Telugu Gateway

Top Stories - Page 276

తెలంగాణ కొత్త సచివాలయానికి శంకుస్థాపన

27 Jun 2019 1:47 PM IST
తెలంగాణకు త్వరలోనే కొత్త సచివాలయం..కొత్త అసెంబ్లీ రాబోతున్నాయి. ఈ భవనాలకు ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. సుమారు 500 కోట్ల రూపాయల...

టీడీపీలో ‘అనగాని’ కలకలం!

26 Jun 2019 9:59 PM IST
నేతల ప్రతి కదలికా ఇప్పుడు అనుమానంగానే మారింది. నేతలు ఎవరైనా ఢిల్లీకి వెళ్ళినా అది బిజెపిలో చేరటానికేనా? అన్న అనుమానాలు. నిజంగా ఏపీ, తెలంగాణల్లో రాజకీయ...

బిజెపిలో చేరిన టీడీపీ అధికార ప్రతినిధి

26 Jun 2019 9:45 PM IST
తెలుగు దేశం నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి షాకిచ్చి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ ఎమ్మెల్యే...

అమరావతిలో అంతులేని అవినీతి

26 Jun 2019 9:36 PM IST
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో అంతులేని అవినీతి కన్పిస్తోందని ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్...

‘ప్రజావేదిక’ కూల్చివేతపై స్టేకు నో

26 Jun 2019 10:02 AM IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులను ‘ప్రజావేదిక’ కూల్చివేశారు. కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే మంగళవారం రాత్రి నుంచే ఈ కూల్చివేత...

అప్పులపై ఏపీ వడ్డీ చెల్లింపులు 15 వేల కోట్లుపైనే

26 Jun 2019 9:38 AM IST
అప్పులపై ఆంధ్రప్రదేశ్ సర్కారు ఏటా చెల్లిస్తున్న వడ్డీ ఎంతో తెలుసా?.. ఆ మొత్తం వింటే షాక్ కు గురవ్వాల్సిందే. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో అప్పులపై వడ్డీ...

ఏపీలో బాక్సైట్ తవ్వకాలకు జగన్ నో

25 Jun 2019 4:30 PM IST
బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలకు అనుమతించే...

ప్రజావేదిక కూల్చివేతపై కేశినేని నాని

25 Jun 2019 10:48 AM IST
హాట్ టాపిక్ గా మారిన ప్రజావేదిక కూల్చివేత వ్యవహారంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. గత కొన్ని రోజులుగా ఫేస్ బుక్ లో ఫుల్ యాక్టివ్ గా మారిన...

పోలవరం అంచనాల పెంపునకు ఆమోదం

24 Jun 2019 8:56 PM IST
ఏపీకి సంబంధించి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు ఎలాంటి బ్రేక్ లు...

సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటీషన్

24 Jun 2019 4:37 PM IST
మరోసారి తెలంగాణ సచివాలయం కూల్చివేత వ్యవహారం హైకోర్టుకెక్కింది. ప్రస్తుత సచివాలయం ఉన్న ప్రాంతంలో పాత భవనాలను కూల్చేసి 400 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో...

పవన్ తో వంగవీటి రాధా భేటీ

24 Jun 2019 1:54 PM IST
ఎన్నికలకు ముందు వైసీపీని వీడి నష్టపోయిన వారిలో ఎవరైనా ఉన్నారా? అంటే అందులో మొదటి జాబితాలో వంగవీటి రాధాకృష్ణ ఒకరు. ఆయన టీడీపీలో చేరటంతో పాటు..ఏకంగా...

టీడీపీకి మరో షాక్

24 Jun 2019 1:44 PM IST
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం తెలుగుదేశం పార్టీకి వరస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్ చేసిన వ్యవహారం కలకలం...
Share it