాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లో క్ సభ...

చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

11 April 2019 12:24 PM IST
తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ఓటేస్తే వైసీపీకి వెళుతున్నాయని ఆరోపించారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు....

ఏపీలో పలు చోట్ల ఈవీఎంల సమస్య

11 April 2019 9:49 AM IST
నువ్వా..నేనా అన్న రీతిలో అత్యంత ఉత్కంఠ భరితంగా ఉన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోరులో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఈ పరిణామం అటు అధికార టీడీపీతోపాటు ఇటు...

ఈవీఎం పగలగొట్టిన జనసేన అభ్యర్ధి

11 April 2019 9:37 AM IST
సాక్ష్యాత్తూ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధే ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టారు. దీంతో ఈవీఎం పగిలిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో...

కెసీఆర్ కు సీఈసీ నోటీసులు

10 April 2019 5:03 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో కెసీఆర్ హిందువులను కించపరిచారనే అంశంపై ఫిర్యాదులు అందాయి....

రమేష్ రాథోడ్ కారుకు ప్రమాదం

9 April 2019 10:38 PM IST
ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి రమేష్ రాధోడ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే రమేష్ భద్రతా సిబ్బంది ఆయన్ను...

నాకు ఓపిక నశించింది..ఆ నా కొడుకులను తన్నండి

9 April 2019 10:03 PM IST
సీఎం చంద్రబాబునాయుడి తనయుడు, మంత్రి నారా లోకేష్ మీడియా సాక్షిగా అడ్డంగా బుక్కయ్యారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర స్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు....

ఏపీ రాజకీయాల్లో కలకలం, ప్రకాశం ఎస్పీ బదిలీ

9 April 2019 9:18 PM IST
ఎన్నికలకు కేవలం రెండు రోజుల ముందు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ బదిలీను...

మూగబోయిన మైక్ లు

9 April 2019 7:56 PM IST
కీలక అంకం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో హైఓల్టేజ్ లో సాగిన ఎన్నికల ప్రచారం ముగిసింది. తెలంగాణలో కేవలం లోక్ సభ ఎన్నికలే కావటంతో ఏపీతో పోలిస్తే ఇక్కడ అంత...

పవన్ మంగళగిరిలో ఎందుకు ప్రచారం చేయరు?

9 April 2019 1:25 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ నారా లోకేష్...

‘టైమ్స్ నౌ’ సర్వేలో వైసీపీకీ 20 ఎంపీ సీట్లు

8 April 2019 10:10 PM IST
తొలి దశ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ సర్వేల హోరు పెరిగింది. హాట్ హాట్ గా సాగుతున్న ఏపీ అసెంబ్లీకి సంబంధించి సోమవారం నాడు రెండు సర్వేలు...

ఆంధ్రజ్యోతి ఎండీపై కేసు నమోదు

8 April 2019 4:25 PM IST
ఏపీ రాజకీయం ఎన్నోమలుపులు తిరుగుతోంది. వైసీపీని దెబ్బతీసేందుకు ఆంధ్రజ్యోతి పత్రిక, ఛానల్ లు పనిచేస్తున్నాయని..తనది కాని వాయిస్ తో తన ఆడియో టేప్ అని...
Share it