Telugu Gateway

Top Stories - Page 242

పోలవరం పనులు షురూ

21 Nov 2019 4:11 PM IST
పోలవరం పనులు మొదలయ్యాయి. నవంబర్ 1నే మెఘా సంస్థ సాంకేతికంగా భూమి పూజ చేసి రంగంలోకి దిగినా అసలు పనులు మాత్రం గురువారం నాడు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ...

ఆర్టీసీ సమ్మెపై గడ్కరీ స్పందన

21 Nov 2019 3:38 PM IST
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. సమ్మె పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్...

టెలికం కంపెనీలకు రెండేళ్ళ ఊరట

21 Nov 2019 12:12 PM IST
స్థూల ఆదాయం లెక్కల దెబ్బకు తీవ్ర కష్టాల్లో కూరుకుపోయిన దేశీయ కంపెనీలకు ఒకింత ఊరట లభించింది. మరి ఈ ఊరటతో టెలికం కంపెనీలు ఛార్జీల పెంపును వాయిదా...

ఏపీలో 7000 ఎకరాల్లో ‘కాన్సెప్ట్ సిటీలు’

21 Nov 2019 9:25 AM IST
ఒక్కోటీ 2,471 ఎకరాల్లోఏపీ సర్కారు కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో మూడు చోట్ల ఒక్కోటీ 2471 ఎకరాల లెక్కన ‘కాన్సెప్ట్ సిటీ’లు అభివృద్ధి...

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై ఐటి దాడులు

20 Nov 2019 10:07 PM IST
హైదరాబాద్ లో బుధవారం నాడు భారీ ఎత్తున ఐటి దాడులు జరిగాయి. ఓ వైపు సినీ రంగానికి చెందిన ప్రముఖుల ఇళ్ళు, కార్యాలయాలతోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యే...

ఇంగ్లీష్ కు..మతానికి సంబంధం ఏంటి?

19 Nov 2019 9:05 PM IST
తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియానికి మతానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియాన్ని...

టీటీడీ కీలక నిర్ణయం

19 Nov 2019 12:17 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ డబ్బును ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయరాదని...

చంద్రబాబుకు షాక్..ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ముందుకే

19 Nov 2019 9:54 AM IST
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి ఇది ఊహించని షాక్. ఆయనపై దాఖలు అయిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణకు లైన్ క్లియర్ అయింది....

ఏపీ గవర్నర్..జగన్ ఫ్యామిలీల భేటీ

18 Nov 2019 4:32 PM IST
ఏపీలో తొలిసారి గవర్నర్, ముఖ్యమంత్రుల కుటుంబాలు సమావేశం అయ్యాయి. గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులకు...

ఇసుక టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభించిన జగన్

18 Nov 2019 12:11 PM IST
వర్షాలు.వరదలు ఆగిపోవటంతో ఆంధ్రప్రదేశ్ లో ఇసుక సమస్య తీరబోతోంది. సర్కారు కూడా అడిగిన వారందరికీ ఇసుక అందజేసేందుకు వీలుగా ‘ఇసుక వారోత్సవాలు’ ప్రారంభించిన...

కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

16 Nov 2019 8:15 PM IST
ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, మాజీ మంత్రి ఉమా...

వంశీ పార్టీ మారినా నష్టం లేదు..లోకేష్

15 Nov 2019 5:29 PM IST
వల్లభనేని వంశీ టీడీపీని వీడినా పార్టీకి నష్టం ఏమీ లేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వారం క్రితం నాతో మాట్లాడి...
Share it