Telugu Gateway

Top Stories - Page 239

‘కంటి వెలుగు’కు శ్రీకారం చుట్టిన జగన్

10 Oct 2019 12:34 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టారు. 560 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రెండున్నర సంవత్సరాల్లో అమలు చేసేలా...

గ్రామాల అభివృద్ధికి 339 కోట్లు

10 Oct 2019 11:58 AM IST
తెలంగాణలో గ్రామాల అభివృద్ధి కోసం 339 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు. ఆయన గురువారం నాడు ప్రగతి భవన్ లో మంత్రులు,...

అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు

9 Oct 2019 8:23 PM IST
ఆర్టీసి సమ్మె వ్యవహారంలో ప్రభుత్వం పరిష్కారం కంటే ప్రత్యామ్నాయాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు కన్పిస్తోంది. కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలకు ఛాన్స్...

కెటీఆర్ అంటే కల్వకుంట్ల ట్విట్టర్ రావు

9 Oct 2019 6:18 PM IST
తెలంగాణ మంత్రి కెటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవసరం ఉన్నా లేకున్నా ప్రతి దానికి ట్విట్టర్ లో...

హుజూర్ నగర్ లో మద్దతుపై సీపీఐ కొత్త ట్విస్ట్

9 Oct 2019 5:03 PM IST
ఆర్టీసీ సమ్మె వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర బంద్ దిశగా అడుగులు వేస్తోంది. అన్ని పార్టీలు ఏకమై సర్కారుపై పోరుకు రెడీ అవుతున్నాయి....

అప్పుల్లో ఉందిగా..ప్రభుత్వాన్ని ప్రైవేట్ పరం చేస్తారా?

9 Oct 2019 2:00 PM IST
ఆర్టీసి సమ్మె అంశంపై బుధవారం నాడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో సమావేశం అయిన అఖిలపక్ష నేతలు సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కార్మికుల...

రవిప్రకాష్ పై సీబీఐ..ఈడీ విచారణ జరిపించాలి

8 Oct 2019 10:51 AM IST
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై పలు ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్...

ఏపీ కొత్త సీజెగా మహేశ్వరి ప్రమాణస్వీకారం

7 Oct 2019 11:35 AM IST
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి సోమవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో...

కెసీఆర్ ఆర్టీసి ఆస్తులపై కన్నేశారు

7 Oct 2019 9:55 AM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై ఆర్టీసి కార్మిక నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆర్టీసి ఆస్తులపై కన్నేసి..ప్రజా రవాణి సంస్థను ప్రైవేట్ పరం...

విభజన కంటే వైసీపీ వల్లే ఎక్కువ నష్టం

6 Oct 2019 3:16 PM IST
ఆంధ్రపద్రేశ్ కు విభజన వల్ల జరిగిన నష్టం కంటే వైసీపీ పాలన వల్లే ఎక్కువ నష్టం జరుగుతోందని టీడీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు...

కెసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

6 Oct 2019 2:59 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై ఎంపీ రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసి సమ్మెకు సంబంధించి ఆయన కెసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఆర్టీసి...

కోటంరెడ్డికి బెయిల్

6 Oct 2019 11:07 AM IST
అలా అరెస్ట్. ఇలా బెయిల్. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయిన గంటల వ్యవధిలోనే బెయిల్ తెచ్చుకున్నారు. ఓ లేఔట్ విషయంలో ఎంపీడీవోతో...
Share it