Telugu Gateway

Top Stories - Page 232

లూలూ గ్రూప్ కు జగన్ సర్కారు షాక్

30 Oct 2019 9:14 PM IST
గత చంద్రబాబునాయుడు సర్కారు దుబాయ్ కు చెందిన లూలూ గ్రూప్ నకు విశాఖపట్నంలో కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బీచ్ కు...

మీడియాను బెదిరించే జీవో జారీ !

30 Oct 2019 7:25 PM IST
నిరాధార వార్తలు రాస్తే కేసులు ఎప్పుడైనా వేసుకోవచ్చు. ప్రభుత్వం వరకూ ఎందుకు?. వ్యక్తులు కూడా తప్పుడు వార్తలు రాస్తే ఆయా పత్రికలు..టీవీలపై ఫిర్యాదు...

ఆర్టీసీ విలీనంపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

30 Oct 2019 5:17 PM IST
ఏపీలో ఆర్టీసి విలీనంపై మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ సీఎం కెసీఆర్ చేసి వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. కెసీఆర్...

లోకేష్ ది ‘డైటింగ్ దీక్ష’

30 Oct 2019 1:40 PM IST
ఏపీలో ఇసుక అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. టీడీపీ అధినేత...

ఇసుక వారోత్సవాలా..సిగ్గుండాలి

30 Oct 2019 1:39 PM IST
వైసీపీ సర్కారుపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామనడం సిగ్గుచేటు అన్నారు. గతంలో...

నారా లోకేష్ దీక్ష

30 Oct 2019 1:29 PM IST
టీడీపీ ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తొలిసారి దీక్షకు కూర్చున్నారు. ప్రస్తుతం ఏపీని కుదిపేస్తున్న ఇసుక...

వచ్చే ఎన్నికల్లో సొంతంగానే పోటీ

30 Oct 2019 11:01 AM IST
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో తాము ఎవరికీ జూనియర్ పార్టీగా ఉండబోమని..సొంతంగానే...

నేనే సీఎం

29 Oct 2019 1:39 PM IST
శివసేన దూకుడును బిజెపి పెద్దగా పట్టించుకోవటం లేదా?. అంటే ఔననే సంకేతాలు అందుతున్నాయి. తానే సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు ఫడ్నవీస్ స్పష్టమైన ప్రకటన...

వైసీపీ నేతలకు అప్పుడే చెప్పారు

29 Oct 2019 1:31 PM IST
సీనియర్ నేత, మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్ లు అధికార వైసీపీని వీడిన అంశంపై బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి...

సుప్రీంకోర్టు సీజెగా బాబ్డె..రాష్ట్రపతి ఆమోదం

29 Oct 2019 12:12 PM IST
దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజె)గా శరద్ అరవింద్ బాబ్డే నియామకానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు ప్రతిపాదిత...

పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

28 Oct 2019 5:53 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇసుక కొరత కారణంగా ఏపీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికుల కోసం నవంబర్ 3న...

తెలంగాణకు రైళ్ళ కంటే బస్సులే కీలకం

28 Oct 2019 4:17 PM IST
ఆర్టీసి సమ్మెపై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రైళ్లలో కంటే, బస్ లో నే ప్రయాణాలు ఎక్కువ అని పేర్కొంది....
Share it