Telugu Gateway

Top Stories - Page 275

ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల లేనట్లే!

30 April 2019 4:36 PM IST
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆశలపై ఎన్నికల కమిషన్ మరోసారి నీళ్ళు చల్లింది. మే1న ఈ సినిమాను ఏపీలో విడుదల చేసేందుకు అంతా రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే...

కిరణ్ బేడీకి మద్రాస్ హైకోర్టు షాక్

30 April 2019 4:07 PM IST
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ దూకుడుకు అడ్డుకట్ట పడింది. రోజు వారి పాలనలో కిరణ్ బేడీ జోక్యం చేసుకోవటానికి అవకాశం లేదని మద్రాస్ హైకోర్టు...

రాహుల్ గాంధీకి హోం శాఖ నోటీసులు

30 April 2019 11:39 AM IST
పౌరసత్వ వివాదం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోం శాఖ నోటీసులు జారీ చేసింది. తమకు అందిన ఫిర్యాదుపై పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాలని...

హైదరాబాద్ లో అఖిలపక్ష నేతల అరెస్ట్

29 April 2019 10:52 AM IST
ఇంటర్ బోర్డు వైఫల్యాలపై నిరసన తెలపాలని నిర్ణయించుకున్న అఖిలపక్ష నేతలపై తెలంగాణ సర్కారు ఉక్కుపాదం మోపింది. కీలక నేతలు ఎవరూ ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా...

విజయవాడలో వర్మను అడ్డుకున్న పోలీసులు

28 April 2019 2:27 PM IST
విజయవాడలో నడిరోడ్డు మీద విలేకరుల సమావేశం పెట్టాలని ప్రయత్నించిన వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రయత్నాలు ఫలించలేదు. విజయవాడలో నోవాటెల్ తోపాటు...

గోవా స్టార్ హోటల్ లో యువతి హత్య

28 April 2019 2:04 PM IST
నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే గోవాలో దారుణం చోటు చేసుకుంది. ఓ స్టార్‌ హోటల్‌లో పాతికేళ్ల యువతి దారుణ హత్యకు గురైందని పోలీసులు తెలిపారు. బాధితురాలిని...

మోడీ..వారణాసిలో ఒక్క గ్రామం తిరిగారా?

28 April 2019 12:27 PM IST
ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానిగా ప్రపంచం అంతా తిరిగిన మోడీ తన సొంత నియోజకవర్గం అయిన...

పెరిగిన మోడీ ఆస్తులు

26 April 2019 8:04 PM IST
ఆయ‌న ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు వేత‌నం. అంతే కాదు..బ్యాంకు డిపాజిట్ల‌పై వ‌చ్చే వ‌డ్డీనే. శుక్ర‌వారం నాడు వార‌ణాశిలో నామినేష‌న్ వేసిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ...

ఒక్క‌వార్త‌..ఈనాడు రిపోర్ట‌ర్ అక్రిడేష‌న్ ర‌ద్దు

26 April 2019 7:48 PM IST
తెలంగాణ స‌ర్కారు జ‌ర్న‌లిస్టుల‌పై ఉక్కుపాదం మోపుతోంది. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా కేసులు పెడుతోంది. ఒక్క వార్త త‌ప్పు రాశాడ‌ని ఏకంగా ఆ జ‌ర్న‌లిస్టు...

వారణాసిలో మోడీ నామినేషన్

26 April 2019 1:45 PM IST
ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం నాడు వారణాసిలో నామినేషన్ లో వేశారు. ప్రస్తుతం ఆయన ఇదే లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే....

సమీక్షలకు అడ్డంకులెందుకు? సీఈసీకి చంద్రబాబు లేఖ

26 April 2019 1:40 PM IST
ముఖ్యమంత్రి హోదాలో తన సమీక్షలను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘాని(సీఈసీ)కి చంద్రబాబునాయుడు సుదీర్ఘ లేఖ రాశారు. అదే లేఖలో ఈసీపై తీవ్ర...

ఫిరాయింపులపై గవర్నర్ జోక్యం కోరిన కాంగ్రెస్

25 April 2019 9:45 PM IST
తెలంగాణలో చోటుచేసుకుంటున్న ఫిరాయింపులు..ఇంటర్ బోర్డు నిర్వాకంపై ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసింది....
Share it